Nizamabad | నిజామాబాద్ : చదవాలన్న తపన ఉన్నా చిన్నప్పుడు పరిస్థితులు కలిసిరాలేదు. 60 ఏండ్ల వయస్సులో అవకాశం రావడంతో పట్టుబట్టి చదివి పదోతరగతి పాసయ్యాడో వృద్ధుడు. యుక్త వయస్సు దాటిందంటే చదువుపై ఆసక్తి లేని ఈ రోజుల్�
Pocharam Srinivas Reddy | నిజామాబాద్ : రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాలనా సౌలభ్యం కోసం సీఎం కేసీఆర్ అనేక సంస్కరణలను తీసుకొచ్చారని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
MLC Kavitha | నిజామాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్ పాలనలో సంక్షేమానికి స్వర్ణ యుగంగా మారిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. అధికారుల కష్టం, ప్రజా ప్రతినిధుల ఆలోచన వల్లే రాష్ట్రం సంక్షేమ రంగంలో �
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పారదర్శక పాలన అందిస్తున్నారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. సమైక్యపాలనలో తెలంగాణ సాగునీటి పరిస్థితులు చూసి కేసీఆర్ ఎంతో బాధపడేవారని, ఒక బిడ్డగా తనకు తెలుసని చెప్పారు. కేసీఆర్కు తె�
ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన గొప్పవ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. కేసీఆర్ అంటే కాలువలు, చెక్డ్యాంలు, రిజర్వాయర్లు అని చెప్పారు.
Telangana University | తెలంగాణ యూనివర్సిటీలో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ బృందాలు మంగళవారం వర్సిటీలో దాడులు చేశాయి.
Telangana University | నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా పరిధిలోని తెలంగాణ యూనివర్సిటీలో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. వర్సిటీ పరిపాలనా భవనంలో సోదాలు చేశారు. అనినీతి ఆరోపణల దృష్ట్యా విజిలెన్స్, ఎ�
Accident | అమెరికాలోని న్యూజెర్సీలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్ జిల్లా వాసి దుర్మరణం చెందాడు. భీమ్గల్ మండలం బడాభీమ్గల్ గ్రామానికి చెందిన గుర్రపు శకుంతలసత్యం దంపతులకు ఇద్దరు కుమార్తెలు, క
ఉమ్మడి జిల్లాలో రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలు శుక్రవారం అట్టహాసంగా జరిగాయి. కామారెడ్డి కలెక్టరేట్లో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. నిజామాబాద్లో నిర్వహించిన వేడుకల్లో
నిజామాబాద్ నగరంలో రౌడీ షీటర్లు రెచ్చిపోతున్నారు. వన్టౌన్, 5వ టౌన్, 6వ టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీ షీటర్లు, పాత నేరస్తులు మారణాయుధాలతో తిరుగుతూ ల్యాండ్ సెటిల్మెంట్లు, సివిల్ తగాదాల్లో తలదూర�
సమాజ హితం కోసం కలాన్ని విదల్చడమే కాదు.. జూలూ విదల్చాలని ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు. సమాజ హితం కోసం పనిచేసే సాహిత్యం రావాలని ఆకాంక్షించారు. బుధవారం నగరంలో జరిగిన హరిదా రచయితల సంఘం మహాసభలో ఆమె మాట్లాడార�
MLC Kavitha | నిజామాబాద్ : సమాజహితం కోసం కలాన్ని విదిల్చడమే కాకుండా జూలు కూడా విదిల్చాలని రచయితలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. సమాజహితం కోసం పనిచేసే సాహిత్యం రావాలని ఆకాంక్షించారు.