MP Arvind | నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ నుంచి బీజేపీని కాపాడాలంటూ సొంత పార్టీ నేతలే ఆందోళనకు దిగారు. అధిష్ఠానానికి ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం బీడీ టేకేదార్లకు తీపికబురు అందించింది. బీడీ టేకేదార్లకు జీవనభృతి ఇవ్వాలని కేబినెట్ ఆమోద ముద్రవేసింది. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీడీ టేకేదార్లు హర్షం వ్యక్తంచేస్తున్నారు. సర్క�
త్వరలో ప్రారంభం కానున్న నిజామాబాద్ ఐటీ హబ్లో కంపెనీని ఏర్పాటు చేయాలని అంతర్జాతీయంగా పేరొందిన హిటాచీ గ్రూపు సబ్సిడరీ సంస్థ గ్లోబల్ లాజిక్కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు.
SRSP | నిజామాబాద్ : జిల్లాలోని శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు మళ్లీ వరద ప్రవాహం పెరిగింది. దీంతో ప్రాజెక్టు 16 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ఇన్ఫ్లో 52,548 క్యూసెక్కులు ఉండగా, ఔ
Nizamabad | నిజామాబాద్ : ఓ మూడేండ్ల బాలుడిని రెండు పాములు ఒకేసారి కాటేశాయి. తీవ్ర అస్వస్థతకు గురైన బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఈ విషాద ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం బినోల గ్రామం
ఎగువన వర్షాలతో నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ (Sriram sagar) ప్రాజెక్టులోకి వరద పోటెత్తింది. మహారాష్ట్ర నుంచి ఎస్ఆర్ఎస్పీకి (SRSP) భారీగా వరదనీరు వచ్చిచేరుతున్నది.
MP Arvind | నిజామాబాద్ బీజేపీలో జరిగిన అంతర్గత పోరును ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆ జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య మెడకు చుట్టేశారు. జిల్లా పార్టీలో సంస్థాగత నిర్ణయాలు, మార్పులు, చేర్పుల బాధ్యత అధ్యక్షు�
ఉమ్మడి నిజామాబాద్ (Nizamabad) వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా వాన కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పడిగెల చెరువుకు గ�
Minister Prashanth Reddy | చరిత్రలో ఇంత భారీ వర్షాపాతం ఎన్నడూ చూడలేదని, కుంభవృష్టితో చాలా నష్టం జరిగిందని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఎనిమిది ప్రాంతాల్లో అత్యధిక వర్షాపాతం నమోదైందని, అందులో ఐదుప్ర�
Sriram Sagar Dam | ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలతో పాటు ఎగువన భారీ వానలతో గోదావరిలోకి భారీగా వరద వస్తున్నది. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలతో జలాశయాల్లోకి వరద వచ్చి చేరుతున్నది.
South Central Railway | హైదరాబాద్ : సికింద్రాబాద్ డివిజన్లో మౌలిక సదుపాయాల నిర్వహణ పనుల కారణంగా జులై 24 నుంచి 30వ తేదీ మధ్యలో పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఆదివారం ప్రకటించా�