రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు నిజామాబాద్ నగరంలో బుధవారం విస్తృతంగా పర్యటించారు. అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు హెలికాప్టర్లో ఉదయం 11.45గంటలకు నూతన కలెక్టరేట్కు �
రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం జిల్లా కేంద్రంలో పర్యటన సందర్భంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఇన్చార్జి సీపీ ప్రవీణ్ కుమార్ పర్యవేక్షణలో బలగాలు బందోబస్తులో నిమగ్నమయ్యాయి.
‘కాంగ్రెస్ పార్టీ కుంభకోణాల కుంభమేళా’ అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. 50 ఏండ్లు అధికారంలో ఉన్నప్పుడు గుడ్డి గుర్రాల పండ్లు తో�
KTR | గత యాభై ఏండ్లలో తెలంగాణ ప్రజలను నిలువునా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు కూడా మోసం చేసేందుకు యత్నిస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి నిక�
KTR | రాబోయే ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ డిపాజిట్ గల్లంతు ఖాయం అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఇప్పటికే నిజామాబాద్ ప్రజలు డిసైడ్ అయ్యారు. నీవు ఎక్క�
KTR | భూమాత ఆకుపచ్చ చీర కట్టుకున్నట్టు.. ఆకుపచ్చ తెలంగాణ ఆవిష్కృతమవుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లాలో ఐటీ టవర్, న్యాక్ భవనం ప్రారంభించిన అనం�
KTR | ఐటీ హబ్ అంటే కేవలం బిల్డింగ్ మాత్రమే కాదు.. స్థానిక యువత ఆశలకు, ఆకాంక్షాలకు ప్రతిబింబం అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. భవిష్యత్లో వారు హైదరాబాద్, అమెరికా వెళ్లాలం�
Minister KTR | నిజామాబాద్ ఐటీ టవర్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.దీనితో పాటు న్యాక్ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఐటీ హబ్ను పరిశీలించారు.
Minister KTR | నిజామాబాద్ పర్యటనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ బయల్దేరి వెళ్లారు. నిజామాబాద్లో రూ.50 కోట్లతో నిర్మించిన ఐటీ టవర్ను ఆయన ప్రారంభించనున్నారు.
NRI | సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అన్ని రంగాల్లో తెలంగాణ ఎంతో ముందుకు దూసుకెళ్తుంది. కేసీఆర్ నాయకత్వంలో దేశంలోనే అత్యంత విజయవంతమైన స్టార్టప్గా తెలంగాణ నిలిచిందని మహేష్ బిగాల(బీఆర్ఎస్ ఎన్నారై సెల్ కోఆర్�
రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలు, పట్టణాలకు ఐటీ పరిశ్రమను విస్తరించడమే లక్ష్యంగా ప్రభుత్వం మరో ముందడుగు వేస్తున్నది. ఇప్పటికే కరీంనగర్, మహబూబ్నగర్, సిద్దిపేటలో ఐటీ హబ్లను అందుబాటులోకి తీసుకొచ్చ�
Ameen Khwaja | అవకాశాలు రావు సృష్టించుకోవాలి. అదృష్టం తలుపు తట్టదు. మనమే తట్టి లేపాలి. డిగ్రీలు మాత్రమే అర్హత కాదు. పట్టుదలను మించిన పట్టా లేదు. ఇందూరు బిడ్డ అమీన్ ఖ్వాజా గెలుపు కథలో కీలక వాక్యాలు ఇవన్నీ. బస్టాండు �
Nizamabad |ఇద్దరు భార్యల పోరు భరించలేక బలవన్మరణానికి పాల్పడ్డాడో భర్త. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం నిజాంపూర్లో శుక్రవారం రాత్రి చోటుచేసుకున్నది. ఎస్సై యాదగిరిగౌడ్, స్థానికుల కథనం మేరకు.. నిజాంపూ�