గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతోపాటు ఎగువన భారీ వానలతో గోదావరి (Godavari) నదిపై ఉన్న ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలతో ఒక్కొక్క ప్రాజెక్టులోకి వరద వ
MLC Kavitha | నిజామాబాద్ : తనపై ఆరోపణలు చేస్తున్న బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్కు 24 గంటల పాటు సమయం ఇస్తున్నానని, ఆ లోగా ఆరోపణలలో రుజువు చేయకపోతే పులాంగు చౌరస్తాలో ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని బీఆర్�
MLC Kavitha | తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ఆధ్వర్యంలో నిజామాబాద్లో శుక్రవారం మెగా జాబ్ మేళా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మించిన ఐటీ హబ్లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ మేళాను ఏ�
చినుకు ఆగలేదు.. వాన తగ్గలేదు. నాలుగో రోజూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తుండగా, గోదావరి, మంజీరా నదులు పోటెత్తుతున్నాయి. కల్యాణి ప్రాజెక్టు పూర్తిగా నిండడంతో
Crime news | జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అక్క, చెల్లెలు ఇద్దరు హత్యకు గురవడం స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. ఆర్మూర్ పట్టణంలోని జిరాయాత్ నగర్లో నివసిస్తున్న మగ్గిడి రాజవ్వ (72), మగ్గిడి గంగవ్వ (62),
Nizamabad | జిల్లా కేంద్రానికి శివారు ప్రాంతంలో గల మాధవనగర్ వద్ద తాత్కాలిక రోడ్డు వరద నీటికి కొట్టుకుపోయింది. మాధవ్ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణంతో తార్ రోడ్డుకు బదులుగా తాత్కాలిక రోడ్డు ద్వారా హైదరాబాద్
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం (Rain) కురుస్తున్నది. సోమవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ప్రారంభమైన వాన.. ఇంకా కురుస్తూనే ఉన్నది.
కరీంనగర్లో 2001 మే 17న నిర్వహించిన సింహగర్జనలో సమైక్య పాలకుల గుండెల్లో సమరశంఖాన్ని పూరించారు. తదనంతరం సుప్రీంకోర్టు ఆదేశాలతో 2001 జూలై 12, 15, 17న జరిగిన స్థానిక సంస్థల ఎన్నిక ల్లో రైతు నాగలి గుర్తుతో పెనుసంచలాన్న
దేశంలో రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందా అంటే అది ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) అని టీఎస్ఎంఎస్ఐడీసీ (TSMSIDC) చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ (Errolla Srinivas) అన్నారు. తెలంగాణ ప్రజలకు కించపర్చేలా మాట్లాడితే ఇక్కడికి రావొద్దని చ
రాష్ట్రంలో గురు, శుక్ర, శనివారాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం బుధవారం ప్రకటించింది. గురు, శుక్రవారాల్లో ఉమ్మడి ఆదిలాబాద్తో పాటు నిజామాబాద్, జగిత్యాల, �
MLA Jeevan Reddy | ఆర్మూర్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన యాదాద్రి శ్రీలక్ష్మీనర్సింహాస్వామిని ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు దర్శించుకునేలా స్థానిక ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి ఏర్పాట్లు చేశ
రాష్ట్ర పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ త్వరలోనే జిల్లాకు రానున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. నిజామాబాద్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఐటీ హబ్ను జూలై
రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలకు తోడు ద్రోణి ప్రభావం కొనసాగుతున్నది. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ద్రోణి ప్రభావంతో రాబోయే వారం రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప�
నైరుతి రుతుపవనాలు తెలంగాణలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం ఖమ్మంలోకి ప్రవేశించిన రుతుపవనాలు నిజామాబాద్ వరకు విస్తరించినట్టు ప్రకటించింది.