అరవింద్ ధర్మపురి ఎంపీకి టోటల్లి అన్ఫిట్. ఎవరికి అందుబాటులో ఉండడు. నాయకులను, కార్యకర్తలను పట్టించుకోడు. ప్రజలతో కలిసిపోడు. ఈ ఐదేండ్లలో ఏ ఒక్క పనైనా చేసిండా..? అరవింద్. జనాలను రెచ్చగొడుతూ.. విభజించు పాలించు పాలసీని అమలు చేస్తున్నాడు. ఎవర్నీ గౌరవించడు. మీడియా మిత్రులకు అసలు గౌరవం ఇవ్వడు. పార్టీ వాళ్లంటే గౌరవం ఉండదు. నిజామాబాద్ జిల్లాలో గెలిచినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా పైడి రాకేశ్ రెడ్డి, దన్పాల్ సూర్యనారాయణ గుప్తాను జీతగాళ్ల మాదిరి చూస్తున్నాడు అరవింద్. అమిత్ షా మీటింగ్లో దన్పాల్ సూర్యనారాయణ గుప్తాకు జరిగిన అవమానం.. మమూలు అవమానం కాదు.. ఆయనకు ఓటేసి గెలిపించిన ప్రతి కార్యకర్తకు జరిగిన అవమానం అది అని శ్రీనివాస్ పేర్కొన్నారు.
నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాలను గెలిపిస్తా అని అరవింద్ మాటిచ్చాడు. మరి గెలిపించాడా..? రాకేశ్ రెడ్డి, దన్పాల్ సూర్యనారాయణ పార్టీ సింబల్, వారి శక్తి మీద గెలిచారు. కోరుట్లలో పార్టీ బలంగా ఉంది. మరి ఎందుకు ఓడిపోయారు..? నిజామాబాద్లో బస్సు బాగా ఉంది. కానీ ఆ బస్సును నడిపే డ్రైవర్ చెత్త నాకొడుకు, వెధవ నాకొడుకు ఉన్నాడు. జనాలకు ఏం చేయాలో అర్థం కావడం లేదు అని మీసాల శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అరవింద్ ధర్మపురిపై తిరగబడ్డ బీజేపీ నేతలు
అరవింద్ ధర్మపురి చెత్త నా కొడుకు, వెదవ నా కొడుకు
నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా అరవింద్ ధర్మపురి టోటల్ ఆన్ ఫిట్ క్యాండిడేట్.. కార్యకర్తలను నాయకులను పట్టించుకోడు – బీజేపీ బహిష్కృత నేత మీసాల శ్రీనివాస్ pic.twitter.com/GoBe2r07gB
— Telugu Scribe (@TeluguScribe) May 9, 2024