పార్టీ నియమావళిని ఉల్లంఘించి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్పై ఫ్లెక్సీలు ఏర్పాటుచేసిన కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు, సివిలియన్ నామినేటెడ్ మాజీ సభ్యుడు జే రామకృష్ణపై బీజేపీ వేటు వేసింది.
మతం అనే పునాదులపై నిలబడిన బీజేపీకి రాష్ట్రంలో కొన్ని సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉన్నదని, అధికారంలోకి వచ్చేంత బలం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పష్టంచేశారు.
‘బండి భగీరథ్పై నమోదైన కేసుతో ఆయన తండ్రి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కు సంబంధం లేదు. బీజేపీకీ ఎలాంటి సంబంధం లేదు’ అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు తేల్చి చెప్పారు.
రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ చీకటి ఒప్పందం నడుస్తున్నదని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్రావు ఆరోపించారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడి పోక్సో కేసు వ్యవహారంపై ఆదివారం ఎక్స్ వ�
నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి జయంతి నేపథ్యంలో మే 9న కోల్కతాలో తమ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారని బీజేపీ మంగళవారం ఒక ప్రకటనలో ప్రకటించింది.
దేశంలో గంగోత్రి నుంచి గంగాసాగర్ వరకు ప్రతి చోటా కమలం వికసించిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సంప్రదాయ బెంగాలీ తరహా ధోతి ధరించి ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఉత్సాహంగా హాజరైన పార్టీ కార�
ఆప్ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా, మరో ఆరుగురు ఎంపీలు తాము పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో విలీనం అవుతున్నట్లు ప్రకటించిన దరిమిలా వారికి పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం వారికి వర్తిస్తుందా అన్న ప్రశ్నలు �
kishore Goud | మహిళా రిజర్వేషన్ల బిల్లును, నియోజకవర్గాల డీలిమిటేషన్ చేస్తామని ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసి బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య దాని గురించి మాట్లాడకుండా సందర్భం లేకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్�