Ex Minister Koppula | తెలంగాణలో బీజేపీకి ప్రజలు ఎనిమిది మంది ఎంపీలను గెలిపిస్తే.. బీజేపీ ఇచ్చే తొలి రిటర్న్ గిఫ్ట్ ఇదేనా? అంటూ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. పెద్దపల్లిలోని తెలంగాణ భవన్లో మీడియా సమావేశం ని�
BRS Party | పార్టీ ఫిరాయింపులపై భారతీయ జనతా పార్టీ ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్పై బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. చంపినోడే సంతాపం తెలిపినట్టుంది బీజేపీ వ్యవహారం అని మండిపడింది.
Delhi Water Crisis | దేశ రాజధాని ఢిల్లీలో నీటి కొరతపై రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఓ వైపు నీటి సమస్యపై జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా.. సమస్యలపై బీజేపీ నిరసనలను తీవ్రతరం చేసింది. ఆదివారం ఛతర్పూర్ ఢిల్లీ జల్ బో�
West Bengal | పశ్చిమ బెంగాల్లో ఎగ్జిట్ పోల్స్ తలకిందులు అయ్యాయి. బెంగాల్ ప్రజలు అధికార తృణమూల్ కాంగ్రెస్కే మద్దతు తెలిపారు. మొత్తం 42 స్థానాలు ఉన్న బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ 18 స్థానాల్లో లీడ్లో ఉ
Actress Namitha | ఏపీలోని భీమిలి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా గంటా శ్రీనివాసరావు బరిలోకి దిగారు. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో ప్రచారం పెంచారు. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారంలో సినీ గ్లామర్ను సైతం జోడిం�
Meesala Srinivas Rao | నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్పై బీజేపీ నేతలు తిరగబడ్డారు. అరవింద్ చెత్త నా కొడుకు.. వెధవ నా కొడుకు అంటూ బూతు పురాణం అందుకున్నారు. నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా అరవింద�
MLC Kavitha | ప్రజ్వల్ రేవణ్ణ వంటి వారిని దేశం దాటించారు.. మాలాంటి వారిని అరెస్టు చేయడం చాలా అన్యాయం అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. ఈ విషయం అందరూ గమనించాలని కోరుతున్నానని కవిత సూచించారు.
సార్వత్రిక ఎన్నికల్లో తొలి దశ తేడా కొట్టడంతో మతపరమైన అంశాలను తెర మీదకు తెచ్చిన బీజేపీకి రెండో దశలోనూ అడియాసలే మిగిలాయా? పోలింగ్ శాతం తగ్గడం, ప్రత్యేకించి బీజేపీకి పట్టున్న రాష్ర్టాల్లో మరింత తగ్గడం కమ�
KCR | రెండు జాతీయ పార్టీలు ఏకమై ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ను దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతుందని కేసీఆర్ మండిపడ్డారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో జరిగిన రోడ్షోలో పాల్గొన్నారు.
KCR | లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసినా.. కాంగ్రెస్కు ఓటు వేసినా వ్యవసాయబావుల వద్ద మోటార్లకు
కరెంటు మీటర్లు పెడతారని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు రైతులను హెచ్చరించారు.
మహబూబ్నగర్ జ�
Supreme Court | గుజరాత్లోని సూరత్ లోక్సభ స్థానం ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. కాంగ్రెస్ అభ్యర్థి నీలేష్ కుంబానీ నామినేషన్ తిరస్కరణకు గురైంది. మిగతా అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో బీజేపీ అభ్యర�
బీజేపీకి కాంగ్రెస్ మద్దతు ఇస్తున్నదని, రెం డు పార్టీల పొత్తు అసెంబ్లీ ఎన్నికల్లోనే తేలిపోయిందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. బీఆర్ఎస్ను ఓ డించడమే ధ్యేయంగా రెండు పార్టీలు ఏకమయ్యాయ ని ఆరోపిం