‘బండి భగీరథ్పై నమోదైన కేసుతో ఆయన తండ్రి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కు సంబంధం లేదు. బీజేపీకీ ఎలాంటి సంబంధం లేదు’ అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు తేల్చి చెప్పారు.
రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ చీకటి ఒప్పందం నడుస్తున్నదని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్రావు ఆరోపించారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడి పోక్సో కేసు వ్యవహారంపై ఆదివారం ఎక్స్ వ�
నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి జయంతి నేపథ్యంలో మే 9న కోల్కతాలో తమ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారని బీజేపీ మంగళవారం ఒక ప్రకటనలో ప్రకటించింది.
దేశంలో గంగోత్రి నుంచి గంగాసాగర్ వరకు ప్రతి చోటా కమలం వికసించిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సంప్రదాయ బెంగాలీ తరహా ధోతి ధరించి ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఉత్సాహంగా హాజరైన పార్టీ కార�
ఆప్ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా, మరో ఆరుగురు ఎంపీలు తాము పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో విలీనం అవుతున్నట్లు ప్రకటించిన దరిమిలా వారికి పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం వారికి వర్తిస్తుందా అన్న ప్రశ్నలు �
kishore Goud | మహిళా రిజర్వేషన్ల బిల్లును, నియోజకవర్గాల డీలిమిటేషన్ చేస్తామని ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసి బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య దాని గురించి మాట్లాడకుండా సందర్భం లేకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్�
అరుణాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమా ఖండూ తన కుటుంబ సభ్యులకు కాంట్రాక్టులు ధారాదత్తం చేయడంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని సుప్రీంకోర్టు ఆదేశించడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
యూపీ, మణిపూర్ తరహాలో తమిళనాడులో హింసను ప్రేరేపించడానికి బీజేపీ కుట్ర చేసిందని, అయితే దానిని తాము సమర్థంగా తిప్పికొట్టినట్టు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆరోపించారు.
అధికారంలో ఉన్న పార్టీలు ఉపఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలవటం సర్వసాధారణమే తప్ప కొత్తది కాదు. అది 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది.
తెలంగాణలో అధికారం కోసం జెండాలు, ఎజెండాలను పకనపెట్టి అధికార పీఠం కోసం ఎంతలా దిగజారవచ్చో కాంగ్రెస్, బీజేపీ నేడు నిరూపించాయని, కాంగ్రెస్ పదేపదే చెప్తున్న మార్పు అంటే బీజేపీతో జతకట్టడమేనా? అని బీఆర్ఎస్