చర్చలోకి పోయే ముందు ఈ ముగ్గురిలో ఎవరేమన్నారో చూద్దాము. సీఎం అన్నది వార్తల్లో యథాతథంగా ఈ విధంగా ఉంది: ‘జై జవాన్, జై కిసాన్, జై యువ’ అనే నూతన నినాదాన్ని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ప్రతిపాదించారు. దేశ భవిష్�
MLA payal Shankar | బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ భూకబ్జా వ్యవహారం బయటపడ్డదని తెలిసిందే. ఎమ్మెల్యే పాయల్ శంకర్ తన భార్య పేరిట పది ఎకరాల అసైన్డ్ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసినట్టు అధికారులు గుర్తించారు.
పార్టీ నియమావళిని ఉల్లంఘించి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్పై ఫ్లెక్సీలు ఏర్పాటుచేసిన కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు, సివిలియన్ నామినేటెడ్ మాజీ సభ్యుడు జే రామకృష్ణపై బీజేపీ వేటు వేసింది.
మతం అనే పునాదులపై నిలబడిన బీజేపీకి రాష్ట్రంలో కొన్ని సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉన్నదని, అధికారంలోకి వచ్చేంత బలం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పష్టంచేశారు.
‘బండి భగీరథ్పై నమోదైన కేసుతో ఆయన తండ్రి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కు సంబంధం లేదు. బీజేపీకీ ఎలాంటి సంబంధం లేదు’ అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు తేల్చి చెప్పారు.
రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ చీకటి ఒప్పందం నడుస్తున్నదని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్రావు ఆరోపించారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడి పోక్సో కేసు వ్యవహారంపై ఆదివారం ఎక్స్ వ�