‘ఉన్నది కాస్త ఊడింది. సర్వమంగళం పాడింది’ అన్నట్టే తయారైంది బీఆర్ఎస్ వీడి బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యేల దుస్థితి. బీఆర్ఎస్ను వీడితే మటాషే అనే రీతిలో ప్రజలు వారికి బుద్ధిచెప్పారని గ్రామపంచాయతీ ఎన్న
తొలి విడత పంచాయతీ పోరులోనే కమలం వాడిపోయింది. ఇతరులు గెలిచిన స్థానాల్లో సగం కూడా గెలువలేక చతికిలపడటంతో రాష్ట్రవ్యాప్తంగా బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
రాష్ట్ర బీజేపీలో ఆ పార్టీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతో ష్ వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన బీఎల్ సంతోష్.. పాత, కొత్త నేతలను ఉద్దేశించి చేసిన వ్యా ఖ్యలు కలకలం సృష్ట�
భారత ఎన్నికల కమిషన్కు (ఈసీఐ) బీజేపీ ఆదేశాలు ఇవ్వడంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. రానున్న ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్) ప్రక్రియలో ఓటరు జాబితా నుంచి ఒక్క నిజమైన ఓటరు పేరు తొలగించినా సహించ
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు సస్పెండ్ చేస్తున్నట్లు బీజేపీ నుంచి వచ్చిన షోకాజ్ నోటీసుపై అభ్యంతరం తెలియచేస్తూ మాజీ కేంద్ర మంత్రి రాజ్ కుమార్ సింగ్ శనివారం బీజేపీకి రాజీనామా చేశారు
‘ఓటమి తప్పదని తెలిసినా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీచేశాం. ఎన్నికలైనందున గతంలో మాదిరిగానే పనితీరును ప్రదర్శించాం’ అని ఫలితాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీజేపీకి తగినంత బలం లేదని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలిపారు. శుక్రవారం ఢిల్లీలో ఉన్న ఆయన జూబ్లీహిల్స్ ఫలితాలపై స్పందించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచ
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓటమితో నిరాశ చెందబోమని, మరింత బలంగా పుంజుకుంటామని, బంతిలా వేగంగా దూసుకొస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తంచేశారు.
బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలవడంతో కార్మికవర్గానికి భవిష్యత్తులో మరిన్ని కష్టాలు వస్తాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు.
Boga Sravani | జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్పై మాజీ మున్సిపల్ చైర్పర్సన్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి సంచలన ఆరోపణలు చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆమె మీడియా