పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు సస్పెండ్ చేస్తున్నట్లు బీజేపీ నుంచి వచ్చిన షోకాజ్ నోటీసుపై అభ్యంతరం తెలియచేస్తూ మాజీ కేంద్ర మంత్రి రాజ్ కుమార్ సింగ్ శనివారం బీజేపీకి రాజీనామా చేశారు
‘ఓటమి తప్పదని తెలిసినా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీచేశాం. ఎన్నికలైనందున గతంలో మాదిరిగానే పనితీరును ప్రదర్శించాం’ అని ఫలితాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీజేపీకి తగినంత బలం లేదని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలిపారు. శుక్రవారం ఢిల్లీలో ఉన్న ఆయన జూబ్లీహిల్స్ ఫలితాలపై స్పందించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచ
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓటమితో నిరాశ చెందబోమని, మరింత బలంగా పుంజుకుంటామని, బంతిలా వేగంగా దూసుకొస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తంచేశారు.
బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలవడంతో కార్మికవర్గానికి భవిష్యత్తులో మరిన్ని కష్టాలు వస్తాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు.
Boga Sravani | జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్పై మాజీ మున్సిపల్ చైర్పర్సన్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి సంచలన ఆరోపణలు చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆమె మీడియా
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీకి షాక్ తగిలింది. ఎమ్మెల్యే మిశ్రిలాల్ యాదవ్ శనివారం బీజేపీకి రాజీనామా చేశారు. అలీనగర్ ఎమ్మెల్యే, ప్రముఖ ఓబీసీ నేతగా పేరొందిన ఆయన పార్టీలో జరుగుతున్న అవమానం క�
బీహార్ అసెంబ్లీ ఎన్నికలను ఒకటి లేదా రెండు దశల్లో నిర్వహించాలని, పో లింగ్ కేంద్రాల వద్ద బురఖా ధరించి వచ్చే మహిళల ఐడీ కార్డులను సక్రమంగా తనిఖీ చేయాలని ఎన్నికల కమిషన్ను బీజేపీ కోరింది.
సరిగ్గా రెండు నెలల తర్వాత మే 10న 55 ఏండ్ల కిందటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. విదేశీ శక్తులతో భారత ప్రధాని ఎలా వ్యవహరించాలో హిందూ జాతీయవాదులకు తెలియజేయడమే ఈ వీడియో ప్రధాన ఉద్దేశం.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఎప్పటికైనా బీజేపీలోకి వెళ్లేవారేనని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి అన్నారు.
BRS Leaders | బీఆర్ఎస్ పార్టీని అణగదొక్కేందుకు కాంగ్రెస్, బీజేపీ ములాఖత్ అయ్యాయని అన్నారు. కమిషన్ల పేరుతో ఎంక్వైరీలతో కాలయాపన చేస్తూ బీఆర్ఎస్ను బద్నాం చేసే ప్రయత్నాలను తప్పకుండా ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ నేత�
Bihar: బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఘర్షణ పడ్డారు. పార్టీ జెండాలతో బీహార్లోని పాట్నాలో ఒకర్ని ఒకరు కొట్టుకున్నారు. నిరసన ర్యాలీ భారీ విధ్వంసానికి దారి తీసింది.