ADR | త్వరలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ప్రస్తుతం పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఫిబ్రవరి 5న ఓటింగ్ జరుగనున్నది. ఫిబ్రవరి 8న ఓట్లను లెక్కించనున్నారు. ఈ క్రమంలోనే అసోసియేషన్ ఫర�
సునీల్రావు పచ్చి అవకాశవాదని, ఏ పార్టీ అధికారంలో ఉంటే అందులో చేరడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తీవ్రస్థాయిలో విమర్శించారు.
కేంద్రంలోని బీజేపీ పాలనలో రైతుల బతుకులు దిగజారాయని తెలంగాణ రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీహరిరావు ఒక ప్రకటనలో విమర్శించారు పందేండ్ల పాలనలో ఒరిగిందేమీ లేదని పేర్కొన్నారు.
Kishan Reddy | గత ఏడాది కాలంగా మార్పు పేరుతో ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి విమర్శించారు. హైదరాబాద్లోని కత్రియ హోటల్ వేదికగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ
KTR | అదానీ గ్రూప్స్ అధినేత గౌతమ్ అదానీపై యూఎస్ అభియోగాలు నమోదయ్యాయి. కంపెనీ అధికారులకు లంచాలు ఇవ్వజూపడంతోపాటు ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చి నిధుల సమీకరణకు పాల్పడినట్లుగా న్యూయార్క్ ఫెడరల్ ప్
హైడ్రాను మొదట స్వాగతించిన కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి మూసీ బాధితుల ఆక్రందన ఇప్పుడు గుర్తుకొచ్చిందా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీశారు.
Election Commission | మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం కొనసాగుతున్నది. రెండు రాష్ట్రాల్లో నూ రాజకీయ పార్టీలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. అద�
Kangana Ranaut | ప్రముఖ బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఎమ్మెల్యే దానం నాగేందర్పై బీజేపీ మహిళా మోర్చా నేతలు మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశారు. చైర్పర్సన్ నేరెళ్ల శారదను కలిసి �
Arvind Kejriwal | ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బెయిల్పై విడుదలైన సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రెండురోజుల్లో రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. ఆయన రాజీనామా ప్రకటనతో ఢిల్లీ రాజకీయాలు వేడెక్కాయి. ఆయన రాజీనామా
Arvind Kejriwal | ఢిల్లీ మద్యం పాలసీ సీబీఐ కేసులో సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఢిల్లీ సీఎంకు పలు షరతులు విధించిం�
KTR | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ తర్వాతి రాజకీయ మజిలీ బీజేపీయేనని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
Ex Minister Koppula | తెలంగాణలో బీజేపీకి ప్రజలు ఎనిమిది మంది ఎంపీలను గెలిపిస్తే.. బీజేపీ ఇచ్చే తొలి రిటర్న్ గిఫ్ట్ ఇదేనా? అంటూ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. పెద్దపల్లిలోని తెలంగాణ భవన్లో మీడియా సమావేశం ని�
BRS Party | పార్టీ ఫిరాయింపులపై భారతీయ జనతా పార్టీ ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్పై బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. చంపినోడే సంతాపం తెలిపినట్టుంది బీజేపీ వ్యవహారం అని మండిపడింది.