నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ రెండుసార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటికీ దక్షిణాదిన మాత్రం ఆ పార్టీ విస్తరించలేకపోయింది. కర్ణాటక మినహా మిగతా దక్షిణాది రాష్ర్టాల రాజకీయాల్లో బీజేపీ పాత్ర పరిమిత
Raghunandan Rao | మెదక్ లోక్సభ బీజేపీ అభ్యర్థి రఘునందన్రావుకు షాక్ తగిలింది. ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. బీఆర్ఎస్ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు చేయగా.. కేసు నమోదైంది.
మతం పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతున్నదని రాష్ట్ర ఐటీ, వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు ఆరోపించారు. ఇబ్రహీంపట్నం సమీపంలోని ఉప్పరిగూడ ఎక్స్రోడ్డు వద్ద పంచముఖ ఆంజనేయస్వ�
BRS | బీజేపీ మెదక్ లోక్సభ అభ్యర్థి రఘునందన్రావుపై ఎన్నికల కమిషన్కు ఎమ్మెల్యే చింత్రా ప్రభాకర్ శనివారం ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి, బీఆర్ఎస్ లోక్సభ అభ్�
Lok Sabha Elections | ఆది కావ్యమైన రామాయణంలో రాముడి పాత్రను పోషించి మన్ననలు పొందారు నటుడు అరుణ్ గోవిల్. రాముడి పాత్రతో కోట్లాది మంది హృదయాల్లో చెరగని ముద్రవేసిన నటుడిని బీజేపీ ఎన్నికల్లో బరిలోకి దింపుతున్నది.
Varun Gandhi | లోక్సభ తొలిదశ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నది. ఇప్పటికే నామినేషన్ల పర్వం మొదలైంది. ప్రస్తుతం యూపీలోని ఫిలిబిత్ నియోజకవర్గంపై అందరి దృష్టి నెలకొన్నది. ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా సంజయ్ గాంధీ కొ�
Lok Sabha Elections | లోక్సభ ఎన్నికల కోసం బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. ఇప్పటి వరకు ఐదు విడుతల్లో 402 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఆదివారం ఐదో విడుతలో 111 స్థానాలకు అభ్యర్థులను విడుదల చేసింది. అయి�
Nupur Sharma | లోక్సభ ఎన్నికలకు నగారా మోగింది. దేశవ్యాప్తంగా ఏడు విడుతల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ పార్టీలు గెలుపు గుర్రాల కోసం జల్లెడపడుతున్నాయి. ఇప్పటికే పలు పార్టీ అభ్యర్�
Electoral Bonds | ఎలక్టోరల్ బాండ్లపై భారత ఎన్నికల సంఘం ఆదివారం రెండో జాబితాను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్బీఐ సమర్పించిన డేటాను మరోసారి అందుబాటులో ఉంచినట్లు ఈసీ పేర్�
Lok Sabha Elections | లోక్సభ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ బుధవారం రెండో విడత అభ్యర్థులను ప్రకటించింది. ఈ నెల ప్రారంభంలో 195 మందితో తొలి జాబితాను విడుదల చేసింది. తెలంగాణ నుంచి తొమ్మిది మంది అభ్యర్థుల జాబితాను వెల్లడ�
YS Sharmila | రాబోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు ఉమ్మడిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించాయి. ఈ పొత్తులపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు.
Kapil Sibal | లోక్సభ ఎన్నికలకు ముందు అన్యూహ పరిణామం చోటు చేసుకున్నది. త్వరలో సార్వత్రిక ఎన్నికల నగారా మోగనుండగా కేంద్ర ఎన్నికల కమిషన్ అరుణ్ గోయల్ రాజీనామా చేశారు. ఆయన రాజీనామా నిర్ణయం రాజకీయ పార్టీలను షాక్