BJP Party | మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావుకు తెలంగాణ హైకోర్టు ఝలక్ ఇచ్చింది. సస్పెండ్ అయిన 106 మంది ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది.
కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ, ఎమ్మెల్యే బీజేపీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. వేర్వేరు కేసుల్లో ఇద్దరికీ నోటీసులు ఇచ్చేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడ�
కేంద్రప్రభుత్వం పబ్లిక్ సెక్టార్లను ధ్వంసం చేస్తున్నదని, వాటి మూసివేతే బీజేపీ ప్రభుత్వ ప్రధాన ముసాయిదా అని కవి, రచయిత, వీక్షణం మాసపత్రిక సంపాదకుడు ఎన్ వేణుగోపాల్ ఆరోపించారు. పబ్లిక్ సెక్టార్ల మూసి�
చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తున్నది. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో మొన్నటి వరకు బీఆర్ఎస్ పోటీనే కాదు అనుకున్న కాంగ్రెస్, బీజేపీలకు షాకిస్తూ ప
KTR | కుటుంబ నియంత్రణ పాటించిన రాష్ట్రాల్లో పార్లమెంట్ సీట్లు పెంచరట.. కానీ కుటుంబ నియంత్రణ పాటించకుండా ఇష్టమొచ్చినట్లు పిల్లలను కన్న రాష్ట్రాల్లో పార్లమెంట్ సీట్లు పెంచుతారట అని బీఆర్ఎస్
KTR | కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్నే మార్చేస్తామని ఆ పార్టీకి చెందిన పలువురు నాయ
వారసత్వంగా తండ్రి నుంచి వచ్చిన ఆస్తిపాస్తుల వలె.. ‘ నువ్వు, లేదంటే నేను’ అన్నట్టు కాంగ్రెస్, బీజేపీ దేశంలో అధికారాన్ని పంచుకుంటున్నాయి. ఫలితంగా దేశంలోని పేద ప్రజలు ఇంకా పేదరికాన్ని అనుభవిస్తుంటే సంపన్న
Balka Suman | ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ దుర్మార్గపు పాలన సాగిస్తోందని.. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోదీ చెప్పల�
రాజకీయ పార్టీలు చేస్తున్న ఎన్నికల వ్యయం ఆకాశాన్నంటుతున్నది. కేంద్ర ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం.. 2013-14, 2022-23 మధ్య లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల కోసం దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు చేసిన ఎన్నికల ఖర్చు (మీడియా ప్రక
Sanjay Singh | ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై కుట్ర జరుగుతుందని.. ఇందులో బీజేపీ బడా నాయకుల ప్రమేయం ఉందని ఆప్నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ ఆరోపించారు. మద్యం పాలసీ కేసులో ఇటీవల సుప్రీంకోర్టు ఆయనకు
పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పోరాట విధానాన్ని కమలం పార్టీ కాపీ కొడుతున్నది. రాష్ట్రంలో అసమర్థ సాగునీటి నిర్వహణ వల్ల జరుగుతున్న పంటనష్టంపై కేసీఆర్ సమరశంఖం పూరించ�
నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ రెండుసార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటికీ దక్షిణాదిన మాత్రం ఆ పార్టీ విస్తరించలేకపోయింది. కర్ణాటక మినహా మిగతా దక్షిణాది రాష్ర్టాల రాజకీయాల్లో బీజేపీ పాత్ర పరిమిత
Raghunandan Rao | మెదక్ లోక్సభ బీజేపీ అభ్యర్థి రఘునందన్రావుకు షాక్ తగిలింది. ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. బీఆర్ఎస్ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు చేయగా.. కేసు నమోదైంది.
మతం పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతున్నదని రాష్ట్ర ఐటీ, వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు ఆరోపించారు. ఇబ్రహీంపట్నం సమీపంలోని ఉప్పరిగూడ ఎక్స్రోడ్డు వద్ద పంచముఖ ఆంజనేయస్వ�