పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న వివిధ పథకాలు సక్రమంగా అమలు కాకుండా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటున్నదని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు.
Digvijay | మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ బీజేపీలో చేరనున్నారని ప్రచారం జరుగుతున్నది. అయితే, వార్తలను కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కమల్నాథ్ తోసిపుచ్చారు. తాను కమల్నాథ్తో మాట్లాడానన
K Keshava Rao | అయోధ్య రామమందిరాన్ని బీజేపీ రాజకీయం చేస్తుందని రాజ్యసభలో బీఆర్ఎస్ నేత కే కేశవరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో మోదీ సర్కారు ప్రజా సమస్యలను పక్కనపె�
‘అర్వింద్ హఠావో.. బీజేపీ బచావో’ అంటూ నిజమాబాద్ ఎంపీపై ఆ పార్టీ సీనియర్ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. బుధవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తా వద్ద ఆందోళనకు దిగారు. అర్వింద్ దిష్టిబొమ్మను
మాజీ మంత్రి, సినీ నటుడు బాబుమోహన్ బీజేపీకి గుడ్బై చెప్పారు. రాజీనామా లేఖను పార్టీ అధిష్ఠానానికి పంపుతున్నట్టు వెల్లడించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఆందోల్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోట�
Samna | హేమంత్ సోరెన్ అరెస్ట్ తర్వాత జార్ఖండ్లో రాజకీయం రసవత్తరంగా మారింది. సీఎంగా హేమంత్ సోరెన్ రాజీనామా అనంతరం చంపై సోరెన్ ప్రమాణస్వీకారం చేసి.. అసెంబ్లీలో విశ్వాస పరీక్షను నెగ్గారు. నేటి రాజకీయాల్
స్వాతంత్య్రానంతరం మన దేశాన్ని కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఏండ్లు పాలించింది. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) దేశాన్ని కొన్నేండ్లు పాలించింది. ఈ రెండు జాతీయ పార్టీలే భారతదేశాన�
హుజూర్నగర్ నియోజకవర్గంలో గతంలో నిర్మించిన లిఫ్ట్లకు మరమ్మతులు చేయించి పూర్తి స్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకుంటానని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు.
Shashi Tharoor | రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉందని కాంగ్రెస్ నేత, ఎంపీ శశిథరూర్ అన్నారు. అతిపెద్ద పార్టీగా నిలిచినా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సీట్లు రాకపోవ
Ayodhya | ఈ నెల 22న అయోధ్యలో శ్రీరాముడి ఆలయ ప్రారంభోత్సవం జరుగనున్నది. ప్రధాని నరేంద్ర మోదీ ఆలయాన్ని ప్రారంభించి, ప్రాణ ప్రతిష్ట చేయనున్నారు. ఈ వేడుక కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది.
MP Sanjay Raut | అయోధ్యలోని రామాలయం ప్రారంభోత్సవ వేడుకలకు సిద్ధమవుతున్నది. ఈ క్రమంలో వేడుకలపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతున్నది. ఈ క్రమంలో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మరోసారి బీజ
కర్ణాటక బీజేపీ అసంతృప్త ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ సొంత పార్టీకి తీవ్ర హెచ్చరికలు చేశారు. తనను పార్టీ నుంచి బహిష్కరిస్తే.. యెడియూరప్ప నేతృత్వంలోని మునుపటి బీజేపీ ప్రభుత్వ హయాంలో జరిగిన భారీ కుంభ�
Karnataka | హిజాబ్పై కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. హిజాబ్పై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. ఇక నుంచి హిజాబ్ ధరించడంపై ఎటువంటి నిషేధ�
Mayawati | విపక్షాలకు చెందిన ఎంపీలను సస్పెండ్ చేయడం బాధాకరం, దురదృష్టకరం అని బీఎస్పీ అధినేత్రి మాయావతి పేర్కొన్నారు. ఉభయసభల నుంచి 150 మంది ఎంపీలపై వేటు వేయడం పార్లమెంట్ చరిత్రలో ఇదే మొదటిస�