ఆ రెండు పార్టీలు ఒక్కటయ్యాయి. హస్తం కమలం మింగిలయ్యాయి. బీఆర్ఎస్ను ఓడించడమే లక్ష్యంగా ఈ దేశంలో బద్ధ శత్రువులమని చెప్పుకుంటున్న జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు కలిసి పనిచేస్తున్నాయి.
ఎన్నికల ప్రచారం కోసం గ్రామాలకు వచ్చే కాంగ్రెస్, బీజేపీ నాయకులను వారు చేసిన అభివృద్ధి పనులపై నిలదీయాలని ఆదిలాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్న అన్నారు.
MLC Kavitha | బీజేపీ సబ్ కా సాత్ సబ్ కా వికాస్ నినాదంలో తెలంగాణ లేదని, కాంగ్రెస్ భారత్ జోడో నినాదంలోనూ తెలంగాణ ప్రస్తావన లేదని.. తెలంగాణ బాగుపై ఆలోచన లేదని ఆలోచన లేని ఆ రెండు పార్టీలు మనకు అవసరమా ? అంటూ ఎమ్మెల్సీ కల్
ఎల్బీనగర్ నియోజకవర్గం ఎల్లలు తెలియని నాయకులు ఎన్నికల బరిలోకి వస్తున్నారని, వారికి ఓటు ఆయుధంతో బుద్ధి చెప్పాలని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు.
CM KCR | తెలంగాణపై పెత్తనం.. పచ్చబడ్డ రాష్ట్రాన్ని మళ్లీ కరగనాకేందుకే కాంగ్రెస్ ఆరాటమని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. గద్వాల ప్రజా ఆశీర్వాద సభలో బీజేపీ, కాంగ్రెస్పై ఆయన మండిపడ్డారు.
BJP | బీజేపీ(BJP( గురువారం విడుదల చేసిన మూడో జాబితాను చూసి ఆ పార్టీ శ్రేణులే నిరుత్సాహానికి గురయ్యాయి. ముందుండి నడిపించాల్సిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan reddy) పేరే లేకపోవడంతో బరిను�
తెలంగాణతో పాటు రాజస్థాన్, ఛత్తీస్గడ్ రాష్ర్టాల్లోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ లేని బీసీ నినా దం తెలంగాణలో రావడానికి వెనుకాల పెద్ద కుట్ర ఉన్నది. తెలంగాణలో మెజారిటీ జనాభా బీసీలదే. సుమారు 54 శాతంతో బీ
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు పెరుగుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లోని కాంగ్రెస్, బీజేపీ నాయకులు సొంతపార్టీని వీడి గులాబీ కండువాలు కప్పుకుం�
Actor Gautami Tadimalla | భారతీయ జనతా పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. నటి గౌతమి తాడిమళ్ల బీజేపీకి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆమె ఎక్స్(ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. రాజీనామా లేఖను కూడా షేర్ చేశారు.
ముథోల్ టికెట్ తనకు ఇవ్వకుండా బీజేపీ అధిష్ఠానం అన్యాయం చేసిందని ఆ పార్టీ నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు పడకంటి రమాదేవి కంటతడి పెట్టుకున్నారు. ఆదివారం రాత్రి నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని తన నివాసంలో
KTR | తెలంగాణ ప్రజల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్కు ఉండే ఆర్తి రాహుల్కో, మోదీకో ఉండదు.. ఎట్టికైనా, మట్టికైనా మనోడే కావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో మంత్
KTR | మోదీ, అమిత్ షా ఎన్ని అబద్ధాలాడినా.. బీజేపీకి తిరస్కారం తప్పదని మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు స్పష్టం చేశారు. ఆదిలాబాద్ పర్యటనలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా చేస�