CM KCR | తెలంగాణపై పెత్తనం.. పచ్చబడ్డ రాష్ట్రాన్ని మళ్లీ కరగనాకేందుకే కాంగ్రెస్ ఆరాటమని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. గద్వాల ప్రజా ఆశీర్వాద సభలో బీజేపీ, కాంగ్రెస్పై ఆయన మండిపడ్డారు.
BJP | బీజేపీ(BJP( గురువారం విడుదల చేసిన మూడో జాబితాను చూసి ఆ పార్టీ శ్రేణులే నిరుత్సాహానికి గురయ్యాయి. ముందుండి నడిపించాల్సిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan reddy) పేరే లేకపోవడంతో బరిను�
తెలంగాణతో పాటు రాజస్థాన్, ఛత్తీస్గడ్ రాష్ర్టాల్లోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ లేని బీసీ నినా దం తెలంగాణలో రావడానికి వెనుకాల పెద్ద కుట్ర ఉన్నది. తెలంగాణలో మెజారిటీ జనాభా బీసీలదే. సుమారు 54 శాతంతో బీ
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు పెరుగుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లోని కాంగ్రెస్, బీజేపీ నాయకులు సొంతపార్టీని వీడి గులాబీ కండువాలు కప్పుకుం�
Actor Gautami Tadimalla | భారతీయ జనతా పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. నటి గౌతమి తాడిమళ్ల బీజేపీకి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆమె ఎక్స్(ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. రాజీనామా లేఖను కూడా షేర్ చేశారు.
ముథోల్ టికెట్ తనకు ఇవ్వకుండా బీజేపీ అధిష్ఠానం అన్యాయం చేసిందని ఆ పార్టీ నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు పడకంటి రమాదేవి కంటతడి పెట్టుకున్నారు. ఆదివారం రాత్రి నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని తన నివాసంలో
KTR | తెలంగాణ ప్రజల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్కు ఉండే ఆర్తి రాహుల్కో, మోదీకో ఉండదు.. ఎట్టికైనా, మట్టికైనా మనోడే కావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో మంత్
KTR | మోదీ, అమిత్ షా ఎన్ని అబద్ధాలాడినా.. బీజేపీకి తిరస్కారం తప్పదని మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు స్పష్టం చేశారు. ఆదిలాబాద్ పర్యటనలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా చేస�
Amit Shah | ఆదిలాబాద్ జిల్లాలో అమిత్ షాకు నిరసన సెగ తగిలింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన జన గర్జన సభకు విచ్చేసిన అమిత్ షా కాన్వాయ్ను ఆదిలాబాద్ సీసీఐ సాధన కమిటీ సభ్యులు అడ్డుకున్నారు.
కమలం పార్టీ రాజకీయ క్రీడలో కొత్తవారికి చేదు అనుభవం ఎదురవుతున్నది. ఆ పార్టీపై గంపెడు ఆశలతో కాషాయం కండువా కప్పుకోవడానికి ఊవిళ్లూరిన వారందరికీ ఆ పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ఘోర పరాభవం ఎదురవుతున్నది.
Harish Rao | గవర్నర్ కోటా కింద ప్రకటించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులను గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ తిరస్కరించడంపై రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్
KTR | మార్పును కోరుకుంటుందని తెలంగాణ ప్రజలు కాదని.. జాతీయ స్థాయిలో అధికార మార్పులు కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. మహబూబ్నగర్లో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు ట్విట్టర్ వేది