Udhayanidhi Stalin | తమిళనాడు యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖల మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారి తీస్తున్నాయి. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని, అది మలేరియా, డెంగ్యూ, కరోనా ల�
రాష్ట్ర బీజేపీకి దింపుడు కల్లం ఆశలు కూడా చెదిరిపోయాయి. బీఆర్ఎస్ నుంచి భారీ చేరికలు ఉంటాయన్న ఎదురుచూపులకు తెరపడింది. చివరికి కాంగ్రెస్ నుంచి కూడా ఆ పార్టీలో చేరేందుకు ఎవరూ సుముఖత వ్యక్తం చేయడం లేదు. ప�
Minister Harish Rao | బీజేపీ మోటార్లకు మీటర్లు పెట్టాలంటోందని, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు వ్యవసాయానికి మూడుగంటల కరెంటు సరిపోతుందని అంటున్నారని మంత్రి హరీశ్రావు ఆరోపించారు. సీఎం కేసీఆర్ మాత్రం మూడు పంటలు సాగు �
Minister KTR | ఏఐసీసీ అంటేనే అఖిల భారత కరప్షన్ కమిటీ అని, బీజేపీ అంటేనే భ్రష్టాచార్ జనతా పార్టీ అని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ-పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు విమర్శించారు. 75 సంవత్�
KTR | రాష్ట్రంలో అధికారపక్షంలో అనవసర ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ గల్లీలో బాసులు ఉంటే
KTR | హైదరాబాద్ : రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఢిల్లీ వదిలిన బాణాలు.. కానీ కేసీఆర్ మాత్రం తెలంగాణ బ్రహ్మాస్త్రం అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
Kishan Reddy | తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై నల్లగొండకు జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు జిట్టా బాలకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డి పచ్చి సమైక్యవాది అన�
BJP | నిజాల కంటే అబద్ధపు ప్రచారాలే ఎన్నికల్లో గెలిపిస్తాయని నమ్మే బీజేపీ తన ఫేక్ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి విజయం సాధించేందుకు సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగ�
Manipur Violence | మణిపూర్లో చెలరేగుతున్న హింస కేవలం శాంతిభద్రతల సమస్య కాదని, దీని వెనుక భారీ కుట్ర ఉన్నదని ఆ రాష్ట్ర అధికార పార్టీ బీజేపీ ఎమ్మెల్యే పోలిన్లాల్ హోకిప్ తెలిపారు. హింస మొదలైనప్పుడే సమస్యను చెప్పు�
Bandi Sanjay | ‘ఢిల్లీకి పోయి ఫిర్యాదులు చేయడం ఆపండి.. కిషన్ రెడ్డినైనా ప్రశాంతంగా పని చేసుకోనీయండి’ అంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ పెద్దలు సీరియస్ అయ్యారట. దీంతో ఆ పార్టీ అధిష్ఠానం ఆదేశం మేరకు కేంద్�
తెలంగాణ రాష్ర్టానికి బీజేపీ పార్టీ ఏం చేసిందో బస్తీకొస్తున్న ఆ పార్టీ నాయకులను నిలదీసి అడగాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చా రు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో శుక్రవారం �
Palla Rajeshwar Reddy | గతంలో ఎన్నడు లేని విధంగా తెలంగాణ సర్కారు పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై బీజేపీ నేతలవి తప్పుడు వ్యాఖ