Rajiv Sagar | ఓటమి భయంతోనే బీజేపీ దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతుందని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ విమర్శించారు. ఈ విషయంపై ఖమ్మం సభలో ప్రజలు నిలదీస్తారని తెలిసే అమిత్ షా సభను రద్దు చేసుకున్నారన్నారు.
Jagadish Reddy | సూర్యాపేట : బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు మర్రి జనార్ధన్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి జరుగుతున్న ఐటీ దాడులపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. సూర్యాపే�
B Vinod Kumar | తెలంగాణ ప్రజలు రాష్ట్రం నుంచి నలుగురు బీజేపీ ఎంపీలను గెలిపిస్తే ఇన్నేండ్లలో వారు చేసింది శూన్యమని, అభివృద్ధి, విద్యకు సంబంధించి ఏ ఒక్క ప్రాజెక్టునూ సాధించలేకపోయారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్య
Rajeev Sagar | హైదరాబాద్ : టీఎస్పీఎస్సీ నిర్వహించే పోటీ పరీక్షలను ఆపేందుకు బీజేపీ, దాని బీ టీం పార్టీలు కుట్రలు పన్నుతున్నాయని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Minister Harish Rao | తెలంగాణకు ఏమీ చేయలేదని ఉత్సవాలు చేస్తారా? అంటూ కేంద్రమంత్రి కిషన్రెడ్డిని మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో తెలంగాణ దశాబ్ద�
Minister Dayakar Rao | ముఖ్యమంత్రి కేసీఆర్ను కాపాడుకుంటేనే ప్రజలకు లాభం జరుగుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. పాలకుర్తి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాల్లో మంత్రి పాల్గొన్నారు.
Minister Harish Rao | దక్షిణాది నుంచే భారతీయ జనతా పార్టీ పతనం ప్రారంభమైందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ ఓటమిపాలైన విషయం తెలిసిందే.
Hindenburg | తమను, తమ ప్రభుత్వాన్ని, తమ సన్నిహితులను విమర్శించిన లేదా ప్రశ్నించిన వారిపై దాడులు లేదా వేధింపులకు పాల్పడటం కేంద్రంలోని బీజేపీకి నిత్యకృత్యంగా మారింది. 2002 గుజరాత్ అల్లర్ల ఘటనలో ప్రధాని నరేంద్ర మోద
BJP | కర్ణాటకలో కమీషన్ల మకిలీ కమలం పార్టీని వదిలిపెట్టేలా లేదు. బురదలోనైనా కమలం వికసిస్తుందంటూ ఆ పార్టీ నేతలు గొప్పగా చెబుతుంటారు. అయితే అవినీతి బురదలో కూరుకుపోయిన ఆ పార్టీకి అధః పాతాళమే తప్ప ఈసారి అధికారం
KTR | మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రధాని మోదీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో పసుపు బోర్డు తీసుకొస్తానని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పసుపు రైతులకు రాసిచ్చిన బాండ�
KTR | పచ్చని పంటల తెలంగాణ కావాల్నా..? మతం మంటల్లో నలిగిపోయే తెలంగాణ కావాలో ఆలోచన చేయాలని ప్రజలకు రాష్ట్ర ఐటీ పరిశ్రమలు, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పిలుపునిచ్చారు. హన్మకొండ జిల్లా ఖాజీపేటలో జర
BRS Party | మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీకి అపూర్వ ఆదరణ లభిస్తున్నది. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ఆకర్షితులపై మహారాష్ట్రకు చెందిన �