Minister Jagadish Reddy | దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ దాదాపు అంతర్ధానమైనట్లేనని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీని పార్లమెంట్ నుంచి తొలగిస్తే ఆ పార్టీకి సోయి లేకుండా �
ప్రజలను మోసం చేయడం బీజేపీ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాస్గూడ అడివిరెడ్డి గార్డెన్లో ఏర�
ప్రజలను మోసం చేయడం బీజేపీ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాస్గూడ అడివిరెడ్డి గార్డెన్లో ఏర�
Minister Jagadish Reddy | మోటర్లకు మీటర్లు పెట్టాలని మోదీ సర్కారు తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తుందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకడ్ల జగదీశ్రెడ్డి అన్నారు. కేంద్రం మాట విననందుకు రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సి�
Minister Koppula Eshwar | ప్రకృతి ప్రకోపంతో పంట నష్టపోయిన రైతులకు మేలు చేసేందుకు ఎకరానికి రూ.10వేల పరిహారాన్ని సీఎం కేసీఆర్ ప్రకటిస్తే.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి కొ�
CM KCR | హైదరాబాద్ : ఈ దేశం నుంచి బీజేపీ( BJP )ని తరిమేసే వరకు మన పోరాటం ఆగదు అని బీఆర్ఎస్( BRS Party ) అధినేత, సీఎం కేసీఆర్( CM KCR ) స్పష్టం చేశారు. తెలంగాణ ప్రగతిని బీజేపీ పార్టీ ఓరుస్తలేదు. బీజేపీ చేతకావడం లేదన�
Uddhav Thackeray | మేఘాలయలో ఇప్పుడు ఎవరి బూట్లు ఎవరు నాకుతున్నారని మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే బీజేపీని సూటిగా ప్రశ్నించారు. శివసేన పార్టీ పేరును, గుర్తును కోల్పోయిన తర్వాత ప్రస్తుత రాజకీయాలపై స్పందిస్తూ
బీజేపీ సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షుడు రాపర్తి శ్రీనివాస్గౌడ్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ హయాంలో అభివృద్ధి పరుగులు తీస్తున్నదని అన్నారు. సూర్యాపేటను సీఎం కేసీఆర్ సహకారంతో మ�
MLC Kavitha | ప్రతిపక్షాలు ఐక్యంగా ఉన్నాయని, కాంగ్రెస్ పార్టీ అహంకారాన్ని వీడాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. గురువారం జాతీయ మీడియా సంస్థకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాల ఐక�
KTR | KTR | కేసీఆరే గులాబీ జెండా పట్టుకొని బయలుదేరకపోతే.. తెలంగాణ వచ్చునా?.. ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఇద్దరికి పార్టీ అధ్యక్ష పదవులు వచ్చునా? అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించార�
KTR | నాలుగుకోట్ల తెలంగాణ బిడ్డలు కేసీఆర్ కుటుంబమేనని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. భూపాలపల్లి అంబేద్కర్ మైదానంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ పత్రిపక్షా