Minister Harish Rao | భారత రాష్ట్ర సమతికి వీఆర్ఎస్ అని బీజేపీ జాతీయ నాయకుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ఎస్కు వీఆర్ఎస్ అంటే మాకు ఓటమి
Minister Harish Rao | తెలంగాణ ప్రభుత్వంపై నోరు పారేసుకున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు నిప్పులు చెరిగారు. నడ్డా.. ఇది పోరాటాల గడ్డ అని హరీశ్రావు హెచ్చరించారు. తెలంగ�
మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొడుతూ దళితులపై దాడులు చేస్తున్న బీజేపీని రాజకీయంగా బొందపెడతామని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ హెచ్చరించారు.
Himachal Pradesh Results | హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 68 నియోజకవర్గాలున్న రాష్ట్రంలో మ్యాజిక్ఫిగర్కు పార్టీలు 35 స్థానాల్లో విజయం సాధించాయి. కాంగ్రెస్ పార్టీ 36 చోట్ల గెలుపొందిం�
బీజేపీ పార్టీయే తమ శాశ్వత శత్రువు అని, దళితులు ఆ పార్టీని వెలివేయాలని టీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును శీతాకాల పార్లమెంట్ సమావేశా
ప్రధాని మోదీ, అమిత్షాలు ఐటీ, ఈడీ దాడులతో టీఆర్ఎస్ నేతలపై తప్పుడు కేసులు పెట్టి భయపెట్టలేరని, కేసులు, జైళ్లు కొత్త కాదని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో శుక�
చరిత్రలోకి వెళ్తే ఛంఘిజ్ఖాన్ లాంటి దుర్మార్గుడు పాశవికంగా, ఆటవికంగా దాడులు చేస్తూ రక్తపాతాన్ని సృష్టిస్తూ రాజ్యాలను జయించడం చదువుతుంటే ఒళ్లు జలదరిస్తుంది. రాజ్యం కోసం తల్లి తండ్రి, సోదరుడు, దాయాదులన
మంత్రి మల్లారెడ్డిపై ఐటీ శాఖ దాడులు గురువారం ఉదయం 11 గంటలకు ముగిశాయి. సాధారణంగా అధికారులు పూర్తి సమాచారాన్ని నివేదిక రూపంలో ఢిల్లీలోని కేంద్ర కార్యాలయానికి పంపిస్తారు.