ఆలేరు నియోజకవర్గంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తావు లేదని, మరో రెండు నెలల్లో ఆ రెండు పార్టీలు ఖాళీ కావడం ఖాయమని డీసీసీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు.
పార్లమెంట్లో ఆమోదం పొందిన ఏపీ పునర్విభజన చట్టం-2014లోని అంశాలు పరిష్కరించకుండా కేంద్రం వివక్ష ప్రదర్శిస్తున్నది. రాష్ట్రం ఏర్పాటై ఎనిమిదేండ్లు గడిచినా విభజన సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగ�
తెలంగాణలో అధికారంలోకి రావాలనే ఆలోచనే తప్ప.. బీజేపీకి ప్రజల బాధలు, ప్రజా సమస్యలు పట్టడం లేదు. అధిక రాష్ర్టాల్లో తామే అధికారంలో ఉన్నామంటూ బీజేపీ గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నది. ఇక మిగిలిన రాష్ర్టాల్లో తమ
MLA Sudheer Reddy | విచ్ఛిన్నమే బీజేపీ విధానమని, ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కూల్చివేతకే ఆ పార్టీ శిక్షణా శిబిరాలు నిర్వహిస్తుందా? అని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి మండిపడ్డారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆ�
Minister Jagadish reddy | తెలంగాణ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్పై విషం చిమ్మేలా మోదీ వ్యాఖ్యానించారని మండిపడ్డారు.
మోదీ పాలనంతా రైతులకు చీకటి రోజులేనని తెలంగాణ రైతు రక్షణ సమితి అధ్యక్షుడు పాకాల శ్రీహరిరావు ఆరోపించారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్న మోదీ.. ఎనిమిదేండ్లలో సాగు ఖర్చులను రెట్టింపు చేశారని శుక�
కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కనీస బాధ్యతను నిర్వర్తించడం లేదు. బీజేపీయేతర పార్టీలు పాలిస్తున్న రాష్ర్టాలపై వివక్ష చూపుతున్నది. ఫలితంగా ఆయా రాష్ర్టాల్లో కేంద్ర పథకాలు, ప్రాజెక్టులు ముందుకు
Gutha Sukender Reddy | మునుగోడు ఎన్నికల్లో ప్రజలు బీజేపీ నిరంకుశ విధానాలను తిప్పికొట్టారని నల్గొండ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. నల్గొండలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్