Munugode by Poll Results | మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు సందర్భంగా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న బీజేపీ నాయకులపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ను బ�
Munugode by Poll Results | మునుగోడులో ఉప ఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నిరాశ ఎదురైంది. నాలుగు రౌండ్లు పూర్తయ్యేసరికి ఆ పార్టీకి కేవలం 8200 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. కాంగ్రెస్ పార్టీకి పోలైన ఓట్లపై సీనియ�
munugode by poll results | మునుగోడు ఉప ఎన్నికపై నిత్యావసరాల ధరలు తీవ్ర ప్రభావం చూపినట్లు టీఆర్ఎస్ నాయకులు నారదాసు లక్ష్మణరావు పేర్కొన్నారు. ఉప ఎన్నిక ఫలితాలపై టీ న్యూస్ వేదికగా నిర్వహించిన విశ్లేషణ�
munugode by poll results | మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన కేఏ పాల్.. నోటాకు పోలైన ఓట్లతో పోటీ పడుతున్నారు. తొలి, రెండో రౌండ్లో కేఏ పాల్కు 34, 35 ఓట్లు పోల్ క�
munugode by poll results | మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటి వరకు నాలుగు రౌండ్లు పూర్తయ్యాయి. చౌటుప్పల్ మండల పరిధిలోని నాలుగు రౌండ్లు పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి
munugode by poll results | మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియలో భాగంగా చౌటుప్పల్ మండల పరిధిలోని ఓట్ల లెక్కింపు పూర్తయింది. మొత్తం నాలుగు రౌండ్లలో ఓట్ల లెక్కింపు చేపట్టారు. తొలి రౌండ్లో టీఆర్ఎస్కు ఆధిక్యం రాగా
munugode by poll results | మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్ చతికిలబడిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఆశించినంత ఫలితం రాకపోవడంతో.. ఆ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. దీంతో కాంగ్రెస్ �
munugode by poll | మునుగోడు ఉప ఎన్నికలో కారు దూసుకుపోతోంది. మొదటి, రెండో రౌండ్ పూర్తయ్యేసరికి 515 ఓట్ల ఆధిక్యంలో ఉంది. తొలి రౌండ్లో టీఆర్ఎస్కు 1352 ఓట్ల మెజార్టీ సాధించగా, రెండో రౌండ్లో బీజేపీకి 841 లీడ్ వచ్చింది. రెండో
munugode by poll | మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ల ఓట్లను లెక్కిస్తున్నారు. 686 పోస్టల్ బ్యాలెట్లను లెక్కించిన తర్వాత.. ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.
minister jagadish reddy | మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీకి చెంపపెట్టు ఫలితం రాబోతుందని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ప్రజల తీర్పు న్యాయం వైపే ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తుందన్నారు. బీజేపీ ఎన్నీ కుట్రలు
munugode by poll | మునుగోడు నియోజకవర్గ పరిధిలోని చౌటుప్పల్ మండలం తుఫ్రాన్ పేట చెక్ పోస్ట్ వద్ద రూ. 93 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదును హైదరాబాద్ నుంచి మునుగోడుకు
kunamneni sambashiva rao | మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకొని, పోలింగ్ సజావుగా జరిగేందుకు వీలుగా గట్టి బందోబస్తు నిర్వహించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
munugode by poll | ఉద్దేశపూర్వకంగానే బీజేపీ గూండాలు టీఆర్ఎస్ శ్రేణులపై దాడి చేశారని రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. బీజేపీ రాళ్లు, కర్రల దాడి గురించి