minister errabelli dayaker rao | దేశంలో బీజేపీ పతనానికి మునుగోడు నియోజకవర్గం నాంది కానుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బీజేపీకి మునుగోడులో ఓటమి భయం పట్టుకుందని, అందుకే ఆ నిరాశా
minister ktr | మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ నారాయణపురంలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. 14 నెలల్లో మునుగోడును
minister ktr | మునుగోడు నియోజకవర్గంలో క్షేత్ర స్థాయిలో బీజేపీకి బలం లేదు కాబట్టే బలగాలను మోహరిస్తున్నారని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఉప ఎన్నిక నేపథ్యంలో మునుగోడులో 16 వే�
CM KCR | రేపు కేసీఆర్ ఎంత పెద్దగ పెరిగినా.. బీఆర్ఎస్ పునాది రాయి మునుగోడే కాబోతది కాబట్టి మునుగోడును నా గుండెల్లో పెట్టుకుంటాను అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. మీకు అన్ని రకాలుగా అండదండగా ఉంటాను అని మ�
CM KCR | విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి బంగారిగడ్డ బహిరంగ సభలో లేకపోవడాన్ని సీఎం కేసీఆర్ ప్రస్తావించారు. చండూరు మండలం బంగారిగడ్డలో నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలో కేసీఆర్ మాట్లా
CM KCR | కేంద్రం అవలంభించే విధానాల వల్ల విద్యుత్, నీటి సమస్యలు వస్తున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ఎనిమిదేండ్ల కింద మన తెలంగాణను గుర్తు చేసుకోండి. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తెల
CM KCR | మౌనంగా ఉంటే.. ఆ మౌనమే శాపమైతది. ప్రేక్షకుల్లా చూసి మనది కాదు అనుకూనే సందర్భం కాదు. ప్రతి
విద్యావంతుడు తీవ్రంగా తీసుకోవాల్సిన సందర్భం. దయచేసి మునుగోడులో విద్యాధికులు, కవులు, కళాకారులు, రచయితలు,
CM KCR | ఓటు అనేది మన తల రాత రాసుకునే గొప్ప ఆయుధం. అది అలవోకగా వేస్తే, ఒళ్లు మరిచి ఓటేస్తే.. ఇల్లు కాలిపోతది. చాలా జాగ్రత్తగా ఆలోచించి.. మంచి, చెడు ఆలోచించి వేయాలి. బతుకులు, మునుగోడు బాగుపడుతాయి. తెలంగాణ
CM KCR | మునుగోడు ఉప ఎన్నికలో భాగంగా చండూరు మండలం బంగారిగడ్డలో టీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న బహిరంగ సభా వేదిక వద్దకు సీఎం కేసీఆర్ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో కే�
CM KCR | మునుగోడు ఉప ఎన్నికలో భాగంగా చండూరు మండలం బంగారిగడ్డలో టీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న బహిరంగ సభకు సీఎం కేసీఆర్ బయల్దేరారు. కేసీఆర్ వెంట పైలట్ రోహిత్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి, గువ్వల బాలరా�
minister ktr | ఎన్నికలు ఏవైనా పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోరాడుతాయని, మునుగోడుది ప్రత్యేకమైన పరిస్థితి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం ఆయన ఓ న్యూస్ చానెల్ భేటీలో పాల్గొన్నార�