Munugode by poll | మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి మరోసారి బీజేపీకి సవాల్ విసిరారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అప్పనంగా కట్టబెట్టిన ఆ రూ. 18 వేల కోట్లు నల్లగొండ
సుప్రీం కోర్టు తీర్పుతో వరుసగా రెండోసారి అధ్యక్ష పదవిలో కొనసాగుదామనుకున్న గంగూలీ ఆశలపై నీళ్లు గుమ్మరిస్తూ పార్టీ పెద్దలు ప్రణాళిక రచించారు. గత కొన్ని రోజులుగా దేశ రాజధానిలో జరుగుతున్న పరిణామాలను నిశి�
Komatireddy Rajagopal reddy | మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి టార్గెట్గా పోస్టర్లు వెలిశాయి. ఫోన్ పే తరహాలో కాంట్రాక్టర్ పే పేరిట పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. నియోజకవర్గ పర
కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ప్రభుత్వం విపక్ష పాలిత రాష్ర్టాలపై ఎప్పటికీ సవితి తల్లి ప్రేమే చూపుతుంది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వివక్ష నగ్నంగా, భయోద్విగ్నంగా కొనసాగుతున్నది.
Minister Jagadish Reddy | రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ప్రధాని మోదీ, అమిత్ షా ఇచ్చిన రూ. 18 వేల కోట్ల కాంట్రాక్టులపై జగదీశ్ రెడ్డి హాట్ కామెం�
Minister KTR | మునుగోడులో టీఆర్ఎస పార్టీ గెలిచిందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. రెండు, మూడు స్థానాలకు కాంగ్రెస్, బీజేపీ మధ్య గట్టి పోటీ ఉందని ఆయన అన్నారు. ప్రగతి భవన్లో కేటీ
Minister Jagadish Reddy | దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు. విపక్షాల గొంతులు నొక్కేందుకే బీజేపీ ఆధ్వర్యంలోనీ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను వినియో
Minister KTR | మునుగోడు ఉప ఎన్నికపై బీజేపీ స్టీరింగ్ కమిటీ భేటీపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఆదివారం ట్విట్టర్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎలక్షన్ కమిషన్కు ముందే బీజేపీ ఎన్నికల �
నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో బీజేపీకి మరో షాక్ తగిలింది. మర్రిగూడ మండల బీజేపీ అధ్యక్షుడు చెర్కు శ్రీరాంగౌడ్, ప్రధాన కార్యదర్శి, సరంపేట ఉప సర్పంచ్ జెల్లాకుల సైదులుయాదవ్, సరంపేట గ్రామ పంచాయ�
Amarinder Singh | పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ సోమవారం బీజేపీ పార్టీలో చేరారు. అలాగే ఆయన పార్టీని సైతం పంజాబ్ లోక్ కాంగ్రెస్ను కాషాయ పార్టీలో విలీనం చేశారు. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో �
Seetharam Achuri | ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) లేకుంటే దేశంలో బీజేపీనే లేదని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. ఈడీతో భయపెట్టి, బెదిరించి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను బ�
Suvaram Sudhakar Reddy | తెలంగాణ విమోచన పేరుతో బిజెపి హడావుడి చూస్తుంటే.. ఊళ్లో పెళ్లికి కుక్కల హడావుడిలా
ఉన్నదని సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆనాడు పోరాటం
చేసింది కమ్యూనిస్�
Minister Dayakar Rao | తెలంగాణ సాయుధ అమరువీరులను తెలంగాణ బీజేపీ అవమానించిందని, ఈ రాష్ట్ర స్ఫూర్తి ప్రదాతల పట్ల కనీస గౌరవం లేదంటూ మంత్రి దయాకర్రావు ఆగ్రహం వ్యక్తం వ్యక్తం చేశారు.
తెలంగాణ పోరాట యోధులు,