Amarinder Singh | పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ సోమవారం బీజేపీ పార్టీలో చేరారు. అలాగే ఆయన పార్టీని సైతం పంజాబ్ లోక్ కాంగ్రెస్ను కాషాయ పార్టీలో విలీనం చేశారు. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో �
Seetharam Achuri | ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) లేకుంటే దేశంలో బీజేపీనే లేదని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. ఈడీతో భయపెట్టి, బెదిరించి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను బ�
Suvaram Sudhakar Reddy | తెలంగాణ విమోచన పేరుతో బిజెపి హడావుడి చూస్తుంటే.. ఊళ్లో పెళ్లికి కుక్కల హడావుడిలా
ఉన్నదని సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆనాడు పోరాటం
చేసింది కమ్యూనిస్�
Minister Dayakar Rao | తెలంగాణ సాయుధ అమరువీరులను తెలంగాణ బీజేపీ అవమానించిందని, ఈ రాష్ట్ర స్ఫూర్తి ప్రదాతల పట్ల కనీస గౌరవం లేదంటూ మంత్రి దయాకర్రావు ఆగ్రహం వ్యక్తం వ్యక్తం చేశారు.
తెలంగాణ పోరాట యోధులు,
సూర్యాపేట : బీజేపీ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ధ్వజమెత్తారు. మునుగోడు ఉప ఎన్నిక ఉండదు.. ముందస్తు ఎన్నికలు వస్తాయన్న రాజగోపాల్ కామెంట్స్పై మం�
ఫ్లెక్సీలతో స్వాగతం పలికినవారికీ మళ్లీ బీజేపీ కండువాలు పార్టీలో కొత్తగా చేరినట్టు కలరింగ్ ఒక్కొక్కరికి లక్ష నుంచి 20 లక్షలు! బీజేపీలో చేరితేనే పాత బాకీలు తీరుస్తానని కార్యకర్తలపై ఒత్తిడి కోమటిరెడ్డి �
హైదరాబాద్ : దేశంలో, రాష్ట్రంలో మత విద్వేషాలను సృష్టిస్తున్న నాయకులపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఏ దేవుడు చెప్పిండు.. తన్నుకు చావండని కేటీఆర�
రంగారెడ్డి : రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న బీజేపీ నాయకులపై ముఖ్యమంత్రి కేసీఆర్ విరుచుకుపడ్డారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవం అనంతరం కేసీఆర్ మాట్లాడారు. మన ఐ
హైదరాబాద్ : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను పోలీసులు అరెస్టు చేశారు. ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో షాహినాత్ గంజ్ పోలీసులు రాజాసింగ్ను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే రాజాసింగ్�
హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వంపై, టీఆర్ఎస్ నాయకులపై చేసిన ఆరోపణలు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తోసిపుచ్చారు. మతపరమైన విభజన రా�
హైదరాబాద్ : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను బొల్లారం పోలీసు స్టేషన్ నుంచి నాంపల్లి కోర్టుకు పోలీసులు తరలిస్తున్నారు. ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ రాజాసింగ్పై పలు పోలీసు స్టేషన�
హైదరాబాద్ : కేంద్రాన్ని స్పష్టంగా, సూటిగా ప్రశ్నిస్తున్న నేత దేశంలో ఒకే ఒక్కరు సీఎం కేసీఆర్ అనీ, బీజేపీ మోసాలను అన్ని వేదికల్లోనూ ప్రశ్నిస్తున్నారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. కేసీఆర్ ప్రశ్
పాట్నా : జేడీయూ అధినేత నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. పాట్నాలోని రాజ్భవన్లో ఆ రాష్ట్ర గవర్నర్ను కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ)త�
న్యూఢిల్లీ : రాజ్యసభలో వెంకయ్య నాయుడు భావోద్వేగ ప్రసంగం చేశారు. తనను ఉప రాష్ట్రపతి పదవికి ఎంపిక చేస్తున్నట్లు ప్రధాని మోదీ చెప్పినప్పుడు కన్నీళ్లు ఆగలేదన్నారు. తాను అడగకుండానే పార్�