హైదరాబాద్ : కాంగ్రెస్ నేతలకు దమ్ముంటే ఢిల్లీలోని ప్రధాని మోదీ ఇంటి ఎదుట ధర్నా చేయాలని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు ఢిల్లీలో నోట�
న్యూఢిల్లీ : మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో జాతీయ అధికార ప్రతినిధి నుపూర్ శర్మ, ఢిల్లీ మీడియా చీఫ్గా ఉన్న నవీన్కుమార్ జిందాల్పై బీజేపీ అధిష్టానం వేటు వేసింది. నుపూర్ శర్మ పార్టీ
అనగనగా ఒక ఊరు. అది ఎడారికి మారు పేరు. చుట్టూ నెర్రెలిచ్చిన నేల. కాలం కలసివచ్చి మొన్ననే మొగులై చినుకురాలింది అక్కడ. నీరు పారింది. కర్రుకు పదును పెట్టి రైతన్న నాగలి కట్టిండు. గడ్డి దున్నిండు. దొడ్డి వేసిండు. చ�
ఢిల్లీ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు సత్యేందర్ జైన్ను మనీ లాండరింగ్ కేసులో అరెస్టు చేయడం దిగ్భ్రాంతికరం. జైన్పై బనాయించిన కేసు బూటకమైనదనీ, రాజకీయ కారణాలతో ఆయనను ఇరికించారని ఢి�
కర్ణాటకలో ప్రభుత్వ కమిటీలు, సంస్థలకు రచయితలు, విద్యావేత్తల రాజీనామాలు బెంగళూరులో విద్యార్థి సంఘాల నిరసనలు బెంగళూరు, మే 31: విద్య కాషాయీకరణ ప్రయత్నాల పట్ల కర్ణాటకలోని బీజేపీ సర్కార్పై తీవ్ర విమర్శలు వస్�
అహ్మదాబాద్ : గుజరాత్కు చెందిన పటీదార్ ఉద్యమ నేత, కాంగ్రెస్ మాజీ నేత హార్దిక్ పటేల్ జూన్ 2న బీజేపీలో చేరనున్నట్లు ధ్రువీకరించారు. హర్దిక్ ఈ నెల 18న కాంగ్రెస్కు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర�
మెదక్ : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. అమిత్ షా నిన్న తెలంగాణకు వచ్చి మాట్లాడిన మాటలు వింటే ఆయన నిజంగానే అమిత్ షా కాదు అ�
టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ ఖలీల్వాడి, మే 7: మాదిగలను రాజకీయ లబ్ధికోసం వాడుకొంటూ, ఎస్సీ వర్గీకరణ చేయకుండా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మోసం చేస్తున్నదని టీఎమ్మార్పీఎస్ రాష్
హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రలో అన్నీ అసత్యాలే మాట్లాడుతున్నారని, ఆయన గోబెల్స్ను మించిపోయారని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు విమర్శించారు. టీఆర్ఎస్ ఎల్పీ కా�
బీజేపీ వైఫల్యాలపై నోరెత్తని నాయకులు ఉప ఎన్నికల్లో కాషాయ పార్టీకి పరోక్ష మద్దతు ఇరు పార్టీలు ఏకమయ్యాయనే అనుమానాలు హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): పేరుకేమో రెండు జాతీయ పార్టీలు.. ఢిల్లీలో బద్ధ శత్ర�