పాట్నా : జేడీయూ అధినేత నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. పాట్నాలోని రాజ్భవన్లో ఆ రాష్ట్ర గవర్నర్ను కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ)త�
న్యూఢిల్లీ : రాజ్యసభలో వెంకయ్య నాయుడు భావోద్వేగ ప్రసంగం చేశారు. తనను ఉప రాష్ట్రపతి పదవికి ఎంపిక చేస్తున్నట్లు ప్రధాని మోదీ చెప్పినప్పుడు కన్నీళ్లు ఆగలేదన్నారు. తాను అడగకుండానే పార్�
యాదాద్రిభువనగిరి : టీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ మాట్లాడుతున్నారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ మళ్లీ అధికారం చేపడితే బండి యాదాద్రి నృసింహు�
హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రగతి భవన్లో వర్షాలపై ఉన్నతాధికారులు, మంత్రులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వర్షా
ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ విమర్శ బీజేపీకి ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపు ముషీరాబాద్, జూలై 4: రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో బీజేపీ నిర్వహించిన జాతీయ కార్యవర్గ సమావేశాలు ఆ పార�
మోదీ.. దమ్ముంటే బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీలో ‘బీసీ విధానం’పై తీర్మానం ఆమోదించండి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కాచిగూడ, జూలై 1: బీజేపీ ప్రభుత్వానికి దమ్ము, దైర్యముంటే హైదరాబాద్లో జరు�
హైదరాబాద్ : కాంగ్రెస్ నేతలకు దమ్ముంటే ఢిల్లీలోని ప్రధాని మోదీ ఇంటి ఎదుట ధర్నా చేయాలని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు ఢిల్లీలో నోట�
న్యూఢిల్లీ : మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో జాతీయ అధికార ప్రతినిధి నుపూర్ శర్మ, ఢిల్లీ మీడియా చీఫ్గా ఉన్న నవీన్కుమార్ జిందాల్పై బీజేపీ అధిష్టానం వేటు వేసింది. నుపూర్ శర్మ పార్టీ
అనగనగా ఒక ఊరు. అది ఎడారికి మారు పేరు. చుట్టూ నెర్రెలిచ్చిన నేల. కాలం కలసివచ్చి మొన్ననే మొగులై చినుకురాలింది అక్కడ. నీరు పారింది. కర్రుకు పదును పెట్టి రైతన్న నాగలి కట్టిండు. గడ్డి దున్నిండు. దొడ్డి వేసిండు. చ�
ఢిల్లీ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు సత్యేందర్ జైన్ను మనీ లాండరింగ్ కేసులో అరెస్టు చేయడం దిగ్భ్రాంతికరం. జైన్పై బనాయించిన కేసు బూటకమైనదనీ, రాజకీయ కారణాలతో ఆయనను ఇరికించారని ఢి�
కర్ణాటకలో ప్రభుత్వ కమిటీలు, సంస్థలకు రచయితలు, విద్యావేత్తల రాజీనామాలు బెంగళూరులో విద్యార్థి సంఘాల నిరసనలు బెంగళూరు, మే 31: విద్య కాషాయీకరణ ప్రయత్నాల పట్ల కర్ణాటకలోని బీజేపీ సర్కార్పై తీవ్ర విమర్శలు వస్�
అహ్మదాబాద్ : గుజరాత్కు చెందిన పటీదార్ ఉద్యమ నేత, కాంగ్రెస్ మాజీ నేత హార్దిక్ పటేల్ జూన్ 2న బీజేపీలో చేరనున్నట్లు ధ్రువీకరించారు. హర్దిక్ ఈ నెల 18న కాంగ్రెస్కు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర�