సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు రాఘవులు హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): సార్వత్రిక ఎన్నికలు దగ్గరికి వచ్చే కొద్దీ దేశంలో ప్రజలను కులం, మతం ప్రాతిపదికన విడదీయాలని బీజేపీ కుట్రలు చేస్తున్నదని సీపీఎం
హైదరాబాద్ : బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో విద్యుత్ చార్జీలు ఎక్కువగా ఉన్నాయని, అధిక విద్యుత్ చార్జీల వసూలులో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కూడా బీజేపీతో పోటీ పడుతున్నాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస�
హైదరాబాద్ : రాష్ట్రంలో పండిన ప్రతి వడ్ల గింజను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పారా బాయిల్డ్
న్యూఢిల్లీ : కేంద్రంలోని బీజేపీ సర్కారుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. అధికారంలో ఉన్న వారు ద్రవ్యోల్బణం, నిరుద్యోగం తదితర సమస్యలపై నడపాలన్నారు. మధ్యప్రదేశ్లోని ఖర్గోన్లో శ్ర
కోల్కతా : జీఎస్టీ కాలపరిమితి మరో ఐదేళ్లపాటు పొడగించి.. రాష్ట్రాలకు పెండింగ్లో ఉన్న బకాయిలను విడుదల చేయాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఇంధన ధరలను నియంత్రించాలని, టోల�
న్యూఢిల్లీ : కుల గణన చేపట్టాలని టీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించిన వాయిదా తీర్మానం నోటీసును ఉభయసభల్లో టీఆర్ఎస్ ఎంపీలు నామా నాగేశ్వర్ రావు, కే కేశవరావు ఇచ్చారు. ఈ అంశంపై చర్చ జ�
హైదరాబాద్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా దేశ వ్యాప్తంగా కార్మికులు చేపట్టిన సమ్మె రెండో రోజు కొనసాగుతోంది. సింగరేణిలో నాలుగు బొగ్గు బ్లాకుల వేలం వేసే ప్రక్రియను నిరస
రాష్ట్ర ప్రభుత్వంపై బట్టకాల్చి మీద వేసే కుట్ర రైతులకు రైస్తో సంబంధం లేదని ఒకరోజు.. కేంద్రం రా రైస్ మాత్రమే కొంటదని మరోరోజు అడ్డదిడ్డ వాదనలు, అంతులేని అబద్ధాలు హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ): ధాన్య�
కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు ధరలపై నిలదీస్తే .. అవమానించిన కేంద్రమంత్రి రాబోయే రోజుల్లో గుణపాఠం తప్పదు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే దానం నాగేందర్ ఖైరతాబాద్, మార్చి
రైతు వ్యతిరేకి బీజేపీ తెలంగాణ గిరిజనులను మోసం చేస్తున్న మోదీ సర్కార్ కేంద్రంపై సీఎం కేసీఆర్ తలపెట్టే పోరాటానికి టీఆర్ఎస్ శ్రేణులు సిద్ధం కావాలి దేశాన్ని మధ్యయుగానికి చేరుస్తున్న బీజేపీకి గుణపాఠం
ప్రశాంత వాతావరణంలో బీజేపీ చిచ్చు బోధన్ ఉద్రిక్తతలకు కమలం పార్టీ కుట్ర రెచ్చగొట్టేందుకే రాత్రికిరాత్రే విగ్రహం సోషల్ మీడియాలో పోస్టులతో కవ్వింపు నిజామాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/బోధన్�
ఆది నుంచీ వివాదాస్పదం.. విష సంస్కృతికి బీజం రాజన్న సిరిసిల్ల టార్గెట్గా వ్యూహం సందర్భమేదైనా అనవసర రాద్ధాంతం ఏదో ఒక అలజడితో ఉనికిని చాటుకునేందుకు ఆరాటం తాజాగా టీఆర్ఎస్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడిపై �
కేంద్రం నుంచి నగరానికి తెచ్చిన నిధులెన్ని? రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరిన బీజేపీ కార్పొరేటర్లు భారీ అనుచరగణంతో చేరిక కలెక్టరేట్, మార్చి 17: మాయమాటలు చెప్పి కర