కార్యకర్తల శ్రమను గుర్తించిన సీఎం కేసీఆర్ ఎనిమిదేండ్లలో ఆరున్నర రెట్లు పారితోషికం ప్రతినెలా రూ.312 కోట్ల వ్యయం బీజేపీ పాలిత రాష్ర్టాల కన్నా ఎక్కువ హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): వైద్యారోగ్య శాఖ �
యూపీ మూడో దశ పోలింగ్లో ఎస్పీ పరిస్థితి ఇదే పార్టీ గెలుపు నిర్ణయించే యాదవుల ఓట్లు ఇక్కడే వ్యూహాత్మకంగా ఎస్పీ చీఫ్ అఖిలేశ్ అడుగులు గత తప్పిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు అధికార బీజేపీ వైఫల్యాలను ఎ�
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మహారాష్ట్ర పర్యటన ఖరారు అయింది. ఈ నెల 20వ తేదీన మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేతో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. మహారాష్ట్ర సీఎం ఆహ్వ�
బీజేపీపాలిత రాష్ర్టాల్లో సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నారా?: మంత్రి సత్యవతి హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గిరిజనుల హక్కులను కాలరాస్తున్నదని గిరిజన,
మోదీ సర్కార్ పథకాలు పేరు గొప్ప ఊరు దిబ్బ అనే తీరున ఉంటాయి. ఆత్మనిర్భర్, మేకిన్ ఇండియా.. ఇవన్నీ అటువంటివే. ఈ జాబితాలో కొత్తగా తీసుకొచ్చిన మరో పాత పథకం నదుల అనుసంధానం. వాజపేయి హయాం నుంచీ ఈ అంశాన్ని బీజేపీ ప�
హైదరాబాద్ : ఏ విషయంలోనూ కేంద్రం నుంచి రాష్ట్రానికి మద్దతు లేదు అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. కేసీఆర్ను విమర్శించడం సరికాదు.. దమ్ముంటే తెలంగాణలోని ఏ ప్రాజెక్టు�
హైదరాబాద్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న మతతత్వ విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు సర్వత్రా మద్ధతు లభిస్తున్నది. ఈ మేరకు మాజీ ప్రధాని, జనతాదళ్ (సెక్యులర్) జా�
నాలుగు కార్పొరేషన్లూ కైవసం రెండింటిలో ఖాతా తెరువని బీజేపీ సిలిగురిలో 5, అసన్సోల్లో 7 వార్డులకు పరిమితం కోల్కతా, ఫిబ్రవరి 14: పశ్చిమబెంగాల్లో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రె�
ముంబై : మరి కొద్ది రోజుల్లో బీజేపీకి చెందిన అరడజను మంది నాయకులు కటకటాల్లోకి వెళ్తారని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. ముంబైలోని శివసేన ప్రధాన కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆ నేతల పేర్లు వెల్�
పనాజీ : గోవా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తమదేనని, 22 కంటే ఎక్కువ స్థానాల్లోనే బీజేపీ విజయం సాధిస్తుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ అన్నారు. వచ్చే ఐదు సంవత్సరాలు తానే సీఎం పదవిలో కొనసాగుతానన్నారు
హైదరాబాద్ : రాష్ట్రాల దయాదాక్షిణ్యాల మీదనే కేంద్రం బతుకుతోందని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. సోమవారం ఆయన తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార�