ఇతర రాష్ర్టాల్లోని అభివృద్ధిని మదిగా చూపే యత్నం నెటిజన్లకు అడ్డంగా దొరుకుతూ అభాసుపాలు హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): ‘బీజేపీ వాళ్లు మందికి పుట్టిన బిడ్డను కూడా మా బిడ్డ అని ముద్దాడుతరు’ అని సీఎం
పార్లమెంట్లో బీజేపీని మహువా తూర్పారబట్టిన మరుసటిరోజే! న్యూఢిల్లీ: బొగ్గు స్మగ్లింగ్ కేసులో పశ్చిమ బెంగాల్ న్యాయశాఖ మంత్రి, కు ఈడీ మరోసారి నోటీసులు పంపింది. ఈ నెల 8లోగా అధికారుల ముందు హాజరు కావాలని ఆదే�
హైదరాబాద్ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి, విగ్రహాలకు దండలు వేయడం కాదు.. దళిత జాతికి ఏం చేశారో చెప్పాలని భారతీయ జనతా పార్టీకి టీఆర్ఎస్ పార్టీ నాయకులు మోత్కుప
సూర్యాపేట : సీఎం కేసీఆర్ను చూసి కేంద్రంలోని బీజేపీ భయపడుతోందని హుజూర్ నగర్ శానంపూడి సైదిరెడ్డి అన్నారు. హుజూర్ నగర్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడారు. హుజూర్ నగర్ ప్రజలు ఎప్ప�
ఇప్పుడు బీజేపీ వంతు వచ్చింది. ‘మాది భిన్నమైన పార్టీ.. ఒక్క చాన్స్ ఇవ్వండి’ అంటూ ప్రజలను భ్రమల్లో పెట్టి అధికారంలోకి వచ్చిన ఈ పార్టీ ఇప్పుడు తన అసలు స్వరూపాన్ని ప్రదర్శిస్తున్నది. రాష్ర్టాల హక్కులను హరి�
తెలంగాణను శత్రువులా చూస్తున్నారు ధాన్యానికి 2.37 లక్షల కోట్లు చాలవు మోదీ సర్కార్పై ఎంపీ రంజిత్రెడ్డి ఫైర్ హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వానికి వ్యవసాయ విధానమేదీ లేదని ఎంపీ రంజిత�
మనువాదం అమలే ఏకైక లక్ష్యం ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి హైదరాబాద్ సిటీబ్యూరో ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): రాజ్యాంగానికి మొదటినుం చి బీజేపీ వ్యతిరేకమని, అది.. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆవి
మహేశ్వరం : టీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు పార్టీలో చేరుతున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం అమీర్పేట్ గ్ర�
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు బుట్టదాఖలు దక్షిణ భాగం ఆర్ఆర్ఆర్ ఊసెత్తని కేంద్రం సెంట్రల్ రోడ్ నెట్ వర్క్ నిధులకూ దిక్కులేదు 25 వేల కి.మీ. జాతీయ రహదారులు పెంచుతామని ప్రగల్భాలు దేశవ్యాప్తంగా నాలుగు
సమతామూర్తికి మోదీకి సంబంధం ఏమిటి?జీయర్స్వామి చాలా కష్టపడి ఏర్పాటు చేశారుమోదీ కడుతున్నట్టు తప్పుడు ప్రచారమా?బీజేపీ సోషల్మీడియా బండారం బైటపెడ్తంనిప్పులు చెరిగిన ముఖ్యమంత్రి కేసీఆర్హైదరాబాద్, ఫిబ�
Bjp | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్కు భారీ షాక్ తగిలింది. జిల్లాలోని నందిపేటలో వాళ్లు పర్యటించిన 24 గంటల్లోనే నందిపేట బీజేపీ ఎంపీటీసీతో పాటు, బీజేపీ నాయకత్వం మొత్తం టీఆర్ఎస్ పార్టీలో చ�
Manipur Polls | మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నది. 60 అసెంబ్లీ స్థానాల్లోనూ పోటీ చేయాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి బీరేన్ సింగ్
బీజేపీపై అఖిలేశ్ యాదవ్ ఆరోపణ లక్నో, జనవరి 28: హెలికాప్టర్ ప్రయాణానికి తనకు అనుమతి ఇవ్వకుండా బీజేపీ అడ్డుకొన్నదని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. అఖిలేశ్ శుక్రవారం ఆరెల్డీ నేత జయం�