ముంబై : మరి కొద్ది రోజుల్లో బీజేపీకి చెందిన అరడజను మంది నాయకులు కటకటాల్లోకి వెళ్తారని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. ముంబైలోని శివసేన ప్రధాన కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆ నేతల పేర్లు వెల్�
పనాజీ : గోవా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తమదేనని, 22 కంటే ఎక్కువ స్థానాల్లోనే బీజేపీ విజయం సాధిస్తుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ అన్నారు. వచ్చే ఐదు సంవత్సరాలు తానే సీఎం పదవిలో కొనసాగుతానన్నారు
హైదరాబాద్ : రాష్ట్రాల దయాదాక్షిణ్యాల మీదనే కేంద్రం బతుకుతోందని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. సోమవారం ఆయన తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార�
ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ.. మమత ఫోన్లో మాట్లాడారు మరికొందరు టచ్లో ఉన్నారు. మీడియాతో ఇష్టాగోష్టిలో కేసీఆర్ హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): ఇటీవల తనతో పలు రాష్ట్రాల నాయకులు మాట్లాడారని ముఖ్యమంత్రి క�
77 శాతం దేశ సంపద పది మంది దగ్గరే ఉంది బీజేపీ పాలనలో పేదలు ఇంకా పేదలవుతున్నరు మీడియా సమావేశంలో బీజేపీపై కేసీఆర్ ఫైర్ హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): బీజేపీ పరిపాలనలో దేశంమొత్తం నాశనమైందని, ఎక్కడ చూ
దేశంలో సంస్కరణలు తీసుకురావడం మీకు (బీజేపీకి) చేత కాదు. ఏదో నామ్కే వాస్తే ప్రకటనలు చేసి చేతులు దులుపుకొంటున్నారు. అలాంటప్పుడు ప్రకటనలు ఎందుకు చేస్తున్నారు. అమలు చేయడం చేత కానప్పుడు ఎందుకు హామీలు ఇవ్వాలి?
కేంద్రం అవినీతిని బద్దలుకొడ్తాం నన్ను జైల్లో పెట్టే దమ్ముందా?.. మేం వందశాతం ప్యూర్: సీఎం కేసీఆర్ హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): రాఫేల్ అవినీతిని బయటకు తీస్తామని, అసరమైతే సుప్రీం కోర్టుకైనా పోత�
నిబంధనల పేరుతో కేంద్రం చెప్పుచేతల్లోకి ఆ పార్టీ సోషల్ ఆర్మీ ఏం చేసినా పట్టని సంస్థలు- మార్కెట్కు గండి పడుతుందని మౌన దీక్షలు హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): ‘ఇంటర్మీడియేటరీ గైడ్లైన్
పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తీరును తప్పుపడుతూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు నిరంకుశ ధోరణికి తార్కాణమని రాష్ట్ర �
రాష్ట్రపతి ప్రసంగం బహిష్కరణ బడ్జెట్ కేటాయింపులపై నిరసన ప్రధాని నరేంద్ర మోదీపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు సమావేశాల బహిష్కరణకు నిర్ణయం హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పట్ల కేంద్రంలోని బీజ�
జేఏసీ అత్యవసర భేటీలో నిర్ణయం ప్రధానిపై భగ్గుమన్న ఉద్యోగసంఘాలు మోదీ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి: మామిళ్ల రాజేందర్ డిమాండ్ తెలంగాణ ఏర్పాటు ప్రధాని మోదీకి ఇష్టం లేనట్టుంది: వీ మమత ఫైర్ అర్ధరాత్రి స్వాత
హనుమకొండ : రాజ్యసభ వేదికగా ప్రధాని మోదీ, బీజేపీ నిజస్వరూపం బయటపడింది.తెలంగాణ పై కక్షసాధింపుగా మోదీ వ్యవహరిస్తున్నారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి దయాకర్ రావు ఫైర్ అయ్యారు. బుధవారం హన్మకొండ లో ప్రభుత్వ చీఫ్ �
కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటు పరం చేయటం పనిగా పెట్టుకున్నది. లాభాల్లో ఉన్న వాటిని కూడా కార్పొరేట్లకు కట్టబెడుతున్నది. అందులో భాగంగానే ఇప్పుడు మోదీ కన్ను లాభ