పార్టీకి 18 మంది నేతలు గుడ్బై గువాహటి, జనవరి 24: అస్సాంలో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 18 మంది నేతలు ఆ పార్టీకి గుడ్బై చెప్పి కాంగ్రెస్లో చేరారు. వీరికి అస్సాం పీసీసీ అధ్యక్షుడు భూపేన్ కుమార్ బోరా �
‘మా ఊర్లోకి బీజేపీ నేతలకు ప్రవేశం లేదు’ అని యూపీలోని షామ్లీ జిల్లా లయన్ గ్రామ ప్రజలు ఊరు ప్రారంభంలో బోర్డు పెట్టారు. తమ ఇంటి గేట్లకు, తలుపులకు కూడా ఇవే ప్లకార్డులు ప్రదర్శించారు. స్థానిక బీజేపీ ఎమ్మెల్య�
MLC Kalvakuntla | 2014 నుంచి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం మేడారం జాతరకు ఒక్క పైసా నిధులు కూడా ఎందుకు విడుదల చేయలేదని ఎంపీ బండి సంజయ్ని ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు.
Mlc Gutha | అందరికి ప్రాథమిక పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం రావడం బీజేపీకి అస్సలు ఇష్టం లేదని శాసనమండలి మాజీ చైర్మన్, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్రెడ్డి మండిపడ్డారు.
కేపీ మౌర్యకు చేదు అనుభవం సిరాథులో అడ్డుకొన్న ప్రజలు మౌర్యకు వ్యతిరేకంగా నినాదాలు ఇక్కడి నుంచే పోటీలో బీజేపీ నేత యూపీ బీజేపీకి మరో ఎమ్మెల్యే గుడ్బై లక్నో, జనవరి 23: ఉత్తరప్రదేశ్లో బీజేపీకి మరో ఎమ్మెల్యే
Minister jagadish reddy | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పాలన సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా సాగుతుంది. వారి జాతీయ వాదంలో డొల్లతనం కనిపిస్తున్నదని మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు.
దేశంలో గిరిజనులను మోసం చేసిందే బీజేపీ గిరిజనుల ఆత్మగౌరవం నిలబెట్టింది కేసీఆరే రాష్ర్టానికి గిరిజన యూనివర్సిటీ సాధించాలి:మంత్రి సత్యవతి డిమాండ్ హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): దేశ చరిత్రలో ఎన్నడూ �
ఎన్నికలు వచ్చినప్పుడే నాయకులకు నిరుద్యోగులు గుర్తుకువస్తారు. కొత్త కొత్త ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి శిలాఫలకాలు నోచుకుంటాయి. తీరా ఎన్నికలు ముగిశాక ఉద్యోగాల ఊసే ఉండదు. ప్రాజెక్టుల పనులేమో కానీ శిలా�
Minister Satyati Rathod | హైదరాబాద్ : మిషన్-12 పేరుతో గిరిజన నియోజకవర్గాలను గెలుచుకుంటామని రాష్ట్ర బిజెపి నేతలు పగటి కలలు కంటున్నారని, గెలుచుకోవడం కాదు కదా కనీసం గిరిజన ప్రాంతాల్లో డిపాజిట్లు కూడా వీరికి రావని గిరిజన సం
Minister Koppula | బీజేపీ పార్టీకి ఉన్న చరిత్రల్లా విధ్వంసం, విద్రోహం సృష్టించడం, దాడులు, హత్యలకు పాల్పడడం. అంతే తప్పా ప్రజా సంక్షేమం ఏమీ లేదని ఆ పార్టీపై సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఫైర్ అయ్యారు.
Aparna Yadav, Mulayam Singh Yadav's daughter-in-law, likely to join BJP today | ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఈ సారి ఎన్నికల్లో అధికార బీజేపీ, ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీల మధ్య పోటీ నెలకొంది. మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని
‘ఉత్తర్ప్రదేశ్ మరోసారి బీజేపీదే, సీఎం పీఠం మళ్లీ యోగికే’నంటూ ఓ రెండు మూడు నెలల కిందటి వరకూ విశ్లేషణలు వెలువడ్డాయి. కానీ, మరో నెల రోజుల్లోనే ఎన్నికలు ఉన్న ప్రస్తుత తరుణంలో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయి
చిక్కడపల్లి,జనవరి17: కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా 19న కార్మిక, కర్షక ఐక్యత దినంగా నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రదాన కార్యదర్శి సాగర్, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడ
రాష్ర్టాభివృద్ధిని చూసి ఓర్వలేకే ఆరోపణలు సీఎం కేసీఆర్ కన్నెర్ర చేస్తే రాష్ట్రంలోబీజేపీకి పుట్టగతులుండవు ఎమ్మెల్యే దానం, బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ నగేశ్ ఖైరతాబాద్, జనవరి 14: రాష్ర్టాన్ని అన్న