మహేశ్వరం : టీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు పార్టీలో చేరుతున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం అమీర్పేట్ గ్ర�
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు బుట్టదాఖలు దక్షిణ భాగం ఆర్ఆర్ఆర్ ఊసెత్తని కేంద్రం సెంట్రల్ రోడ్ నెట్ వర్క్ నిధులకూ దిక్కులేదు 25 వేల కి.మీ. జాతీయ రహదారులు పెంచుతామని ప్రగల్భాలు దేశవ్యాప్తంగా నాలుగు
సమతామూర్తికి మోదీకి సంబంధం ఏమిటి?జీయర్స్వామి చాలా కష్టపడి ఏర్పాటు చేశారుమోదీ కడుతున్నట్టు తప్పుడు ప్రచారమా?బీజేపీ సోషల్మీడియా బండారం బైటపెడ్తంనిప్పులు చెరిగిన ముఖ్యమంత్రి కేసీఆర్హైదరాబాద్, ఫిబ�
Bjp | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్కు భారీ షాక్ తగిలింది. జిల్లాలోని నందిపేటలో వాళ్లు పర్యటించిన 24 గంటల్లోనే నందిపేట బీజేపీ ఎంపీటీసీతో పాటు, బీజేపీ నాయకత్వం మొత్తం టీఆర్ఎస్ పార్టీలో చ�
Manipur Polls | మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నది. 60 అసెంబ్లీ స్థానాల్లోనూ పోటీ చేయాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి బీరేన్ సింగ్
బీజేపీపై అఖిలేశ్ యాదవ్ ఆరోపణ లక్నో, జనవరి 28: హెలికాప్టర్ ప్రయాణానికి తనకు అనుమతి ఇవ్వకుండా బీజేపీ అడ్డుకొన్నదని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. అఖిలేశ్ శుక్రవారం ఆరెల్డీ నేత జయం�
న్యూఢిల్లీ: దేశంలో నిరుద్యోగం చాలా తీవ్రమైన సమస్య అని బీజేపీ ఎంపీ వరుణ్గాంధీ పేర్కొన్నారు. నిరుద్యోగ సమస్యను విస్మరించడం.. దూదితో నిప్పును కప్పిపెట్టే ప్రయత్నం లాంటిదేనని మోదీ సర్కారుకు చురకలంటించారు
బెంగళూరు: కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నాయకుడు బీఎస్ యెడియూరప్ప మనుమరాలు డాక్టర్ సౌందర్య (30) అనుమానాస్పద స్థితిలో మరణించారు. శుక్రవారం బెంగళూరులోని వసంత్నగర్ ప్రాంతంలో ఉన్న ఇంట్లో ఫ్యాన్కు వే�
తెలంగాణకు చేసిందేమీ లేదు మేడారానికి జాతీయ హోదా ఏమైంది? కేసీఆర్,కేటీఆర్లను విమర్శిస్తే ఊరుకోం బీజేపీనేతలకు మంత్రి ఎర్రబెల్లి హెచ్చరిక వరంగల్, జనవరి 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీజేపీ మోసపూరిత, దగాకోర
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. మల్కాజ్గిరి లోక్సభ నుంచి సిట్టింగ�
ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్లో బీజేపీకి ఎదురుగాలి వీస్తున్నదా? ప్రచారం కోసం వెళ్తున్న ఆ పార్టీ నేతలను, ఎమ్మెల్యేలను,మంత్రులను ప్రజలు తరిమికొడుతున్న ఘటనలు ఏ సంకేతాలను ఇస్తున్నాయి? ఇటువంటి ఘటనలు ఇటీవల రైతు �
యూపీలో ప్రతికూల పరిణామాలతో బీజేపీలో గుబులు అభివృద్ధి పేరిట ఓట్లడిగే పరిస్థితి లేక మళ్లీ పాత పాట హిందూత్వ, జాతీయవాద ఎజెండాతో ఏమార్చే యత్నం 80-20, శివాజీ-ఔరంగజేబు, అయోధ్య నినాదాలు అందులో భాగమే మత ప్రాతిపదికన �
బీజేపీ ఆహ్వానాన్ని తిప్పికొట్టిన ఆర్ఎల్డీ నేత జయంత్ చౌదరి న్యూఢిల్లీ, జనవరి 26: ఉత్తరప్రదేశ్ పశ్చిమ ప్రాంతంలో కీలకంగా ఉండే జాట్ ఓటర్లను మభ్యపెట్టేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను రాష్ట్రీయ లోక్�