Aparna Yadav, Mulayam Singh Yadav's daughter-in-law, likely to join BJP today | ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఈ సారి ఎన్నికల్లో అధికార బీజేపీ, ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీల మధ్య పోటీ నెలకొంది. మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని
‘ఉత్తర్ప్రదేశ్ మరోసారి బీజేపీదే, సీఎం పీఠం మళ్లీ యోగికే’నంటూ ఓ రెండు మూడు నెలల కిందటి వరకూ విశ్లేషణలు వెలువడ్డాయి. కానీ, మరో నెల రోజుల్లోనే ఎన్నికలు ఉన్న ప్రస్తుత తరుణంలో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయి
చిక్కడపల్లి,జనవరి17: కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా 19న కార్మిక, కర్షక ఐక్యత దినంగా నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రదాన కార్యదర్శి సాగర్, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడ
రాష్ర్టాభివృద్ధిని చూసి ఓర్వలేకే ఆరోపణలు సీఎం కేసీఆర్ కన్నెర్ర చేస్తే రాష్ట్రంలోబీజేపీకి పుట్టగతులుండవు ఎమ్మెల్యే దానం, బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ నగేశ్ ఖైరతాబాద్, జనవరి 14: రాష్ర్టాన్ని అన్న
షాబాద్ : ఎన్నికల్లో ఇవ్వమని హామీలు కూడా నెరవేర్చిన సీఎం కేసీఆర్ ఒకవైపు ఉంటే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల్లో వేస్తామన్న రూ. 15లక్షలు ఎక్కడ ఉన్నాయని విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి �
ఉత్తరప్రదేశ్లో 2017 అసెంబ్లీ ఎన్నికలను హిందుత్వ ప్రభంజనంగా నిర్వచిస్తే, 2022 ఎన్నికలను మండల్ రాజకీయాల ప్రతిదాడిగా పరిగణించవచ్చా? ఇంత ముందుగా ఊహించకూడదేమో. కానీ.. వెనుకబడినవర్గాల్లో మాత్రం ఈ సరికొత్త ఆరాటం
Mla shekar reddy | కేంద్రంలోని ప్రభుత్వం అవలంభిస్తున్న తీరు దుర్మార్గం, హేయం. బిజెపి రైతు వ్యతిరేక ప్రభుత్వమని మరోసారి రుజువయ్యింది. వారికి నల్లగొండ జిల్లాలో పట్టిన గతే రాష్ట్రమంతా పడుతుందని ఎమ్మెల్యేలు భువనగిరి
Minister Indrakaran reddy | రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న బీజేపీ పార్టీకి కౌంట్ డౌన్ ప్రారంభమైందని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు.
Minister Errabelli | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎరువుల ధరలు దించేదాకా మా ఆందోళన కొనసాగుతుంది . కేంద్రం వెంటనే పెంచిన ధరలు తగ్గించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు డిమాండ్ చేశారు.
Jeevan reddy fires on bjp Party | బీజేపీ రాజకీయ పార్టీలా లేదని, సర్కస్ కంపెనీలా మారిందని.. సంజయ్ సర్కస్ కంపెనీ షోలు నిర్వహిస్తున్నారని పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే ఏ జీవన్రెడ్డి విమర్శించారు. మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఈ
Minister KTR | తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని గందరగోళ పరుస్తున్న కాంగ్రెస్, బీజేపీ నాయకులపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడార�
కలిసివచ్చే పార్టీలతో పనిచేస్తాం ఎన్నికల తరువాతే ఏదైనా ఫ్రంట్ సీపీఎం ప్రధాన కార్యదర్శి ఏచూరి హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): రానున్న ఐదు రాష్ర్టాల ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తామ
న్యూఢిల్లీ, జనవరి 8: ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే పంకజ్ గుప్తాను ఓ రైతు చెంపదెబ్బ కొట్టడం రాజకీయంగా సంచలనంగా మారింది. ఎన్నికలు జరగనున్న రాష్ట్రంలో ఈ ఘటన ప్రతిపక్షాలకు కొత్త ఆయుధంగా మారింది. యోగి విధాన�