న్యూఢిల్లీ, జనవరి 8: ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే పంకజ్ గుప్తాను ఓ రైతు చెంపదెబ్బ కొట్టడం రాజకీయంగా సంచలనంగా మారింది. ఎన్నికలు జరగనున్న రాష్ట్రంలో ఈ ఘటన ప్రతిపక్షాలకు కొత్త ఆయుధంగా మారింది. యోగి విధాన�
సికింద్రాబాద్ : ‘భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు మతిభ్రమించిందని, రాష్ట్ర సర్కారుపై అవినీతి ఆరోపణలు చేస్తున్న ఆ పార్టీ అగ్రనేతలు కూడా ఆత్మ విమర్శ చేసుకోవాలని రాష్ట్ర బేవరేజెస్ కార్పొర�
JP Nadda | తెలంగాణపై అవినీతి ఆరోపణలు చేస్తున్న బీజెపీ జాతీయ, రాష్ట్ర నాయకులు ఆత్మవిమర్శ చేసుకోవాలని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బాధ్యత గల పదవిలో ఉన్న జేపీ నడ్డా మతి భ్రమించి మాట్లాడుతు
Telangana Police | భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ర్యాలీకి తెలంగాణలో అనుమతి లేదని రాష్ట్ర పోలీసులు స్పష్టం చేశారు. బీజేపీ కొవ్వొత్తుల ర్యాలీకి కూడా పోలీసులు అనుమతి నిరాకరించారు. కొవిడ్
Bandi Sanjay | తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్కు కరీంనగర్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో బండి సంజయ్ను కోర్టు నుంచి కరీంనగర్ జైలుకు పోలీసులు తరలించారు. బండి సంజయ్ బెయిల్ పిటిషన్ను క
చండీగఢ్ స్థానిక ఎన్నికల గెలుపుతో జోరుమీదున్న ఆప్ ఇప్పటికే 88 మందితో అభ్యర్థుల జాబితా విడుదల అంతర్గత కుమ్ములాటలు, వలసలతో కాంగ్రెస్ కుదేలు బీజేపీకి తలనొప్పులుగా సాగుచట్టాలు, లఖింపూర్ అంశాలు రైతు నేతల
UP Elections | యూపీ ఎన్నికల ప్రచారం రసకందాయంలో పడింది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సమాజ్వాదీ పార్టీ సమాయత్తమవుతోంది. హిందూత్వ కార్డు మీద గెలిచిన బీజేపీని గద్దె దించేందుకు ఎస్పీ ఎత్తులకు పైఎత్తులు వేస్�
Minister KTR | ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తే రూ. 50కే చీప్ లిక్కర్ అందిస్తామని వీర్రాజు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. సోము వీర్రాజు చేసిన ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్