బడ్జెట్ కేటాయింపులు ఘనం.. ఇచ్చే నిధులు అందులో సగం వ్యవసాయరంగంపై శీతకన్ను.. పైగా రాష్ర్టాలకు సలహాలు ఐదేండ్లుగా కేంద్రం ధోరణి ఇదే.. రైతులోకం అయోమయం! న్యూఢిల్లీ, డిసెంబర్ 6: మాటలు కోటలు దాటుతయ్.. చేతలు గడప కూ�
న్యూఢిల్లీ: భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయిత్ ఓ ఉగ్రవాది అని, దాదాపు 700 మంది రైతుల మరణానికి ఆయనే కారణమని బీజేపీ నేత, మాజీ ఎంపీ హరినారాయణ్ రాజ్భర్ ఆరోపించారు. టికాయిత్పై కేసు నమోదు చేయాలని డ�
బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి విమర్శ తృణమూల్ అధినేత్రి మమతపై ప్రశంసలు న్యూఢిల్లీ, నవంబర్ 25: ఆర్థిక రంగం, సరిహద్దు భద్రతతో పాటు ప్రతి విషయంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్�
మంత్రి ఎర్రబెల్లి | వరి ధాన్యం కొనుగోలుపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నాయి.
ఆ పార్టీ నేతలు కొందరు పిచ్చి కూతలు కూస్తున్నారని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై చాయతీరాజ్ శాఖ మంత్రి ఎర�
ఎన్నికల కోడ్లో జీహెచ్ఎంసీ సమావేశం కోసం డిమాండ్ కనిపించిన వస్తువునల్లా పగులగొట్టి వీరంగం అతికష్టంమీద అదుపుచేసిన పోలీసులు, కేసు నమోదు హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహా న�
ఇదిగో.. ఇప్పుడు సంతోషం కలిగింది. ధర్నా ముగింపులో ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావుగారి ఉపన్యాసం టీవీ లో వింటూ పక్కనే ఉన్న బల్లను గుద్దిపడేశాను. రాష్ట్ర బీజేపీ నాయకుల చిల్లర వాగుడు పట్ల నాకున్న లోలోపలి ఆవేదన, ఆ�
Minister Niranjan reddy | తెలంగాణ బీజేపీ, కాంగ్రెస్ నాయకులపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ రాష్ట్ర రైతులను పట్టించుకోలేదన్న వ్యాఖ్యలను ఆయన ఖండించారు. మూడేండ్లలో రూ
Rakesh Tikait Comments on Asaduddin Owaisi | ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయిత్ సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. అసదుద్దీన్, బీజేపీ పార్టీ
Shiromani Akali Dal | పంజాబ్లో రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో పొత్తు ఉండనే ఉండదు అని శిరోమణి అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్ తేల్చిచెప్పారు. కేంద్రం వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్న నే�
మంత్రి సత్యవతి | మహబూబాబాద్ : రాష్ట్రంలో రైతులను అయోమయానికి గురి చేస్తూ.. రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న బీజేపీపై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఫైర్ అయ్యారు. యాసంగి పంట కొంటారా? లేదా ముందు
తమ్మినేని వీరభద్రం | రాష్ట్రంలో బీజేపీని నియత్రించకపోతే భవిష్యత్లో తెలంగాణకు తీవ్ర నష్టం కలుగుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. నల్లగొండలో సీపీఎం జిల్లా 20వ మహాసభలను ఆయన ప్ర�
సికింద్రాబాద్ : తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో బీజేపీ అవలంబిస్తున్న ధ్వంద్వ వైఖరిని గల్లీ నుంచి ఢిల్లీ వరకు మరోమారు ఎండగడుతామని, కేంద్రం మెడలు వంచి యాసంగిలో ధాన్యం కొనుగోలు చేసేలా చేస్తామని కంటోన�