పీడీఎస్పై ఏబీసీడీలు తెలియని పీయూష్ జవాబు చెప్పలేకే అడ్డగోలు వాదనలు రైతు కష్టాల గురించి ఆయనకేం తెలుసు? కొనుగోళ్లపై రాతపూర్వకంగా చెప్పాలి రాష్ట్ర బీజేపీ నేతలు రాజకీయం మానాలి దమ్ముంటే జాతీయ ప్రాజెక్టు
ఆయనకు రైతు కష్టాలేం తెలుసు? ధాన్యం కొనాలంటే రాజకీయాలా? కాంగ్రెస్ పార్టీ బీజేపీకి తోకపార్టీ కేంద్రం తేల్చేదాకా ఇక్కడే ఉంటాం మీడియాతో మంత్రి జగదీశ్రెడ్డి హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణ
ధాన్యంపై ఎన్నికల ముందు యాగీ అవి ముగిశాక గప్చుప్ ఢిల్లీలో మంత్రుల విశ్వ ప్రయత్నాలు ఇల్లు కదలని రాష్ట్ర బీజేపీ నేతలు హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీ ఎన్నికల ముందు ధాన్యం కొనుగోళ్లపై య�
మంత్రి సత్యవతి | తెలంగాణ రైతులు సంతోషంగా ఉంటే బీజేపీ ప్రభుత్వం ఓర్వలేకపోతున్నది. రైతులపై కక్ష్య సాధింపు చర్యలకు నిరసనగా..రేపు గ్రామ గ్రామాన నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్
వినోద్ కుమార్ | దేశంలో ప్రాంతీయ పార్టీలు చాలా బలంగా ఉన్నాయి. బీజేపీ దేశంలోని అన్ని రాష్ట్రాలకు విస్తరించలేదు. బీజేపీ ప్రాంతీయ పార్టీలపై దాడి చేయాలని ప్రయత్నం చేస్తోందని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బో�
Telangana | తెలంగాణలో అధికారం కోసం పాకులాడుతున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు.. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘోర ఓటమిని చవి చూశాయి. ఏ స్థానంలోనూ అధికార పార్టీ అభ్యర్థులకు విపక్షాలు కనీస పోటీ�
భావ సారూప్యతగల పార్టీలతో కలిసి పోరాటం త్వరలోనే వివిధ పార్టీలతో సీఎం కేసీఆర్ సమావేశం! రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి వెల్లడి త్వరలో యాసంగి రైతుబంధు హైదరాబాద్, డిసెంబర్ 13 (నమ�
పాట్నా: బీహార్కు ప్రత్యేక హోదా అవసరం లేదని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం, బీజేపీ నేత రేణుదేవి రెండు రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సోమవారం కౌంటర్ ఇచ్చారు. ‘ప్రత్యేక హోదా వలన రాష్ర్�
కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణ బిల్లును ప్రవేశపెట్టడాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలి. ఈ చర్య దేశ ఆర్థిక ప్రగతికి అవరోధాలను సృష్టిస్తుంది. ఇప్పటికే దేశం అసమానతలతో అతలాకుతల�
పల్లా రాజేశ్వర్రెడ్డి | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూలిపోయే వరకు మేం పోరాటం చేస్తాం. రూ.50 వేల కోట్ల నిధులు రైతుల ఖాతాల్లో డైరెక్ట్గా వేసిన చరిత్ర సీఎం కేసీఆర్ది అని రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్ల�
బడ్జెట్ కేటాయింపులు ఘనం.. ఇచ్చే నిధులు అందులో సగం వ్యవసాయరంగంపై శీతకన్ను.. పైగా రాష్ర్టాలకు సలహాలు ఐదేండ్లుగా కేంద్రం ధోరణి ఇదే.. రైతులోకం అయోమయం! న్యూఢిల్లీ, డిసెంబర్ 6: మాటలు కోటలు దాటుతయ్.. చేతలు గడప కూ�
న్యూఢిల్లీ: భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయిత్ ఓ ఉగ్రవాది అని, దాదాపు 700 మంది రైతుల మరణానికి ఆయనే కారణమని బీజేపీ నేత, మాజీ ఎంపీ హరినారాయణ్ రాజ్భర్ ఆరోపించారు. టికాయిత్పై కేసు నమోదు చేయాలని డ�