కరీమాబాద్ : బీజేపీ దేశంలో రైతులను కాల్చి చంపుతుంటే… రాష్ట్రంలో రైతులను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నది టీఆర్ఎస్ ప్రభుత్వం అని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. కేంద్రం తెలంగాణలో పండ
Minister Harish Rao Rythu Maha Dharna At Siddipe | దొడ్డు రకం కొనాలని ప్రధాని నరేంద్ర మోదీకి ట్వీట్లు చేయాలని, ఇలా అయినా ఆయన మారుతాడో చూద్దామంటూ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి
హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలంటూ గురువారం కలెక్టరేట్ల వద్ద బీజేపీ చేపట్టిన ధర్నాకు రైతుల మద్దతు కరువైంది. బీజేపీ నాయకులు, కార్యకర్తల హడావిడి తప్ప ఎక్కడా ర�
తెలంగాణ అసెంబ్లీలో 119 అసెంబ్లీ సీట్లున్నాయి. 100కు పైగా ఎమ్మెల్యేల బలం ఉన్న టీఆర్ఎస్కు హుజూరాబాద్ గెలుపుతో రెండు నుంచి మూడు అసెంబ్లీ సీట్లకు పెరిగిన బీజేపీతో నష్టమేమీ లేదు. సాధారణ ఎన్నికలు ఇంకా రెండేండ�
ఎమ్మెల్యే కుమార్ | కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు రైతులు, టీఆర్ఎస్ కార్యకర్తలు నడుం బిగించాలని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ పిలుపునిచ్చారు.
15వ ఫైనాన్స్ కమిషన్ స్వయంగా వెల్లడించిన విషయాలు గమనిస్తే కేంద్రం తన ఆదాయాన్ని పెంచుకుంటూ రాష్ర్టాలకు మొండిచేయి చూపుతున్న వైనం తెలిసిపోతుంది. రాష్ర్టాలపై 62 శాతం వ్యయ బాధ్యతలుంటాయి. కానీ వాటికి రెవెన్య�
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలో అంతర్లీనంగా అమానవీయ విభజనలు జరుగుతున్నాయన్నది భయాన్ని కలిగించే నిజం. బయటి దేశాలతో ప్రధాని మోదీ బ్రహ్మాండమైన సంబంధాలు నెరుపుతున్నారని, ప్రపంచంలోన
వ్యతిరేకంగా మాట్లాడితే ఐటీ, ఈడీ రైడ్స్ చేస్తారా? పెట్రోల్, డీజిల్పై విధించిన సెస్ను తగ్గిస్తరా? లేదా? నీళ్లు సముద్రంలోకి పోతుంటే సన్నాసుల్లా చూస్తున్నరు లాభాలు వచ్చే సంస్థలను ఎందుకు ప్రైవేటీకరిస్త�
60 ఏండ్లు కొట్లాడి సాధించుకున్నం మా బాధ్యతలు చక్కగా నిర్వరిస్తున్నాం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేవి రాష్ర్టాల హక్కు ఇవ్వకుంటే దంచి నిలదీసి అడుగుతరు ఉప ఎన్నికల్లో పెద్ద మెజారిటీతో గెలిచినం విలేకరుల సమావేశంలో
70 వేల ఉద్యోగాల భర్తీకి త్వరలో ప్రకటన.. ఏటా ఎంప్లాయిమెంట్ క్యాలెండర్ విడుదల గొర్ల పథకంలో కేంద్రానిది పైసా ఉందన్నానేను రాజీనామా చేస్తా.. సీఎం సవాల్ సమాధానం చెప్పలేకనే బండి సొల్లు మాటలు వరి పంట పండించి రో�
మంత్రి ఎర్రబెల్లి | కేంద్రం తీసుకొచ్చిన చట్టాలను వ్యతిరేకిస్తూ.. ఏడాదిగా ఆందోళనలు చేస్తున్న రైతులను కార్లతో తొక్కించి చంపుతున్న పార్టీ బీజేపీ అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు