సంజయ్ మనిషైతే.. నీతి ఉంటే ధాన్యం కొంటామని కేంద్రంతో చెప్పించాలి ఢిల్లీ బీజేపీ వరి వద్దంటున్నది.. సిల్లీ బీజేపీ వరి వేయాలంటున్నది.. ఏది నిజం నన్నంటే క్షమించిన.. తెలంగాణ రైతుల్ని ఆగంబట్టిస్తే మెడలు విరిచేస�
దళితులపై అనుచిత వ్యాఖ్యలు.. ఆయన క్షమాపణ చెప్పాల్సిందే లేదంటే ఇంటిని ముట్టడిస్తాం.. రాష్ట్ర మాల మహానాడు హెచ్చరిక కవాడిగూడ, నవంబర్ 7: ఎంపీ అరవింద్ను బీజేపీ నుంచి తొలగించాలని ఆ పార్టీ నాయకత్వాన్ని రాష్ట్ర �
ఈటలకు ఎమ్మార్పీఎస్ నేత వంగపల్లి హితవు ముషీరాబాద్, నవంబర్ 7: దళిత వ్యతిరేక, మనువాద పార్టీలో చేరిన ఈటల రాజేందర్ దళితుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉన్నదని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్
హుజూరాబాద్లో జరిగిన రాజకీయ క్రీడలో బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటైన తీరు పతన రాజకీయాలకు పరాకాష్ట. ఏదో సాధించామని రంకెలేస్తున్న వారు గత ఎన్నికల్లో బీజేపీకి ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుసుకోవాలె. అవకాశవాద రాజకీయా�
CM kcr Press Meet | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీరుపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు వరి పంటనే పండించాలని.. మెడలు వంచి మేం కొనిపిస్తం అంటున్నాడని.. ఎవరి మెడలు వంచుతరి ప్రశ్నించారు.
ఆరెస్సెస్ వ్యక్తి రేవంత్ను టీపీసీసీ చీఫ్గా ఎలా నియమించారు? కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు పంజాబ్ మాజీ సీఎం ఘాటు లేఖ హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): బీజేపీ, ఆరెస్సెస్లో పనిచేసిన వ్యక్తులను రాష్
ఈటల పేరు ప్రస్తావించని కిషన్రెడ్డి బీజేపీలో అంతర్గత కుమ్ములాటకు వేదికైన హుజూరాబాద్ ఉప ఎన్నిక హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): భారతీయ జనతా పార్టీలో అంతర్గత కుమ్ములాటలకు హుజూరాబాద్ ఉప ఎన్నిక వేద�
BJP | పదమూడు రాష్ర్టాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో పలుచోట్ల బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా ఆ పార్టీ కొన్ని నెలల కిందట అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన పశ్చిమ బెంగాల్లో, ప్రస్తుతం అధికారంలో
ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ విజయం కమలం పార్టీకి 23,855 ఓట్ల మెజారిటీ కాంగ్రెస్కు వచ్చినవి కేవలం 3,014 ఓట్లే హస్తం పార్టీ అభ్యర్థికి డిపాజిట్ గల్లంతు కరీంనగర్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): హుజూరాబాద్ అస
Huzurabad | హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. తొలి రౌండ్ ఫలితాలు వెల్లడి అయ్యాయి. తొలి రౌండ్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యంలో ఉన్నారు. తొలి రౌండ్ పూర్తయ్యేసరికి బీజే�
ముఖం చాటేసిన కాషాయ నేతలు మంత్రి ప్రశ్నలకు సమాధానం కరువు కమలానివన్నీ కాని మాటలేనని స్పష్టం తప్పుడు ప్రచారాలు చేస్తూ ఓట్లు దండుకోవాలని చూసిన బీజేపీ అసలు స్వరూపాన్ని టీఆర్ఎస్ బయట పెట్టింది. కమలం పార్టీ�