Rakesh Tikait Comments on Asaduddin Owaisi | ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయిత్ సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. అసదుద్దీన్, బీజేపీ పార్టీ
Shiromani Akali Dal | పంజాబ్లో రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో పొత్తు ఉండనే ఉండదు అని శిరోమణి అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్ తేల్చిచెప్పారు. కేంద్రం వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్న నే�
మంత్రి సత్యవతి | మహబూబాబాద్ : రాష్ట్రంలో రైతులను అయోమయానికి గురి చేస్తూ.. రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న బీజేపీపై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఫైర్ అయ్యారు. యాసంగి పంట కొంటారా? లేదా ముందు
తమ్మినేని వీరభద్రం | రాష్ట్రంలో బీజేపీని నియత్రించకపోతే భవిష్యత్లో తెలంగాణకు తీవ్ర నష్టం కలుగుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. నల్లగొండలో సీపీఎం జిల్లా 20వ మహాసభలను ఆయన ప్ర�
సికింద్రాబాద్ : తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో బీజేపీ అవలంబిస్తున్న ధ్వంద్వ వైఖరిని గల్లీ నుంచి ఢిల్లీ వరకు మరోమారు ఎండగడుతామని, కేంద్రం మెడలు వంచి యాసంగిలో ధాన్యం కొనుగోలు చేసేలా చేస్తామని కంటోన�
కరీమాబాద్ : బీజేపీ దేశంలో రైతులను కాల్చి చంపుతుంటే… రాష్ట్రంలో రైతులను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నది టీఆర్ఎస్ ప్రభుత్వం అని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. కేంద్రం తెలంగాణలో పండ
Minister Harish Rao Rythu Maha Dharna At Siddipe | దొడ్డు రకం కొనాలని ప్రధాని నరేంద్ర మోదీకి ట్వీట్లు చేయాలని, ఇలా అయినా ఆయన మారుతాడో చూద్దామంటూ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి
హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలంటూ గురువారం కలెక్టరేట్ల వద్ద బీజేపీ చేపట్టిన ధర్నాకు రైతుల మద్దతు కరువైంది. బీజేపీ నాయకులు, కార్యకర్తల హడావిడి తప్ప ఎక్కడా ర�
తెలంగాణ అసెంబ్లీలో 119 అసెంబ్లీ సీట్లున్నాయి. 100కు పైగా ఎమ్మెల్యేల బలం ఉన్న టీఆర్ఎస్కు హుజూరాబాద్ గెలుపుతో రెండు నుంచి మూడు అసెంబ్లీ సీట్లకు పెరిగిన బీజేపీతో నష్టమేమీ లేదు. సాధారణ ఎన్నికలు ఇంకా రెండేండ�
ఎమ్మెల్యే కుమార్ | కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు రైతులు, టీఆర్ఎస్ కార్యకర్తలు నడుం బిగించాలని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ పిలుపునిచ్చారు.
15వ ఫైనాన్స్ కమిషన్ స్వయంగా వెల్లడించిన విషయాలు గమనిస్తే కేంద్రం తన ఆదాయాన్ని పెంచుకుంటూ రాష్ర్టాలకు మొండిచేయి చూపుతున్న వైనం తెలిసిపోతుంది. రాష్ర్టాలపై 62 శాతం వ్యయ బాధ్యతలుంటాయి. కానీ వాటికి రెవెన్య�
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలో అంతర్లీనంగా అమానవీయ విభజనలు జరుగుతున్నాయన్నది భయాన్ని కలిగించే నిజం. బయటి దేశాలతో ప్రధాని మోదీ బ్రహ్మాండమైన సంబంధాలు నెరుపుతున్నారని, ప్రపంచంలోన