న్యూఢిల్లీ : తాను ఆమ్ ఆద్మీ (ఆప్) పార్టీలో చేరతానని జరుగుతున్న ప్రచారం నిరాధారమని గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పటేల్ ఉద్యమ నేత హార్ధిక్ పటేల్ తోసిపుచ్చారు. కాషాయ పార్టీ ఇలాంటి అవాస�
ఆ భావజాలం ఎక్కడికి పోయింది.? తనది కమ్యూనిస్టు భావజాలం అని చెప్పుకునే ఈటల రాజేందర్ బీజేపీలో ఎలా చేరారని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు.
టీఆర్ఎస్ లేకుంటే ఈటల స్థానమేంటి.? | ఉద్యమ నేత సీఎం కేసీఆర్, పోరాటాల పార్టీ టీఆర్ఎస్ లేకుంటే తన స్థానం ఎక్కడుండేదో ఈటలకు తెలియదా.? అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు.
అమిత్ షాను కలిసిన సువెందు | బీజేపీ సీనియర్ నేత సువెందు అధికారి మంగళవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ఆయన నివాసంలో కలిశారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో పార్టీ సంస్థాగత మార్పుల�
కేసీఆర్ మీద ఎంత పగ! రైతు బంధుపై ఎంత దగా! అది నోరా.. ఈట మట్టా ఐదేండ్ల క్రితమే కేసీఆర్తో గ్యాప్ వచ్చిందట బానిస పదవిని మాత్రం వదులుకోలేరట పార్టీ పెట్టే యత్నం నిజమేనని అంగీకారం కమ్యూనిస్టు డీఎన్ఏ కాషాయ కహా�
సాగర్ ప్రజలకు ధన్యవాదాలు | టీఆర్ఎస్ పార్టీని ఆదరించి పార్టీ అభ్యర్థి నోముల భగత్కు అద్భుత విజయాన్ని అందించిన నాగార్జునసాగర్ ప్రజలకు సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కృతజ్ఞతలు తెలిపారు.
న్యూఢిల్లీ : ఏప్రిల్ 6న బీజేపీ 41వ వ్యవస్థాపన దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా ఆ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసగించనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం వీడియో కాన్ఫరెన్స�
బెంగాల్ | బెంగాల్లో బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోందని ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ విమర్శించారు. ఎంఐఎం పార్టీ, ఇండియన్ సెక్యులర్(ఐఎస్ఎఫ్) పార్టీలు కలిసి పోటీ చేసేలా బీజేపీ ప్రోత్సహించిందని ఆరోపించా