రాష్ర్టాభివృద్ధిని చూసి ఓర్వలేకే ఆరోపణలు సీఎం కేసీఆర్ కన్నెర్ర చేస్తే రాష్ట్రంలోబీజేపీకి పుట్టగతులుండవు ఎమ్మెల్యే దానం, బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ నగేశ్ ఖైరతాబాద్, జనవరి 14: రాష్ర్టాన్ని అన్న
షాబాద్ : ఎన్నికల్లో ఇవ్వమని హామీలు కూడా నెరవేర్చిన సీఎం కేసీఆర్ ఒకవైపు ఉంటే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల్లో వేస్తామన్న రూ. 15లక్షలు ఎక్కడ ఉన్నాయని విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి �
ఉత్తరప్రదేశ్లో 2017 అసెంబ్లీ ఎన్నికలను హిందుత్వ ప్రభంజనంగా నిర్వచిస్తే, 2022 ఎన్నికలను మండల్ రాజకీయాల ప్రతిదాడిగా పరిగణించవచ్చా? ఇంత ముందుగా ఊహించకూడదేమో. కానీ.. వెనుకబడినవర్గాల్లో మాత్రం ఈ సరికొత్త ఆరాటం
Mla shekar reddy | కేంద్రంలోని ప్రభుత్వం అవలంభిస్తున్న తీరు దుర్మార్గం, హేయం. బిజెపి రైతు వ్యతిరేక ప్రభుత్వమని మరోసారి రుజువయ్యింది. వారికి నల్లగొండ జిల్లాలో పట్టిన గతే రాష్ట్రమంతా పడుతుందని ఎమ్మెల్యేలు భువనగిరి
Minister Indrakaran reddy | రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న బీజేపీ పార్టీకి కౌంట్ డౌన్ ప్రారంభమైందని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు.
Minister Errabelli | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎరువుల ధరలు దించేదాకా మా ఆందోళన కొనసాగుతుంది . కేంద్రం వెంటనే పెంచిన ధరలు తగ్గించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు డిమాండ్ చేశారు.
Jeevan reddy fires on bjp Party | బీజేపీ రాజకీయ పార్టీలా లేదని, సర్కస్ కంపెనీలా మారిందని.. సంజయ్ సర్కస్ కంపెనీ షోలు నిర్వహిస్తున్నారని పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే ఏ జీవన్రెడ్డి విమర్శించారు. మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఈ
Minister KTR | తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని గందరగోళ పరుస్తున్న కాంగ్రెస్, బీజేపీ నాయకులపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడార�
కలిసివచ్చే పార్టీలతో పనిచేస్తాం ఎన్నికల తరువాతే ఏదైనా ఫ్రంట్ సీపీఎం ప్రధాన కార్యదర్శి ఏచూరి హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): రానున్న ఐదు రాష్ర్టాల ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తామ
న్యూఢిల్లీ, జనవరి 8: ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే పంకజ్ గుప్తాను ఓ రైతు చెంపదెబ్బ కొట్టడం రాజకీయంగా సంచలనంగా మారింది. ఎన్నికలు జరగనున్న రాష్ట్రంలో ఈ ఘటన ప్రతిపక్షాలకు కొత్త ఆయుధంగా మారింది. యోగి విధాన�
సికింద్రాబాద్ : ‘భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు మతిభ్రమించిందని, రాష్ట్ర సర్కారుపై అవినీతి ఆరోపణలు చేస్తున్న ఆ పార్టీ అగ్రనేతలు కూడా ఆత్మ విమర్శ చేసుకోవాలని రాష్ట్ర బేవరేజెస్ కార్పొర�
JP Nadda | తెలంగాణపై అవినీతి ఆరోపణలు చేస్తున్న బీజెపీ జాతీయ, రాష్ట్ర నాయకులు ఆత్మవిమర్శ చేసుకోవాలని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బాధ్యత గల పదవిలో ఉన్న జేపీ నడ్డా మతి భ్రమించి మాట్లాడుతు