మహారాష్ట్రలో బీజేపీని మేం అట్టడుగుస్థాయి నుంచి అత్యున్నతస్థాయికి తీసుకువెళ్లాం. బాబ్రీ ఘటన తర్వాత ఉత్తర భారతంలో శివసేన హవా కొనసాగింది. ఆ సమయంలో మేం వ్యూహాత్మకంగా వ్యవహరించి ఎన్నికల్లో ఉత్తరాది రాష్ర్�
విపక్ష ఫ్రంట్తో సాధ్యమే కొత్త జాతీయ పార్టీ అవసరం లేదు ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిశోర్ న్యూఢిల్లీ, జనవరి 24: బీజేపీని వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఓడించడం సాధ్యమేనని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ క
కేంద్రంలో, రాష్ర్టాల్లో ఒకే పార్టీ ఉండాలన్న వాదనకు ప్రజల తిరస్కారం మొదట్లో కొన్ని రాష్ర్టాల్లో బీజేపీకి పట్టం ‘డబుల్ ఇంజిన్’ నినాదం ఓట్ల వ్యూహమేనని గ్రహిస్తున్న ఓటర్లు లోక్నీతి-సీడీఎస్ సర్వే వెల
పార్టీకి 18 మంది నేతలు గుడ్బై గువాహటి, జనవరి 24: అస్సాంలో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 18 మంది నేతలు ఆ పార్టీకి గుడ్బై చెప్పి కాంగ్రెస్లో చేరారు. వీరికి అస్సాం పీసీసీ అధ్యక్షుడు భూపేన్ కుమార్ బోరా �
‘మా ఊర్లోకి బీజేపీ నేతలకు ప్రవేశం లేదు’ అని యూపీలోని షామ్లీ జిల్లా లయన్ గ్రామ ప్రజలు ఊరు ప్రారంభంలో బోర్డు పెట్టారు. తమ ఇంటి గేట్లకు, తలుపులకు కూడా ఇవే ప్లకార్డులు ప్రదర్శించారు. స్థానిక బీజేపీ ఎమ్మెల్య�
MLC Kalvakuntla | 2014 నుంచి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం మేడారం జాతరకు ఒక్క పైసా నిధులు కూడా ఎందుకు విడుదల చేయలేదని ఎంపీ బండి సంజయ్ని ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు.
Mlc Gutha | అందరికి ప్రాథమిక పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం రావడం బీజేపీకి అస్సలు ఇష్టం లేదని శాసనమండలి మాజీ చైర్మన్, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్రెడ్డి మండిపడ్డారు.
కేపీ మౌర్యకు చేదు అనుభవం సిరాథులో అడ్డుకొన్న ప్రజలు మౌర్యకు వ్యతిరేకంగా నినాదాలు ఇక్కడి నుంచే పోటీలో బీజేపీ నేత యూపీ బీజేపీకి మరో ఎమ్మెల్యే గుడ్బై లక్నో, జనవరి 23: ఉత్తరప్రదేశ్లో బీజేపీకి మరో ఎమ్మెల్యే
Minister jagadish reddy | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పాలన సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా సాగుతుంది. వారి జాతీయ వాదంలో డొల్లతనం కనిపిస్తున్నదని మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు.
దేశంలో గిరిజనులను మోసం చేసిందే బీజేపీ గిరిజనుల ఆత్మగౌరవం నిలబెట్టింది కేసీఆరే రాష్ర్టానికి గిరిజన యూనివర్సిటీ సాధించాలి:మంత్రి సత్యవతి డిమాండ్ హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): దేశ చరిత్రలో ఎన్నడూ �
ఎన్నికలు వచ్చినప్పుడే నాయకులకు నిరుద్యోగులు గుర్తుకువస్తారు. కొత్త కొత్త ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి శిలాఫలకాలు నోచుకుంటాయి. తీరా ఎన్నికలు ముగిశాక ఉద్యోగాల ఊసే ఉండదు. ప్రాజెక్టుల పనులేమో కానీ శిలా�
Minister Satyati Rathod | హైదరాబాద్ : మిషన్-12 పేరుతో గిరిజన నియోజకవర్గాలను గెలుచుకుంటామని రాష్ట్ర బిజెపి నేతలు పగటి కలలు కంటున్నారని, గెలుచుకోవడం కాదు కదా కనీసం గిరిజన ప్రాంతాల్లో డిపాజిట్లు కూడా వీరికి రావని గిరిజన సం
Minister Koppula | బీజేపీ పార్టీకి ఉన్న చరిత్రల్లా విధ్వంసం, విద్రోహం సృష్టించడం, దాడులు, హత్యలకు పాల్పడడం. అంతే తప్పా ప్రజా సంక్షేమం ఏమీ లేదని ఆ పార్టీపై సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఫైర్ అయ్యారు.