హనుమకొండ : రాజ్యసభ వేదికగా ప్రధాని మోదీ, బీజేపీ నిజస్వరూపం బయటపడింది.తెలంగాణ పై కక్షసాధింపుగా మోదీ వ్యవహరిస్తున్నారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి దయాకర్ రావు ఫైర్ అయ్యారు. బుధవారం హన్మకొండ లో ప్రభుత్వ చీఫ్ �
కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటు పరం చేయటం పనిగా పెట్టుకున్నది. లాభాల్లో ఉన్న వాటిని కూడా కార్పొరేట్లకు కట్టబెడుతున్నది. అందులో భాగంగానే ఇప్పుడు మోదీ కన్ను లాభ
దేశ బడ్జెట్ వంటి అత్యంత ముఖ్యమైన అంశం మీద లోక్సభలో చర్చ జరుగుతుంటే ఆర్థికమంత్రి సభలో హాజరుకాకుండా, ఈ సమయంలో ‘ఇండియాటుడే’ సదస్సులో పాల్గొంటున్నారు. ఇది సభకే అవమానం. బీజేపీకి ఇది సిగ్గుచేటు.
బీజేపీ మనువాదుల పార్టీ ఉత్తరాది రాష్ర్టాల్లో నిత్యం దాడులే బండి సంజయ్ కండ్లు ఉన్న కబోది పాలనా సౌలభ్యానికే సచివాలయం అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి కొప్పుల ఈశ్వర్ ఏడాది చివరిలోగా
ఇతర రాష్ర్టాల్లోని అభివృద్ధిని మదిగా చూపే యత్నం నెటిజన్లకు అడ్డంగా దొరుకుతూ అభాసుపాలు హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): ‘బీజేపీ వాళ్లు మందికి పుట్టిన బిడ్డను కూడా మా బిడ్డ అని ముద్దాడుతరు’ అని సీఎం
పార్లమెంట్లో బీజేపీని మహువా తూర్పారబట్టిన మరుసటిరోజే! న్యూఢిల్లీ: బొగ్గు స్మగ్లింగ్ కేసులో పశ్చిమ బెంగాల్ న్యాయశాఖ మంత్రి, కు ఈడీ మరోసారి నోటీసులు పంపింది. ఈ నెల 8లోగా అధికారుల ముందు హాజరు కావాలని ఆదే�
హైదరాబాద్ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి, విగ్రహాలకు దండలు వేయడం కాదు.. దళిత జాతికి ఏం చేశారో చెప్పాలని భారతీయ జనతా పార్టీకి టీఆర్ఎస్ పార్టీ నాయకులు మోత్కుప
సూర్యాపేట : సీఎం కేసీఆర్ను చూసి కేంద్రంలోని బీజేపీ భయపడుతోందని హుజూర్ నగర్ శానంపూడి సైదిరెడ్డి అన్నారు. హుజూర్ నగర్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడారు. హుజూర్ నగర్ ప్రజలు ఎప్ప�
ఇప్పుడు బీజేపీ వంతు వచ్చింది. ‘మాది భిన్నమైన పార్టీ.. ఒక్క చాన్స్ ఇవ్వండి’ అంటూ ప్రజలను భ్రమల్లో పెట్టి అధికారంలోకి వచ్చిన ఈ పార్టీ ఇప్పుడు తన అసలు స్వరూపాన్ని ప్రదర్శిస్తున్నది. రాష్ర్టాల హక్కులను హరి�
తెలంగాణను శత్రువులా చూస్తున్నారు ధాన్యానికి 2.37 లక్షల కోట్లు చాలవు మోదీ సర్కార్పై ఎంపీ రంజిత్రెడ్డి ఫైర్ హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వానికి వ్యవసాయ విధానమేదీ లేదని ఎంపీ రంజిత�
మనువాదం అమలే ఏకైక లక్ష్యం ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి హైదరాబాద్ సిటీబ్యూరో ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): రాజ్యాంగానికి మొదటినుం చి బీజేపీ వ్యతిరేకమని, అది.. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆవి