న్యూఢిల్లీ: దేశంలో నిరుద్యోగం చాలా తీవ్రమైన సమస్య అని బీజేపీ ఎంపీ వరుణ్గాంధీ పేర్కొన్నారు. నిరుద్యోగ సమస్యను విస్మరించడం.. దూదితో నిప్పును కప్పిపెట్టే ప్రయత్నం లాంటిదేనని మోదీ సర్కారుకు చురకలంటించారు
బెంగళూరు: కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నాయకుడు బీఎస్ యెడియూరప్ప మనుమరాలు డాక్టర్ సౌందర్య (30) అనుమానాస్పద స్థితిలో మరణించారు. శుక్రవారం బెంగళూరులోని వసంత్నగర్ ప్రాంతంలో ఉన్న ఇంట్లో ఫ్యాన్కు వే�
తెలంగాణకు చేసిందేమీ లేదు మేడారానికి జాతీయ హోదా ఏమైంది? కేసీఆర్,కేటీఆర్లను విమర్శిస్తే ఊరుకోం బీజేపీనేతలకు మంత్రి ఎర్రబెల్లి హెచ్చరిక వరంగల్, జనవరి 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీజేపీ మోసపూరిత, దగాకోర
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. మల్కాజ్గిరి లోక్సభ నుంచి సిట్టింగ�
ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్లో బీజేపీకి ఎదురుగాలి వీస్తున్నదా? ప్రచారం కోసం వెళ్తున్న ఆ పార్టీ నేతలను, ఎమ్మెల్యేలను,మంత్రులను ప్రజలు తరిమికొడుతున్న ఘటనలు ఏ సంకేతాలను ఇస్తున్నాయి? ఇటువంటి ఘటనలు ఇటీవల రైతు �
యూపీలో ప్రతికూల పరిణామాలతో బీజేపీలో గుబులు అభివృద్ధి పేరిట ఓట్లడిగే పరిస్థితి లేక మళ్లీ పాత పాట హిందూత్వ, జాతీయవాద ఎజెండాతో ఏమార్చే యత్నం 80-20, శివాజీ-ఔరంగజేబు, అయోధ్య నినాదాలు అందులో భాగమే మత ప్రాతిపదికన �
బీజేపీ ఆహ్వానాన్ని తిప్పికొట్టిన ఆర్ఎల్డీ నేత జయంత్ చౌదరి న్యూఢిల్లీ, జనవరి 26: ఉత్తరప్రదేశ్ పశ్చిమ ప్రాంతంలో కీలకంగా ఉండే జాట్ ఓటర్లను మభ్యపెట్టేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను రాష్ట్రీయ లోక్�
ఏఐఎస్లపై కేంద్రం డేగ కన్ను ఐపీఎస్, ఐఎఫ్ఎస్ డిప్యుటేషన్ రూల్స్కు కూడా తాజాగా సవరణలు 28లోగా స్పందించాలని రాష్ర్టాలపై ఒత్తిడి ఈ బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లు? తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రాష్ర్టాలు మ�
తెలంగాణ పట్ల వివక్షతో కేంద్రం విభజన హామీలు నెరవేర్చాలి: సీపీఎం తుర్కయాంజాల్, జనవరి 24: తెలంగాణలో బీజేపీ బలపడకుండా నిలువరించాలని సీపీఎం నిర్ణయించింది. వామపక్ష, ప్రజాతంత్ర, సామాజిక శక్తుల ఐక్యతతోనే దానిని
మహారాష్ట్రలో బీజేపీని మేం అట్టడుగుస్థాయి నుంచి అత్యున్నతస్థాయికి తీసుకువెళ్లాం. బాబ్రీ ఘటన తర్వాత ఉత్తర భారతంలో శివసేన హవా కొనసాగింది. ఆ సమయంలో మేం వ్యూహాత్మకంగా వ్యవహరించి ఎన్నికల్లో ఉత్తరాది రాష్ర్�
విపక్ష ఫ్రంట్తో సాధ్యమే కొత్త జాతీయ పార్టీ అవసరం లేదు ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిశోర్ న్యూఢిల్లీ, జనవరి 24: బీజేపీని వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఓడించడం సాధ్యమేనని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ క
కేంద్రంలో, రాష్ర్టాల్లో ఒకే పార్టీ ఉండాలన్న వాదనకు ప్రజల తిరస్కారం మొదట్లో కొన్ని రాష్ర్టాల్లో బీజేపీకి పట్టం ‘డబుల్ ఇంజిన్’ నినాదం ఓట్ల వ్యూహమేనని గ్రహిస్తున్న ఓటర్లు లోక్నీతి-సీడీఎస్ సర్వే వెల