హైదరాబాద్ : దేశంలో కొత్త నినాదం మొదలు పెట్టారని.. అది డబుల్ ఇంజిన్ గ్రోత్ కాదు.. ట్రబుల్ ఇంజిన్ గ్రోత్ అంటూ సీఎం కేసీఆర్ సెటైర్లు వేశారు. మంగళవారం ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం
లక్నో : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి మెజారిటీతో బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం ఎస్పీ నేతలంతా ఈవీఎంలపై విమర్శలు చేస్తున్నారు. ఖుషీనగర్ జిల్లాలోని ఫాజిల్నగర్ అసెంబ్లీ స్థాన�
ఏడాది కిందటి మాట. ఈ వ్యాస రచయితతో ఓ ప్రముఖ దినపత్రిక సంపాదకుని ముచ్చటలో ‘ఆ నాయకుడు’ ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేడు, పొట్టివాళ్లు తెలుగు రాష్ర్టాలకు అచ్చిరారు అన్నారాయన. ఆ మాటకు నవ్వి ఊరుకున్న.
ఆప్కా పంజాబ్ యూపీ, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్లో బీజేపీ రసవత్తరంగా సాగిన ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురువారం వెల్లడయ్యాయి. పంజాబ్లో ఆమ్ఆద్మీ పార్టీ అఖండ విజయాన్ని సాధించింది. మొత్తం 117 స్�
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లో బీజేపీ గెలుపు దాదాపు ఖరారైంది. ఆ పార్టీ అభ్యర్థులు ఇప్పటి వరకు 20 చోట్ల విజయం సాధించగా.. మరో 27 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మొత్తం 47 స్థానాల్లో గెలుపొందిన ప్రభుత్వాన్ని
కేసులు పెట్టు.. ఉద్యోగాలు ఫట్టు!.. భర్తీ అడ్డుకుంటేనే మనకు మనుగడ.. అంతర్గత భేటీలో కమలనాథుల మంతనాలు? ప్రతి నోటిఫికేషన్లో రంధ్రాన్వేషణ చేయాలని సమావేశంలో ఓ బీజేపీ ముఖ్యనేత సూచనలు ఆవేదనతో విషయాన్ని లీక్ చేస�
ఏ రాష్ట్రం తెలంగాణకు సాటి రాదు విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి హుజూర్నగర్, మార్చి 5: ఏడు దశాబ్దాల పాటు గెలిపించిన ప్రజల కోసం బీజేపీ, కాంగ్రెస్ ఏం చేశాయో చెప్పాలని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డ
అఖిలేశ్ సమక్షంలో చేరిన మయాంక్ జోషి యూపీ ఎన్నికల మధ్యలో బీజేపీకి ఎదురుదెబ్బ బలమైన నేతగా రీటా బహుగుణకు పేరు అజాంగఢ్: ఆఖరి విడుత అసెంబ్లీ ఎన్నికలకు ముందు యూపీలో బీజేపీకి చుక్కెదురైంది. ఆ పార్టీకి చెందిన
ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థులను బలవంతపెట్టిన కేంద్రమంత్రి అజయ్భట్ హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): సంక్షోభ పరిస్థితులను కూడా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం బీజేపీకే సాధ్యం అన్నట్టు కనిపి�
లక్నో : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీనే విజయం సాధిస్తుందని, 80 శాతం స్థానాలు తమవే అని ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ ధీమా వ్యక్తం చేశారు. గోరఖ్పూర్ అర్బన్ నుంచి బరి
హైదరాబాద్ : తెలంగాణ రైతులపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సవతి తల్లిప్రేమను చూపుతోందని, ఈ విషయం మరోసారి బహిర్గతమైందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. యాసంగిలో తెలంగాణ అధికశాతం బాయిల్డ్ రైస్ (ఉప్పుడు బియ్యం) మ�
బీజేపీ మిషన్లన్నీ బంగాళాఖాతంలోకి.. విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి సూర్యాపేట, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ) : దేశం నుంచి బీజేపీని తరిమికొట్టేందుకు సీఎం కేసీఆర్ నేతృత్వంలో ‘మిషన్ ఢిల్లీ’ షురూ అయ్యిందన
తెలంగాణ సమాజంపై ఆ పార్టీ వివక్షతో విసిగిపోయా రాష్ట్రంపై మోదీ వ్యతిరేకతను జీర్ణించుకోలేకపోతున్నా మోదీ సర్కారు తెలంగాణ పతనాన్ని ఆశిస్తున్నది అందుకే పార్టీ పదవికి, సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా నా వ�