Munugode by poll | నిన్న బీజేపీ నాయకుడి కారులో రూ. కోటి పట్టుబడగా.. ఇవాళ మరో కారులో రూ. 19 లక్షలు పట్టుబడ్డాయి. అయితే నగదుతో పట్టుబడ్డ కారు.. కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడిదని తెలుస్తోంది. ఆ
Munugode by poll | మునుగోడు నియోజకవర్గం పరిధిలోని చేనేత కార్మికులతో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. చేనేత కార్మికులు ఉప
Munugode by poll | మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగిసింది. ఈ ఉప ఎన్నికకు మొత్తం 130 మంది అభ్యర్థులు 190 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో 47 మంది
Munugode by poll | మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ఆయా రాజకీయ పార్టీలు జోరుగా ప్రచారం సాగిస్తున్నాయి. ఆయా పార్టీల నేతలు కూడా నియోజకవర్గ పరిధిలోనే మకాం వేసి ప్రచారంలో పాల్గొంటున్నారు. ఉప ఎన్నిక
minister harish rao | బీజేపీ అంటేనే జూటా ఔర్ జూమ్లా అంటూ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు ఫైర్ అయ్యారు. మునుగోడులో గెలిస్తే రూ.3వేల పింఛను ఇస్తామని చెబుతున్న బీజేపీ నేతలు.. ఆ హామీని తెలంగాణవ్యాప్తంగా అమలు చేస్తామని �
Munugode by poll | మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి మరోసారి బీజేపీకి సవాల్ విసిరారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అప్పనంగా కట్టబెట్టిన ఆ రూ. 18 వేల కోట్లు నల్లగొండ
సుప్రీం కోర్టు తీర్పుతో వరుసగా రెండోసారి అధ్యక్ష పదవిలో కొనసాగుదామనుకున్న గంగూలీ ఆశలపై నీళ్లు గుమ్మరిస్తూ పార్టీ పెద్దలు ప్రణాళిక రచించారు. గత కొన్ని రోజులుగా దేశ రాజధానిలో జరుగుతున్న పరిణామాలను నిశి�
Komatireddy Rajagopal reddy | మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి టార్గెట్గా పోస్టర్లు వెలిశాయి. ఫోన్ పే తరహాలో కాంట్రాక్టర్ పే పేరిట పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. నియోజకవర్గ పర
కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ప్రభుత్వం విపక్ష పాలిత రాష్ర్టాలపై ఎప్పటికీ సవితి తల్లి ప్రేమే చూపుతుంది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వివక్ష నగ్నంగా, భయోద్విగ్నంగా కొనసాగుతున్నది.
Minister Jagadish Reddy | రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ప్రధాని మోదీ, అమిత్ షా ఇచ్చిన రూ. 18 వేల కోట్ల కాంట్రాక్టులపై జగదీశ్ రెడ్డి హాట్ కామెం�
Minister KTR | మునుగోడులో టీఆర్ఎస పార్టీ గెలిచిందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. రెండు, మూడు స్థానాలకు కాంగ్రెస్, బీజేపీ మధ్య గట్టి పోటీ ఉందని ఆయన అన్నారు. ప్రగతి భవన్లో కేటీ
Minister Jagadish Reddy | దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు. విపక్షాల గొంతులు నొక్కేందుకే బీజేపీ ఆధ్వర్యంలోనీ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను వినియో
Minister KTR | మునుగోడు ఉప ఎన్నికపై బీజేపీ స్టీరింగ్ కమిటీ భేటీపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఆదివారం ట్విట్టర్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎలక్షన్ కమిషన్కు ముందే బీజేపీ ఎన్నికల �
నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో బీజేపీకి మరో షాక్ తగిలింది. మర్రిగూడ మండల బీజేపీ అధ్యక్షుడు చెర్కు శ్రీరాంగౌడ్, ప్రధాన కార్యదర్శి, సరంపేట ఉప సర్పంచ్ జెల్లాకుల సైదులుయాదవ్, సరంపేట గ్రామ పంచాయ�