సూర్యాపేట : బీజేపీ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ధ్వజమెత్తారు. మునుగోడు ఉప ఎన్నిక ఉండదు.. ముందస్తు ఎన్నికలు వస్తాయన్న రాజగోపాల్ కామెంట్స్పై మం�
ఫ్లెక్సీలతో స్వాగతం పలికినవారికీ మళ్లీ బీజేపీ కండువాలు పార్టీలో కొత్తగా చేరినట్టు కలరింగ్ ఒక్కొక్కరికి లక్ష నుంచి 20 లక్షలు! బీజేపీలో చేరితేనే పాత బాకీలు తీరుస్తానని కార్యకర్తలపై ఒత్తిడి కోమటిరెడ్డి �
హైదరాబాద్ : దేశంలో, రాష్ట్రంలో మత విద్వేషాలను సృష్టిస్తున్న నాయకులపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఏ దేవుడు చెప్పిండు.. తన్నుకు చావండని కేటీఆర�
రంగారెడ్డి : రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న బీజేపీ నాయకులపై ముఖ్యమంత్రి కేసీఆర్ విరుచుకుపడ్డారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవం అనంతరం కేసీఆర్ మాట్లాడారు. మన ఐ
హైదరాబాద్ : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను పోలీసులు అరెస్టు చేశారు. ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో షాహినాత్ గంజ్ పోలీసులు రాజాసింగ్ను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే రాజాసింగ్�
హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వంపై, టీఆర్ఎస్ నాయకులపై చేసిన ఆరోపణలు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తోసిపుచ్చారు. మతపరమైన విభజన రా�
హైదరాబాద్ : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను బొల్లారం పోలీసు స్టేషన్ నుంచి నాంపల్లి కోర్టుకు పోలీసులు తరలిస్తున్నారు. ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ రాజాసింగ్పై పలు పోలీసు స్టేషన�
హైదరాబాద్ : కేంద్రాన్ని స్పష్టంగా, సూటిగా ప్రశ్నిస్తున్న నేత దేశంలో ఒకే ఒక్కరు సీఎం కేసీఆర్ అనీ, బీజేపీ మోసాలను అన్ని వేదికల్లోనూ ప్రశ్నిస్తున్నారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. కేసీఆర్ ప్రశ్
పాట్నా : జేడీయూ అధినేత నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. పాట్నాలోని రాజ్భవన్లో ఆ రాష్ట్ర గవర్నర్ను కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ)త�
న్యూఢిల్లీ : రాజ్యసభలో వెంకయ్య నాయుడు భావోద్వేగ ప్రసంగం చేశారు. తనను ఉప రాష్ట్రపతి పదవికి ఎంపిక చేస్తున్నట్లు ప్రధాని మోదీ చెప్పినప్పుడు కన్నీళ్లు ఆగలేదన్నారు. తాను అడగకుండానే పార్�
యాదాద్రిభువనగిరి : టీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ మాట్లాడుతున్నారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ మళ్లీ అధికారం చేపడితే బండి యాదాద్రి నృసింహు�
హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రగతి భవన్లో వర్షాలపై ఉన్నతాధికారులు, మంత్రులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వర్షా
ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ విమర్శ బీజేపీకి ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపు ముషీరాబాద్, జూలై 4: రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో బీజేపీ నిర్వహించిన జాతీయ కార్యవర్గ సమావేశాలు ఆ పార�
మోదీ.. దమ్ముంటే బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీలో ‘బీసీ విధానం’పై తీర్మానం ఆమోదించండి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కాచిగూడ, జూలై 1: బీజేపీ ప్రభుత్వానికి దమ్ము, దైర్యముంటే హైదరాబాద్లో జరు�