Minister Koppula Eshwar | ఫ్లోరైడ్ రక్కసితో నడుం వంగిన నల్లగొండ వెతలు తీర్చిన నేత సీఎం కేసీఆర్ అని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మునుగోడు నియోజకవర్గాన్ని ఫ్లోరోసిస్ రహిత ప్రాంతంగా తీర్చినందుకు హర్షం వ్యక్తం చేస్త�
మునుగోడులో బీజేపీ కుదేలు అయింది. టీఆర్ఎస్ ఇచ్చిన షాక్తో కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ప్రచారం వెలవెలబోతున్నది. కాసులు కురిపించినా.. కాలుకాలు తిరిగినా కమలం పార్టీని నమ్మే స్థితిలో మునుగోడు లేదని రాజగ
MLA Seetakka | భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్పై ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉప ఎన్నికలో తమ్ముడి తరఫున ప్రచారం చేస్తున్న వెంకట్ రెడ్డిపై ఆమె నిప్పులు �
Dasoju Sravan | భవిష్యత్లో నా శ్వాస ఉన్నంత వరకు, సామాజికంగా అస్థిత్వం కలిగించి, ప్రజలకు దగ్గరకు చేర్చి తెలంగాణ ఉద్యమానికి గొంతుకగా తీర్చిదిద్దిన కేసీఆర్కు అండగా ఉంటూ, వారి అడుగుల్లో
Komatireddy brothers | మునుగోడు ఉప ఎన్నికలో భాగంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కుమ్మక్కు అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే.. బీజేపీలో చేరిన తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి మద్దతు
ప్రధాని మొదలు కేంద్రమంత్రుల దాకా ప్రతి ఒక్కరూ డబుల్ ఇంజిన్ సర్కార్ పేరిట మాటలు చెప్పారే కానీ, తెలంగాణకు నయా పైసా అదన పు సాయం చేయలేదు. ఇక్కడ మా సర్కారు ఉంటేనే నిధులి స్తాం, అప్పటిదాకా ఈ రాష్ర్టాన్ని పట్�
munugode by poll | బీజేపీ ఒక దుష్ట సంస్కృతికి తెర తీసింది. అన్ని వ్యవస్థలను దుర్వినియోగం చేసింది అని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద
bikshamaiah goud | ఆలేరు మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు. ప్రతి ఒక్కరు డబుల్ ఇంజిన్ సర్కార్ పేరుతో మాటలు చెప్పడమే తప్ప తెలంగాణ అభివృద్ధికి ఒక్క రూపాయి
బీజేపీ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి అడుగడుగునా అడ్డగింతలు పెరిగిపోతున్నాయి. గట్టుప్పల్ మండలం అంతంపేటలో మంగళవారం రాజగోపారెడ్డిని నిలదీసిన ప్రజలపై తిట్ల దండకం అందుకున్నారు.
Munugode by poll | నిన్న బీజేపీ నాయకుడి కారులో రూ. కోటి పట్టుబడగా.. ఇవాళ మరో కారులో రూ. 19 లక్షలు పట్టుబడ్డాయి. అయితే నగదుతో పట్టుబడ్డ కారు.. కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడిదని తెలుస్తోంది. ఆ
Munugode by poll | మునుగోడు నియోజకవర్గం పరిధిలోని చేనేత కార్మికులతో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. చేనేత కార్మికులు ఉప
Munugode by poll | మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగిసింది. ఈ ఉప ఎన్నికకు మొత్తం 130 మంది అభ్యర్థులు 190 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో 47 మంది
Munugode by poll | మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ఆయా రాజకీయ పార్టీలు జోరుగా ప్రచారం సాగిస్తున్నాయి. ఆయా పార్టీల నేతలు కూడా నియోజకవర్గ పరిధిలోనే మకాం వేసి ప్రచారంలో పాల్గొంటున్నారు. ఉప ఎన్నిక
minister harish rao | బీజేపీ అంటేనే జూటా ఔర్ జూమ్లా అంటూ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు ఫైర్ అయ్యారు. మునుగోడులో గెలిస్తే రూ.3వేల పింఛను ఇస్తామని చెబుతున్న బీజేపీ నేతలు.. ఆ హామీని తెలంగాణవ్యాప్తంగా అమలు చేస్తామని �