Minister Harish rao | మునుగోడు ఉప ఎన్నిక ఫలితం నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ట్వీట్ చేశారు. కేసీఆర్ వెంటే తెలంగాణ ఉందంటూ మంత్రి తన ట్వీట్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా హరీశ్రావు ఓ ఫోటోను కూడా ట్వీట్ చేశారు.
ఇక మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ గెలుపు దిశగా దూసుకెళ్తోంది. బీజేపీ రెండో స్థానంలో ఊగిసలాడుతోంది. కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయింది. ప్రతి రౌండ్లోనూ టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యం ప్రదర్శించింది. ప్రత్యర్థుల ఆశలను చిత్తు చేస్తోంది.. అధికార పార్టీ.
#TelanganaWithKCR 🙏 pic.twitter.com/x3YCjCDH1e
— Harish Rao Thanneeru (@trsharish) November 6, 2022