మిర్యాలగూడ పట్టణంలోని నందిపాడు పరిధిలో శుక్రవారం తెల్లవారు జామున అద్దంకి- నార్కట్పల్లి రహదారిపై హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ అదుపుతప్పి ఓ వ్యక్తిని ఢీకొట్టగా అక్కడిక క్కడే మృతి చెందాడు.
Farmer | 1000 రోజులు పూర్తయిందని వాళ్ల వరకే పండుగ చేసుకుంటున్నరు. వాళ్లు బాగున్నరు కాబట్టే వాళ్లు పండుగ చేసుకున్నరు. రైతులకు పండగ లేదు.. ఎండుగ ఉందని మిర్యాలగూడ రైతు ఫైర్ అయ్యాడు.
KTR | మీ పాలిటెక్నిక్ కాలేజీల భూములు ఎక్కడెక్కడైతే ఉన్నయో ఆ భూముల మీద కన్నేశారు. రేవంత్ రెడ్డికి తెలిసిందల్లా రియల్ ఎస్టేట్ వ్యాపారమే కాబట్టి ఆయనకు వేరే ఎజెండా ఏం లేదు..ఆ భూములు అమ్ముకోవడానికే ఈ డ్రామా అ�
RS Praveen Kumar | సెప్టెంబర్ 3వ తారీఖున బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మిర్యాలగూడలో రైతు సదస్సు పెట్టాలని నియోజకవర్గ ఇన్చార్జ్ నల్లమోతు భాస్కర్ రావు దరఖాస్తు చేస్తే వెంటనే డీఎస్పీ వెంటనే అనుమతి తిరస్�
ఫ్లెక్సీలు కడుతూ విద్యుత్ షాక్ తో(Electric shock) మరణించిన రాజు రెడ్డి అనే కార్యకర్త మరణించడం నన్ను దిగ్భ్రాంతికి గురిచేసి, తీవ్రంగా కలిచివేసిందని, అందుకే ఆయన మృతికి సంతాపంగా మంగళవారం నాటి తన జన్మదిన వేడుకలు రద్ద
ఉమ్మడి పీఏ పల్లి గుడిపల్లి మండలాల్లో అన్ని చెరువుల కుంటలు నింపుతూ నల్లగొండకు నీరు తరలించాలని లేకుంటే ఊరుకునేది లేదని మాజీ శాసనసభ్యుడు రామావత్ రవీంద్ర కుమార్ హెచ్చరించారు.
Komatireddy Venkatreddy | నల్గొండ క్లాక్ టవర్ చౌరస్తా వద్ద మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాన్వాయ్ను అడ్డుకుని 97 జీవో రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను కాపాడాలని విద్యార్థులు వేడుకున్నప్ప�
Rupareddy | ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసు మిస్టరీ వీడింది. ఆమెను హత్య చేసింది ఆమె స్కూల్లో చదివే పదో తరగతి విద్యార్థులేనని పోలీసులు దర్యాప్తులో తేలింది. నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో నాగార�
రేవంత్ రెడ్డి ప్రభుత్వం కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను రద్దు చేయడానికి పూనుకుంది. ఈ పథకాలను కొనసాగించాలని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.
Kancharla bhupal reddy | నల్లగొండ ప్రభుత్వ హాస్పిటల్లో బీఆర్ఎస్ హయాంలో నెలకు రూ.1000 డెలివరీలు అయ్యే విధంగా అభివృద్ధి చేశాం. నేడు ప్రభుత్వ హాస్పిటల్లో వసతులు కరువు. 3600 యువకులకు భవిష్యత్తు ఐటీ టవర్.. రాజకీయ కక్షతోనే ఐటీ ట
CPM Leaders | సీపీఎం నాయకులపై పోలీసుల దౌర్జన్యం ఎలా ఉందో తెలిపే వీడియో ఒకటి బయటకు వచ్చింది. స్వాతంత్ర దినోత్సవ సమయంలో పోలీసులు నల్గొండ సీపీఎం కార్యాలయం నుండి నాయకులను బలవంతంగా ఈడ్చుకెళ్లి జీపులు, వ్యానుల్లో ఎక�