చరిత్రలోకి వెళ్తే ఛంఘిజ్ఖాన్ లాంటి దుర్మార్గుడు పాశవికంగా, ఆటవికంగా దాడులు చేస్తూ రక్తపాతాన్ని సృష్టిస్తూ రాజ్యాలను జయించడం చదువుతుంటే ఒళ్లు జలదరిస్తుంది. రాజ్యం కోసం తల్లి తండ్రి, సోదరుడు, దాయాదులన
మంత్రి మల్లారెడ్డిపై ఐటీ శాఖ దాడులు గురువారం ఉదయం 11 గంటలకు ముగిశాయి. సాధారణంగా అధికారులు పూర్తి సమాచారాన్ని నివేదిక రూపంలో ఢిల్లీలోని కేంద్ర కార్యాలయానికి పంపిస్తారు.
ఆలేరు నియోజకవర్గంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తావు లేదని, మరో రెండు నెలల్లో ఆ రెండు పార్టీలు ఖాళీ కావడం ఖాయమని డీసీసీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు.
పార్లమెంట్లో ఆమోదం పొందిన ఏపీ పునర్విభజన చట్టం-2014లోని అంశాలు పరిష్కరించకుండా కేంద్రం వివక్ష ప్రదర్శిస్తున్నది. రాష్ట్రం ఏర్పాటై ఎనిమిదేండ్లు గడిచినా విభజన సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగ�
తెలంగాణలో అధికారంలోకి రావాలనే ఆలోచనే తప్ప.. బీజేపీకి ప్రజల బాధలు, ప్రజా సమస్యలు పట్టడం లేదు. అధిక రాష్ర్టాల్లో తామే అధికారంలో ఉన్నామంటూ బీజేపీ గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నది. ఇక మిగిలిన రాష్ర్టాల్లో తమ
MLA Sudheer Reddy | విచ్ఛిన్నమే బీజేపీ విధానమని, ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కూల్చివేతకే ఆ పార్టీ శిక్షణా శిబిరాలు నిర్వహిస్తుందా? అని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి మండిపడ్డారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆ�