BJP | కర్ణాటకలో కమీషన్ల మకిలీ కమలం పార్టీని వదిలిపెట్టేలా లేదు. బురదలోనైనా కమలం వికసిస్తుందంటూ ఆ పార్టీ నేతలు గొప్పగా చెబుతుంటారు. అయితే అవినీతి బురదలో కూరుకుపోయిన ఆ పార్టీకి అధః పాతాళమే తప్ప ఈసారి అధికారం
KTR | మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రధాని మోదీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో పసుపు బోర్డు తీసుకొస్తానని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పసుపు రైతులకు రాసిచ్చిన బాండ�
KTR | పచ్చని పంటల తెలంగాణ కావాల్నా..? మతం మంటల్లో నలిగిపోయే తెలంగాణ కావాలో ఆలోచన చేయాలని ప్రజలకు రాష్ట్ర ఐటీ పరిశ్రమలు, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పిలుపునిచ్చారు. హన్మకొండ జిల్లా ఖాజీపేటలో జర
BRS Party | మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీకి అపూర్వ ఆదరణ లభిస్తున్నది. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ఆకర్షితులపై మహారాష్ట్రకు చెందిన �
Dubbaka | సిద్దిపేట : దుబ్బాక నియోజకవర్గంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు భారీ షాక్ తగిలింది. ఇప్పటికే ఆ రెండు పార్టీలను చాలా మంది కార్యకర్తలు వీడగా, తాజాగా మరో 100 మంది కార్యకర్తలు ఆ పార్టీలకు గుడ�
Karnataka | తొమ్మిది రోజుల్లో ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో ఓటర్లపై బీజేపీ ఉచిత హామీల జల్లు కురిపించింది. ఉచితాలకు (రేవ్డీలకు) తామ వ్యతిరేకమంటూ ఇన్ని రోజులు ప్రకటిస్తూ వస్తున్న బీజేపీ దానికి విరుద్ధంగా రాష్ట్రం
New Secretariat | రాష్ట్ర గౌరవాన్ని మరింత ఇనుమడింపజేసేలా నిర్మించిన నూతన సచివాలయంపై భారతీయ జనతా పార్టీ నాయకులు విషం చిమ్ముతున్నారు. ద్వేషపూరితమైన ప్రకటనలు చేస్తున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు.
Vinod Kumar | హైదరాబాద్ : తెలంగాణ ప్రజలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాబహిరంగ క్షమాపణ చెప్పాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ డిమాండ్ చేశారు. చేవెళ్ల సభ సాక్షిగా అమిత్ షా అసత�
MP Asaduddin Owaisi | హైదరాబాద్ : కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రంలో మతాన్ని ఆధారంగా చేసుకుని ముస్లింలు రిజర్వేషన్లు పొందడం ల�
నలభై శాతం కమీషన్ (అవినీతి), టికెట్ల పంపిణీలో ఆశ్రిత పక్షపాతం, వారసత్వ రాజకీయాల ప్రోత్సాహం తదితర లోపాలతో సతమతమవుతున్న బీజేపీ త్వరలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం పాతిక నియోజక వర్గాల్లో బలమై
Minister Jagadish Reddy | ఉద్యోగల భర్తీపై తాము చర్చకు సిద్ధమేనని, ఇందుకు కాంగ్రెస్, బీజేపీ సిద్ధమేనా? అని విద్యుత్శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి సవాల్ విసిరారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో బుధవారం జడ్పీ చైర్పర్సన్ దీపిక
Karnataka | కర్ణాటక మంత్రి ఎంటీబీ నాగరాజు దాఖలు చేసిన అఫిడవిట్లో తన పేరిట రూ. 1,609 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. నాగరాజు హోసకోటె నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు. నాగరాజు �
DMK Files | తమిళనాడులో ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని ప్రభుత్వంపై బీజేపీ పార్టీ ‘డీఎంకే ఫైల్స్’ పేరిట అవినీతి ఆరోపణలు చేసింది. ఈ అడ్డగోలు వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ డీఎంకే.. కాషాయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడ�
K Keshawa Rao | ప్రధాని హోదాలో మన్మోహన్ సింగ్ గుజరాత్కు వెళ్లిన సమయంలో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ ఎందుకు స్వాగతం పలకడానికి వెళ్లలేదని, దాని గురించి బీజేపీ నేతలు ఏం సమాధానం చెబుతారని రాజ్యసభ సభ్య�