Amit Shah | ఆదిలాబాద్ జిల్లాలో అమిత్ షాకు నిరసన సెగ తగిలింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన జన గర్జన సభకు విచ్చేసిన అమిత్ షా కాన్వాయ్ను ఆదిలాబాద్ సీసీఐ సాధన కమిటీ సభ్యులు అడ్డుకున్నారు.
కమలం పార్టీ రాజకీయ క్రీడలో కొత్తవారికి చేదు అనుభవం ఎదురవుతున్నది. ఆ పార్టీపై గంపెడు ఆశలతో కాషాయం కండువా కప్పుకోవడానికి ఊవిళ్లూరిన వారందరికీ ఆ పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ఘోర పరాభవం ఎదురవుతున్నది.
Harish Rao | గవర్నర్ కోటా కింద ప్రకటించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులను గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ తిరస్కరించడంపై రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్
KTR | మార్పును కోరుకుంటుందని తెలంగాణ ప్రజలు కాదని.. జాతీయ స్థాయిలో అధికార మార్పులు కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. మహబూబ్నగర్లో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు ట్విట్టర్ వేది
KTR | తెలంగాణపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ప్రగతి
Minister Harish Rao | బీజేపీ లేచేది లేదని.. కాంగ్రెస్ గెలిచేది లేదంటూ మంత్రి హరీశ్రావు సైటైర్లు వేశారు. రంగారెడ్డి జిల్లాలోని కల్వకుర్తిలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చ
MLC Kavitha | గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీ పదవుల్లో నామినేట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పేర్లను తిరస్కరిస్తూ గవర్నర్ తీసుకున్న నిర్ణయంతో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క�
రాష్ట్ర క్యాబినెట్ తీర్మానించి ఆమోదం కోసం పంపిన నామినేటెడ్ ఎమ్మెల్సీల ఫైల్ను తిప్పి పంపుతూ గవర్నర్ చేసిన రాతపూర్వక వ్యాఖ్యలు బడుగు బలహీన వర్గాలను కించపరచడమే తప్ప మరొటి కాదు. డాక్టర్ దాసోజు శ్రవణ్
AIADMK | లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీకి అన్నాడీఎంకే షాక్ ఇచ్చింది. ఎన్డీయే కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. కూటమి, బీజేపీతో సంబంధాలను తెంచుకుంటున్నట్లు వెల్లడించింది.
ఎలక్షన్ల సీజన్ దగ్గర పడుతున్న కొద్దీ ప్రతిపక్ష పార్టీల నేతలు గడియకో తీరుగా ప్రజలను నమ్మించేందుకు జిమ్మిక్కులు చేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ శాఖామాత్యులు ఎర్�
భీమ్గల్ మండలం దేవక్కపేట్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ రాజగంగారాం ఆయన అనుచరులతోపాటు బీజేపీ పార్టీకి చెందిన లకావత్ సంతోష్ తదితరులు సుమారు 50 మంది బీఆర్ఎస్లో �
CM KCR | ఎవరి కోసం పాలమూరు బీజేపీ నేతలు మౌనం వహిస్తున్నారో నిలదీయాలని ప్రజలకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. సింగోటం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ బీజేపీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘
CM KCR | కాషాయ పార్టీ నేతలపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ధ్వజమెత్తారు. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ప్రారంభోత్సవం చేసిన సీఎం కేసీఆర్.. అనంతరం సింగోటం క్రాస్ రోడ్డు వద్ద ఏర్పాటుచేసిన బహ�
పార్టీలోకి ఆహ్వానించి చేర్చుకోకుండా అవమానపరిచిన బీజేపీని ఆర్యవైశ్యులు విస్మరిస్తారని తెలంగాణ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, ఆర్య వైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష�