Dilip Ghosh | బీజేపీ సీనియర్ నేత, ఆ పార్టీ పశ్చిమ బెంగాల్ మాజీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ (60) ఓ ఇంటివారయ్యారు. కోల్కతాకు దగ్గరలోని ఆయన నివాసంలో కుటుంబీకులు, దగ్గరి సన్నిహితుల సమక్షంలో అదే పార్టీకి చెందిన రింకూ మజ�
MLC Kavitha | నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీజే
అబద్ధపు ప్రచారాలతో ఇంతకాలం అందర్నీ మభ్యపెట్టిన కమలదళం అసత్యాల కోట బద్దలవుతున్నది. దేశంలోనే అతి పెద్ద పార్టీగా చెప్పుకొనే బీజేపీ గ్రాఫ్ క్షేత్రస్థాయిలో అంతకంతకు దిగజారిపోతున్నది. లోక్సభ ఎన్నికల్లో �
Jadish Reddy | కాంగ్రెస్ రుణమాఫీ మోసం, బీజేపీ డీలిమిటేషన్ కుట్రలపై సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి ఆదివారం మీడియాతో మాట్లాడారు. రుణమాఫీ విషయంలో అసెంబ్లీ వేదికగా
కాంగ్రెస్లో ఉంటూ కొందరు బీజేపీ కోసం పనిచేస్తున్నారని ఆ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ వ్యాఖ్యానించారు. గుజరాత్లో పార్టీ నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీని ప్రక్షాళన చేసే క్రమంలో అవసరమైతే స్లీపర్
ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరిగి నాలుగురోజులు గడుస్తున్నా బీజేపీ మాత్రం కికురుమనడం లేదు. ఘటన జరిగిన రోజు ఆ పార్టీ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ప్రకటనలిచ్చారు. ఆ తర్వాత గప్చుప్ అయ్యారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, ఓవర్సీస్ విభాగం ఇన్ఛార్జి శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏఐఎన్ఎస్ న్యూస్ ఏజెన్సీకి ఆయన తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చైనాపై భారత వైఖరిని విమర్శించారు.
ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం కూలిపోవడానికి, అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోవడానికి కాంగ్రెస్సే కారణమని సీఎం రేవంత్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హర్యానాలో కాంగ్రెస్ ఓటమికి ప్రతీకారంగానే ఢిల్లీ �
Delhi Election Analysis | దేశ రాజధాని ఢిల్లీలో వరుసగా నాలుగోసారి విజయం సాధించాలన్న అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీని బీజేపీ దెబ్బకొట్టింది. దాదాపు 26 సంవత్సరాల తర్వాత బీజేపీ అధికారాన్ని కైవసం చేసుక�
Warangal | రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై రోజురోజుకు పెరుగుతున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికే ఆ పార్టీ నాయకులు కొత్త డ్రామాలకు తెరతీస్తున్నారని గ్రేటర్ వరంగల్ 34 డివిజన్ బిజెపి అధ్యక్షుడు ఎండి రఫీ అన్
Delhi Exit Poll 2025 | దేశ రాజధాని ఢిల్లీలో ఓటింగ్ ముగిసింది. 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు జరిగాయి. సాయంత్రం 5 గంటల వరకు 57.70శాతం ఓటింగ్ నమోదైంది. ఓటింగ్ ముగిసిన నేపథ్యంలో పలు సంస్థలను ఎగ్జిట్ పోల్స్ వివరాలన�
ప్రజాసమస్యలను పక్కదారి పట్టించేందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కృత్రిమ వివాదాలు సృష్టిస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క మండిపడ్డారు.
భారీగా అప్పులుచేశారని గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తరచూ విమర్శలు చేసే బీజేపీ.. ఆ పార్టీ అధికారంలో ఉన్న మహారాష్ట్రలో మాత్రం రాష్ట్ర ఆర్థికాన్ని భ్రష్టుపట్టించింది. కాంట్రాక్టర్లకు సుమారు లక్ష కోట్ల మేర బి�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కమ్యూనిస్టులను అంతం చేయాలనే దురాలోచన చేస్తుందని, ప్రజల పక్షాన నిత్యం పోరాటాలు నిర్వహించే కమ్యూనిస్టులకు అంతం లేదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి స్పష్ట�