Arvind Effigy Burnt | నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సుదర్శన్రెడ్డి పై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆర్మూర్ పట్టణంలో కాంగ్రెస్ నాయకులు ఆదివారం నిరసన చేపట్టారు.
బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ మరోసారి తన ప్రవర్తనతో వార్తల్లో నిలిచారు. పోలీసులు, పోలింగ్ సిబ్బంది సాక్షిగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అహ్మద్పుర కాలనీలోని నేషనల్ హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో �
Muslim Voters | మహిళా ఓటర్ల పట్ల బీజేపీ నాయకులు, కార్యకర్తలు దురుసుగా ప్రవర్తిస్తూనే ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలో ముస్లిం మహిళా ఓటర్లు బుర్ఖా ధరించి పోలింగ్ కేంద్రాలకు వెళ్లారు. బీజేపీ ఎంపీ అభ్యర్థ
Meesala Srinivas Rao | నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్పై బీజేపీ నేతలు తిరగబడ్డారు. అరవింద్ చెత్త నా కొడుకు.. వెధవ నా కొడుకు అంటూ బూతు పురాణం అందుకున్నారు. నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా అరవింద�
‘ఆడబిడ్డనైన నన్ను నిజామా బాద్ ఎంపీ అర్వింద్ అనే మాటలు మీ ఆడపిల్లలను అంటే మీకు సమ్మతమేనా? నేను రాజకీయాల్లో ఉన్నా కాబట్టి, సీఎం కేసీఆర్ బిడ్డను కాబట్టి నన్ను ఏది అన్నా ఒప్పుకొందామా? తెలంగాణలో ఇలాంటి రాజ�
పసుపు ధర రోజురోజుకూ పడిపోతున్నది. పంట మార్కెట్కు చేరుతున్న తరుణంలో మద్దతు ధర లేక రైతులకు నిరాశే ఎదురవుతున్నది. మద్దతు ధర రూ.15 వేలు ఇవ్వాలని కోరుతున్నప్పటికీ రూ.10 వేలైనా వస్తుందని రైతులు భావించారు. అది కా�
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల వద్ద ప్రస్తావనలు రాష్ర్టానికి నిధులు, విద్యాసంస్థలపై విజ్ఞప్తులు మరి ఈ ఏడాది బడ్జెట్లోనైనా కేటాయిస్తారా? హైదరాబాద్, జనవరి 30: తెలంగాణకు హక్కుగా రావాల్సిన సంస్థలు, నిధులు, చట్�
ఎన్నికల వేళ లెక్కలేనన్ని వాగ్దానాలుబాండు పేపర్లు.. బండెడు హామీలుపసుపు బోర్డు తెస్తానని ప్రగల్భాలునిధుల వరద పారుతుందని గప్పాలుతుపాకీ రాముళ్ల అవతారాల్లో మాయమూడేండ్లలో ఎంపీలుగా చేసింది లేదుకేంద్రం నుం�