MLC Kavitha | ధరణిని వద్దంటున్న కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టాలని ఎమ్మెల్యీ కవిత పిలుపునిచ్చారు. ఎన్నికల్లో సరైన వాళ్లను గెలిపించుకుంటే మన తలరాతను మనమే మార్చుకోవచ్చని పేర్కొన్నారు. తెలంగాణ ఇప్పుడిప్పుడే తొ�
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి కాంగ్రెస్, బీజేపీ నేతలకు కనిపించడం లేదా అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Minister Vemula Prashanth Reddy) ప్రశ్నించారు.
రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో పెట్టుబడులు పెట్టాలని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ చేసిన విజ్ఞప్తికి అమెరికన్ కంపెనీలు సానుకూలంగా స్పందిస్తున్నాయి. తాజాగా నిజామాబాద్ ఐటీ హబ్లో తమ యూనిట్�
Nizamabad | ఖలీల్వాడీ : నిజామాబాద్ ఐటీ హబ్లో తమ బ్రాంచి ఏర్పాటు చేసేందుకు ప్రముఖ అమెరికన్ కంపెనీ క్రిటికల్ రివర్ ముందుకొచ్చింది. ఈ మేరకు అమెరికా పర్యటనలో ఉన్న ఐటీ మంత్రి కేటీఆర్తో కంపెనీ ప్రతినిధులు సమా�
IT hub | జామాబాద్ ఐటీ హబ్లో యూఎస్ఏ కంపెనీ క్రిటికల్ రివర్ సంస్థ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేసిందని గ్లోబల్ ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల అన్నారు. ఐటీ మినిస్టర్ కేటీఆర్ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ పర్�
రాష్ట్రవ్యాప్తంగా వినియోగదారుల కేసులు వేగంగా పరిష్కారం అవుతున్నాయి. అత్యధిక కేసులను పరిష్కరించి హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-2 అగ్రస్థానంలో నిలిచింది.
జోరున వాన.. మోకాళ్ల లోతు నీళ్లు.. ఇంటి ముందు జీవిడ్సిన మనిషి. వచ్చేవారు వస్తూనే ఉన్నారు.. చూసెళ్లేవారు వెళ్తూనే ఉన్నారు. ఎంత ఏడ్చినా పోయిన మనిషి రాడు.. ఎంతసేపు ఆగినా దహన సంస్కారాలు చెయ్యక ఆపేవి కాదు. ఇంటి పెద్�
నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో అర్ధరాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం (Rain) కురుస్తున్నారు. జిల్లాలో వ్యాప్తంగా అన్ని మండలాల్లో జోరు వాన పడుతున్నది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
New Colleges | తెలంగాణలో కొత్తగా రెండు డిగ్రీ కాలేజీలు, ఒక జూనియర్ కళాశాల ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిజామాబాద్ జిల్లా బాల్కొండ, నిర్మల్ జిల్లా ముధోల్లో డిగ్రీ కాలేజీలు ఏర్
MLC Kavitha | వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య శాఖ అధికారులను ఎమ్మెల్సీ కవిత కోరారు. నిజామాబాద్ జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపర�
పసుపు బోర్డు తెస్తానని రైతులను మోసం చేసిన శాడిస్ట్ ఎంపీ ధర్మపురి అర్వింద్ను గ్రామాల్లో ఎక్కడికక్కడ యువత నిలదీయాలని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అన్ని రంగ�
పసుపు బోర్డు తెచ్చి రైతులకు మేలుచేస్తానని అబద్ధాలు చెప్పి.. బాండ్ పేపర్ రాసిచ్చి.. దగా చేసిన మోసగాడు ఎంపీ అర్వింద్ అని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మండిపడ్డారు.