నిజామాబాద్ నగర సుందరీకరణకు విస్తృత చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇప్పటికే నగరం కొత్త సొ�
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికే తమ సంపూర్ణ మద్దతు అని పలు కుల సంఘాల నేతలు ప్రకటించారు.
కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేయ డం ఇక్కడి ప్రజల అదృష్టమని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం నిజామాబాద్ పర్యటనకు వెళ్తూ కామారెడ్డిలో ఆగిన ఆయన మీడియాతో మాట్లాడార�
ఆరుగాలం కష్టం చేసి పంటలను పండించే రైతన్నకు సాగు పనిలో చేదోడు వాదోడుగా ఉండే ఎడ్లతో విడదీయరాని బంధం. చేనులో దుక్కిని దున్ని, విత్తనం విత్తిన నుంచి, పంట నూర్పిడి చేసి ,ధాన్యాన్ని ఇంటికి తెచ్చేంత వరకు ప్రతి ప�
మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి రోజురోజుకూ మద్దతు పెరుగుతున్నది. వచ్చే ఎన్నికల్లో తామంతా మంత్రి వెంటే ఉంటామంటూ పలు గ్రామాలు, కుల సంఘాల వారు పెద్ద ఎత్తున తీర్మానాలు చేస్తున్నారు.
పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ డీ. శ్రీనివాస్ (D.Srinivas) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్లోని ఓ దవాఖానకు తరలించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.
వచ్చే ఎన్నికల్లో తామంతా సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి వెంటే ఉంటామని నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం, రాణంపల్లి గ్రామంలోని ఏడు కుల సం ఘాల వారు శనివారం ఏకగ్రీవ తీర్మా నం చేశారు. ఈ మేరకు తీర్మాన ప్రతిని �
నాలుగు రోజులుగా పలు గ్రామాలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన చిరుత ఎట్టకేలకు చిక్కింది. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలోని యంచ గుట్ట ప్రాంతంలో ఉన్న విఠలేశ్వర్ ఆలయం వద్ద బోనులో పడింది.
Leopard | నాలుగు రోజులుగా పలు గ్రామాలకు కంటిమీద కునుకులేకుండా చేసిన చిరుత ఎట్టకేలకు నవీపేట మండలంలోని యంచ గుట్ట ప్రాంతంలో ఉన్న విఠలేశ్వర్ ఆలయం వద్ద బోనులో చిక్కింది. దీంతో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ఊపిరి �
Nizamabad | పండుగపూట నిజామాబాద్లో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. ఆడుకుంటూ వెళ్లి భవనం నిర్మాణం కోసం తీసిన గుంతలోపడి ఇద్దరు చిన్నారులు మృత్యుఒడికి చేరారు. వివరాల్లోకి వెళితే.. ఈ ఘటన బాల్కొండ మండలం ఇత్వార్పేట గ్
భారీ వర్షాలతో నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాం సాగర్ (Sriram Sagar) ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువ నుంచి ప్రాజెక్టులోకి 59,078 క్యూసెక్కుల నీరు వస్తున్నది.
పసుపుబోర్డు మరోమారు తెరపైకి వచ్చింది. అది వచ్చింది లేదు, పోయింది లేదు కానీ సోషల్మీడియాలో మాత్రం బోర్డు ఏర్పాటుచేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతున్నది.
SRSP | రాష్ట్ర వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ప్రాజెక్టులకు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. వరద భా�