నిజామాబాద్ పర్యటనకు వస్తున్న ప్రధాని నరేంద్రమోదీకి.. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో నగరంలో జరిగిన అభివృద్ధి అడుగడుగునా స్వాగతం పలుకనున్నది. ప్రధా ని హెలికాప్టర్ దిగబోయే ప్రాంతం నుంచి సభాప్రాంగణం వరకు కేసీ
ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో.. జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో రెండు వేర్వేరు సభలను నిర్వహిస్తున్నారు.
నిజామాబాద్ జి ల్లా ఏర్గట్ల మండలం నాగేంద్ర నగర్కు చెం దిన బీఆర్ఎస్ నాయకుడు కృష్ణ కూతురు కృ తిక తన కిడ్డీ బ్యాంకులో రూ.3,840 డబ్బు దాచుకున్నది. సోమవారం మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఏర్గట్ల మండలంలో పర్యటిస
Electric shock | జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తండ్రితో కలిసి షాపింగ్ మాల్కు వెళ్లిన చిన్నారి చాక్లెట్ కోసం ఫ్రిడ్జిని తెరిచే క్రమంలో షాక్ తగిలి ఓ బాలిక మృతి చెందిన విషాదకర సంఘటన నందిపేట మండల కేంద్రంలో సోమవ�
MLC Kavitha | పేదరికమే కొలమానంగా బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ ఫలాలు అందిస్తోందని, ఏ కులంలో అయినా పేదవారు ఉంటే వారికి ప్రభుత్వం అండగా నిలబడుతూ పనిచేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. నిజామాబాద్లో బిగాల కృ�
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గపరిధిలో తండాల్లో రోడ్ల అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.39.12 కోట్లను శుక్రవారం విడుదల చేసింది. రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అభ్యర్థన మేరకు సీఎం కేసీఆర్ నిధులు మంజూరు చే�
నిజామాబాద్ జిల్లాలో గంజాయి సరఫరా చేసున్న ముఠాకు చెం దిన ఇద్దరు సభ్యులను ఎట్టకేలకు ఎక్సైజ్ అధికారులు వల పన్ని పట్టుకున్నారు. సోమవారం ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరు సమావేశంలో ఏఈ�
MLC Kavitha | జిల్లా కేంద్రంలో నేడు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కృతజ్ఞతా ర్యాలీని బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేపట్టబోతున్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తు�
ఉజ్మా బేగం.. తెలివైనది. చురుకైనది. కష్టసుఖాలు తెలిసిన యువతి. డిగ్రీ వరకూ చదివింది. నిజామాబాద్ జిల్లాలోని మాక్లూర్ తన సొంతూరు. పెండ్లి తర్వాత, తన అత్తింటికి అండగా నిలవాలనుకుంది. ఇద్దరు పిల్లల చదువులు, ఇంటి
Minister Vemula | తెలంగాణ రాష్ట్రానికి పెద్ద దిక్కు సీఎం కేసీఆర్ అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ సంక్షేమ పథకాలతో ప్రతి ఇంటా సంబురం నెలకొందని, 60 ఏళ్ల గోసను తీర్చి..తెలంగాణ మొఖం తెరువు చేసింది క�
Telangana | రాష్ట్రంలో మరో మండలం ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. నిజామాబాద్ జిల్లాలోని రామడుగు గ్రామాన్ని మండలంగా మార్చాలని ప్రతిపాదించింది.
వినాయక చవితి పండుగ అంటేనే అందరిలో ఉత్సాహం. భారీ విగ్రహాలు.. వీధి వీధినా మండపాలు.. ఆకర్షణీయమైన సెట్టింగులు.. ఉదయం నుంచి విశేష పూజలు, భక్తుల దర్శనాలతో అర్ధరాత్రి వరకు సందడే సందడి. విఘ్నాలు తొలగించే వినాయకుడు �
Election Commission | అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. వీరంతా 2024 జూన్ వరకు పోటీ చేయడానికి అనర్హులని వెల్లడించింది.