భారీ వర్షాలతో నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాం సాగర్ (Sriram Sagar) ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువ నుంచి ప్రాజెక్టులోకి 59,078 క్యూసెక్కుల నీరు వస్తున్నది.
పసుపుబోర్డు మరోమారు తెరపైకి వచ్చింది. అది వచ్చింది లేదు, పోయింది లేదు కానీ సోషల్మీడియాలో మాత్రం బోర్డు ఏర్పాటుచేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతున్నది.
SRSP | రాష్ట్ర వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ప్రాజెక్టులకు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. వరద భా�
ఉమ్మడి నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్నది. దీంతో వాగులు వకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు (Sriram sagar) వరద ప్రవ
ఉమ్మడి నిజామాబాద్ (Nizamabad) జిల్లాతోపాటు ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీరాంసాగర్ (Sriram Sagar Project), నిజాం సాగర్ ప్రాజెక్టుల్లోకి (Nizam Sagar Project) భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది.
అల్పపీడన ప్రభావంతో వచ్చే మూడు రోజులపాటు పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు వర్షాలు కురిసే (Rain alert) సూచనలున్నాయని హైదాబాద్ వాతావరణశాఖ (IMD Hyderabad) తెలిపింది.
నిజామాబాద్ మాజీ ఎంపీ, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీకి (Madhu Yashki) వ్యతిరేకంగా గాంధీభవన్లో (Gandhi Bhavan) వెలసిన పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. పారాచూట్ నాయకులకు టికెట్ ఇవ్వొద్దంటూ పార్టీ రాష్ట్ర కార్యాలయం �
రాష్ట్రంలో వర్షాలు (Rains) మళ్లీ ఊపందుకున్నాయి. సోమవారం ఉదయం నుంచి హైదరాబాద్లోని (Hyderabad) పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తుండగా, ఉమ్మడి నిజామాబాద్ (Nizamabad), మెదక్ (Medak) జిల్లాల్లో కుండపోతగా వర్షం కురుస్తున్నది.
మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తామని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ అన్నారు. పోక్సో కేసుల్లో నిందితులకు త్వరగా శిక్ష పడేలా దర్యాప్తు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
Nizamabad | నిజామాబాద్ పోలీసు కమిషనర్గా వి.సత్యనారాయణను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఆదిలాబాద్ (Adilabad) జిల్లా కేంద్రంలోని బంగారిగూడలో విషాదం చోటుచేసుకుంది. అనుమానంతో భార్యను చంపిన భర్త.. పోలీసులకు లొంగిపోదామని వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మరణించాడు.
నిజామాబాద్ ఐటీ హబ్లో మరో అంతర్జాతీయ కంపెనీ ఏర్పాటు కాబోతున్నది. ఇటీవల ప్రారంభమైన జిల్లా ఐటీ హబ్లో ఇప్పటికే అనేక సంస్థలు తమ కంపెనీలను ఏర్పాటు చేయగా తాజాగా అంతర్జాతీయంగా పేరొందిన ప్రముఖ హిటాచి గ్రూప్�