అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. శుక్రవారం నోటిఫికేషన్ జారీ కాగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఆయా శాసనసభ నియోజకవర్గాల ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయాల వద్ద బారి�
CM KCR | ఆర్మూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. జీవన్ రెడ్డి ఏదైనా కావాలంటే పట్టుదలతో సాధిస్తడు. అందుకే నమ్ముకున్న ప్రజల కోసం పనులు చేయిస్తడ�
CM KCR | నాకు అంకాపూర్ అంటే ప్రాణంతో సమానం.. బహుషా ఈ ప్రపంచంలో అంకాపూర్ గురించి నేను చేసినంత ప్రచారం ఎవరూ చేయలేదు అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ ప్
MLA Jeevan Reddy | గతంలో ఎన్నడూ లేని విధంగా రూ. 3 వేల కోట్ల రూపాయలతో కనీవినీ ఎరగని రీతిలో ఆర్మూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్ది(CM KCR) అని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి(MLA Jeevan Reddy )అన్నారు.
CM KCR | తెలంగాణ రాష్ట్రంలో కరెంట్ కొరత రానే రాదు.. మిగులు రాష్ట్రంగా కాబోతున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చిచెప్పారు. బాల్కొండ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప�
Minister Vemula | బాల్కొండను సీఎం కేసీఆర్9CM KCR) బంగారు తునక చేశారు. కాళేశ్వరం జలాలతో జిల్లాలను సస్యశ్యామలం చేశారు. మిషన్ కాకతీయ పథకంలో జిల్లాలోని చెరువులన్నీ జలకళను సంతరించుకున్నాయి. రూ.వెయ్యి కోట్లతో బాల్కొండ నియ�
CM KCR | కరువు కాటకాలతో అల్లాడిన జుక్కల్ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని సీఎం కేసీఆర్ అన్నారు. జుక్కల్ నియోజకవర్గంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ప్రసంగిం�
CM KCR | జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, ఎంపీ బీబీ పాటిల్ మంచి వారు.. సౌమ్యులు, కక్ష రాజకీయాలు చేసేవారు కాదు అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. హన్మంత్ షిండేను భారీ మెజార్టీతో గెలిపించాలని జుక్కల్ నియోజక�
CM KCR | ఓటు ఒక బ్రహ్మాస్త్రం అని దాన్ని సరైన పద్ధతుల్లోనే వాడితేనే మన తలరాత మారుతది అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అసెంబ్లీకి మూడోసారి ఎన్నికలు జరుగుతున్నాయి.
Minister Vemula | బాల్కొండ నియోజకవర్గాన్ని మంత్రి ప్రశాంత్ రెడ్డి బంగారు కొండగా మార్చారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్( Balka Suman) కొనియాడారు. మారుమూల ప్రాంతాలకు సైతం డబుల్ రోడ్లు వేసిన ఘనత ప్రశాంత్ రెడ్డి( Minister Vemula)కే దక్కి
MLC Kavitha | బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ను కోరుట్లలో ఓడిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తేల్చిచెప్పారు. రేవంత్ రెడ్డి కామారెడ్డి నుంచి, ఈటల రాజేందర్ గజ్వేల్లో పోటీ చేసిన తమ పార్టీకి
నిజామాబాద్ (Nizamabad) జిల్లా ఆర్మూర్లో (Armoor) రైస్ కుక్కర్లను తరలిస్తున్న వాహనాన్ని ఎన్నికల అధికారులు పట్టుకున్నారు. అందులో ఉన్న 302 రైస్ కుక్కర్లను సీజ్ చేసి స్థానిక పోలీసులకు అప్పగించారు.