మాతృవియోగంతో బాధలో ఉన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని (Minister Prashanth Reddy) బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (Minister KTR) పరామర్శించారు.
ఎప్పుడూ నోటిదురుసుతో వార్తల్లో నిలిచే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకూ రాజకీయం తెలుసునని, ఎన్నికల తర్వాత తాము ఎమ్మెల్యేలను కొంటామని అన్నారు.
సీఎం కేసీఆర్ ఆదివారం విడుదల చేసిన బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో తెల్ల రేషన్కార్డుకలిగి ఉండి..దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న 93 లక్షల కుటుంబాలకు రూ. 5లక్షల బీమా అమలు చేస్తామని ప్రకటించారు.
CM KCR | ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఇవాళ నిజామాబాద్ జిల్లాకు వెళ్లనున్నారు. మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మాతృమూర్తి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఉదయం 9 గంటలకు ఆయన ప్రగతిభవన్ నుంచి హెలిక్యాప్టర్లో బయ
Nizamabad | నిజామాబాద్ నగరంలోని సౌత్ తహసీల్దార్ కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఓ వ్యక్తికి సంబంధించిన ల్యాండ్ విషయంలో క్లియరెన్స్ ఇచ్చేందుకు రెవెన్�
KTR | రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాతృమూర్తి వేముల మంజులమ్మ మృతిపట్ల బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సంతాపం ప్రకటించారు.
నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలోని కోనాపూర్లో బాల్కొండ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి మద్దతుగా ఏకగ్రీవ తీర్మానాల జోరు కొనసాగుతున్నది.
నిజామాబాద్ నగరంలో కులమతాలకు అతీతంగా అభివృద్ధి చేశానని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా అన్నారు. నగరంలోని విజయ్ కిసాన్ మున్నూరు కాపు సంఘంలో మంగళవారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడార�
Gurrala Sarojanamma | గుర్రాల సరోజనమ్మకు ఇప్పుడు 84 ఏండ్లు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఉంటారు. కృష్ణా జిల్లా కాటూరు ఆమె పుట్టినూరు. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో కలిసిన తర్వాత వారి కుటుంబం బోధన్కు వలస వచ్చిం�
దిగజారుడు.. మోదీ నిజామాబాద్ ప్రసంగానికి సరిపోయే ఏకైక మాట ఇది. అంతకన్నా దిగజారడం ఎవ్వరికీ సాధ్యం కాదేమో. తాను దేశంలో అత్యున్నత పరిపాలన పదవిలో ఉన్నాననే సోయి కూడా మరచిపోయి సొల్లువాగుడుకు తెగబడటం మోదీకే చె�
హిందూ ధర్మానికి తామే పరిరక్షకులమని, దేవుళ్లను కొలవడంలో.. గుళ్లు, ఆలయాలను కాపాడటంలో తమను మించిన భక్తులు లేనే లేరని చెప్పుకొనే బీజేపీ అసలు నైజం బట్టబయలైంది. తమిళనాడులో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం హిందూ దేవాల�
మూడురోజుల వ్యవధిలోనే రెండోసారి తెలంగాణకు వస్తున్న మోదీ.. ఆ మూడు ప్రధాన హామీలను ఏమి చేశారని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు ప్రశ్నించారు. పదేండ్ల నుంచి పాతరేసి ఇంకెంతకాలం ఈ అబద్ధాల జాతరంటూ మంగళవ�
బీజేపీ, ప్రధాని మోదీ అబద్ధం అనే పదానికి పర్యాయపదాలని తెలంగాణ రెడ్కో చైర్మన్ వై సతీశ్రెడ్డి ఎద్దేవా చేశారు. ఎన్నికల కోసం బీజేపీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నదని మండిపడ్డారు.
PM Modi | నిజామాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ మళ్లీ పాత పాటే పాడారు. ప్రసంగం చివరలో పసుపుబోర్డు గు రించి ప్రస్తావించిన మోదీ.. కనీసం విధి విధానాలపై కూడా స్పష్టత ఇవ్వలేదు.