Telangana | ఎన్నికల్లో డబ్బులు పంచుతూ ఓటర్లను ప్రలోభపెడుతున్నావని, నీ అంతు చూస్తానని బీజేపీ నాయకులు బెదిరించడంతో బీఆర్ఎస్ కార్యకర్త ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఎన్నికల షెడ్యూల్ వెలువడినప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీకి ప్రజల మద్దతు కూడగట్టడానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అలుపెరగని ప్రచారం చేశారు. నెల రోజులకు పైగా నిజామాబాద్లోనే బస చేసిన కవిత ఉమ్మడి నిజామాబా�
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణానికి శనివారం కాంగ్రెస్ అగ్రనేత రాహూల్గాంధీ రాక సందర్భంగా శుక్రవారం రాత్రి నుంచి పట్టణంలో ఎక్కడ చూసినా రాహూల్గాంధీ తప్పులను ఎత్తిచూపుతూ పెద్ద ఎత్తున పోస్టర్లు వెలిశ
‘కేసీఆర్ గొంతు నొక్కాలని మోదీ, షా చూస్తున్నారు. అయినా మేం వారికి భయపడేది లేదు. తల నరుక్కుంటాం కానీ ఢిల్లీకి తలవంచేది లేదు. మోదీని ఢీకొట్టేది కేసీఆర్ ఒక్కరే. కాంగ్రెస్కు ఓటేస్తే బీజేపీకే లాభమని గుర్తుం�
KTR | గత పదేండ్ల కాలంలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి మీ కళ్ళ ముందే ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా చేసిన అభివృద్ధికి నేనే సాక్షమన్నారు మంత్రి �
MLC Kavitha | వచ్చే ఐదేళ్లలో పేదల సొంతింటి కలను తాము నిజం చేస్తామని ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha ) అన్నారు. నిజామాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ గుప్తా తరఫున నాగారంలో రోడ్ షో(Road show) నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. 60 �
ఎన్నికల ప్రచారానికి వరుసకట్టి వస్తున్న బీజేపీ నేతలకు ఇందూరు గడ్డపై పరాభవమే మిగులుతున్నది. సాక్షాత్తు ప్రధాని మోదీ పాల్గొన్న సభకే జనాల నుంచి స్పందన అంతంత మాత్రంగానే ఉండగా, ఇప్పుడు బీజేపీ జాతీయ అధ్యక్షు�
దేశం కోసం సైనికులు సరిహద్దుల్లో నిలబడి యుద్ధం చేస్తుంటే యువత ఇక్కడ నిలబడి ఓటు వేయలేరా అని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. దేశంలో అభివృద్ధి జరగాలంటే ఓటింగ్లో యువత భాగస్వామ్యం కావాలని చెప్పారు. ఎన్నికలను ఆ�
MLC Kavitha | ఇది బీఆర్ఎస్ అభివృద్ధి, కాంగ్రెస్ అరాచకానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. పోలీసుల పేర్లను రెడ్ డైరీలో రాసుకుంటామని రేవంత్రెడ్డి అంటున్నారని.. బెదిరింపులకు భయప�
BRS MLC Kavitha | నిజామాబాద్లోని శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం కార్తీక దీపోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రత్యేక పూజలు చేశారు.
నిజామాబాద్ అర్బన్ స్థానం నుంచి పోటీచేస్తున్న స్వతంత్ర అభ్యర్థి యమగంటి కన్నయ్యగౌడ్ (Kannaiah Goud) ఆత్మహత్య చేసుకున్నారు. నిజామాబాద్ (Nizamabad) పట్టణంలోని సాయినగర్లో నివాసం ఉంటున్న కన్నయ్య ఆదివారం ఉదయం ఇంట్లోనే
కాంగ్రెస్ పాలన వస్తే మళ్లీ కరెంట్ కష్టాలు తప్పవని, ఒకనాడు రైతులు కరెంట్ కోసం ఎంతో గోస పడ్డారని, మళ్లీ ఆ కష్టాలు రాకూడదని ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. 3 గంటల కరెంట్ ఇచ్చే కాంగ్రెస్ కావాలో, 24 గంట�
MLC Kavitha | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్విట్టర్లో ఆసక్తికర పోస్టు చేశారు. రోడ్డు పక్కన ఉన్న వరి ధాన్యపు రాశులను చూసి కవిత మురిసిపోయారు. తాను వెళ్తున్న దారిలో ఆ ధాన్యపు రాశులను చూసిన కవ