కొవిడ్ సమయంలో భారత్బయోటెక్ సందర్శనకు వచ్చిన ప్రధానికి స్వాగతం పలికేందుకు ముఖ్యమంత్రి రావద్దంటూ ప్రధానమంత్రి కార్యాలయమే సమాచారం ఇచ్చిందని, మొదట ప్రధాని మోదీ దీనిపై సమాధానం చెప్పాలని రాష్ట్ర ప్రణాళ
నిజామాబాద్ జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన ఊరించి ఉసూరుమన్నట్లు సాగింది. మోదీపై ప్రజలు పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి. ప్రధాని హోదాలో రెండోసారి ఇందూరుకు వచ్చిన మోదీ జిల్లాపై వరాలు కురిపిస్త�
బయ్యారం ఉక్కు పరిశ్రమకు ఏర్పాటుకు కేంద్రప్రభుత్వం ఉరివేసిందా..? అనే సందే హాలు తెలంగాణ ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ఏ ర్పాటు సమయంలో ఆర్టికల్ 13లో రూ. 30 వేల కోట్ల తో సెయిల్ ఆధ్వర్యంలో ప్రభుత్వ రంగ పర�
Minister Prashanth Reddy | ప్రధాని నరేంద్ర మోదీ ఓ అబద్ధాల కోరు అంటూ మంత్రి ప్రశాంత్రెడ్డి విమర్శించారు. నిజామాబాద్ ప్రధాని చేసిన వ్యాఖ్యలపై మంత్రి మండిపడ్డారు. సీఎం కేసీఆర్పై మోదీ నిరాధార ఆరోపణలు చేయడం దుర్మార్గమని,
నిజామాబాద్ పర్యటనకు వస్తున్న ప్రధాని నరేంద్రమోదీకి.. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో నగరంలో జరిగిన అభివృద్ధి అడుగడుగునా స్వాగతం పలుకనున్నది. ప్రధా ని హెలికాప్టర్ దిగబోయే ప్రాంతం నుంచి సభాప్రాంగణం వరకు కేసీ
ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో.. జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో రెండు వేర్వేరు సభలను నిర్వహిస్తున్నారు.
నిజామాబాద్ జి ల్లా ఏర్గట్ల మండలం నాగేంద్ర నగర్కు చెం దిన బీఆర్ఎస్ నాయకుడు కృష్ణ కూతురు కృ తిక తన కిడ్డీ బ్యాంకులో రూ.3,840 డబ్బు దాచుకున్నది. సోమవారం మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఏర్గట్ల మండలంలో పర్యటిస
Electric shock | జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తండ్రితో కలిసి షాపింగ్ మాల్కు వెళ్లిన చిన్నారి చాక్లెట్ కోసం ఫ్రిడ్జిని తెరిచే క్రమంలో షాక్ తగిలి ఓ బాలిక మృతి చెందిన విషాదకర సంఘటన నందిపేట మండల కేంద్రంలో సోమవ�
MLC Kavitha | పేదరికమే కొలమానంగా బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ ఫలాలు అందిస్తోందని, ఏ కులంలో అయినా పేదవారు ఉంటే వారికి ప్రభుత్వం అండగా నిలబడుతూ పనిచేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. నిజామాబాద్లో బిగాల కృ�
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గపరిధిలో తండాల్లో రోడ్ల అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.39.12 కోట్లను శుక్రవారం విడుదల చేసింది. రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అభ్యర్థన మేరకు సీఎం కేసీఆర్ నిధులు మంజూరు చే�
నిజామాబాద్ జిల్లాలో గంజాయి సరఫరా చేసున్న ముఠాకు చెం దిన ఇద్దరు సభ్యులను ఎట్టకేలకు ఎక్సైజ్ అధికారులు వల పన్ని పట్టుకున్నారు. సోమవారం ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరు సమావేశంలో ఏఈ�
MLC Kavitha | జిల్లా కేంద్రంలో నేడు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కృతజ్ఞతా ర్యాలీని బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేపట్టబోతున్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తు�
ఉజ్మా బేగం.. తెలివైనది. చురుకైనది. కష్టసుఖాలు తెలిసిన యువతి. డిగ్రీ వరకూ చదివింది. నిజామాబాద్ జిల్లాలోని మాక్లూర్ తన సొంతూరు. పెండ్లి తర్వాత, తన అత్తింటికి అండగా నిలవాలనుకుంది. ఇద్దరు పిల్లల చదువులు, ఇంటి