సదాశివనగర్ మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డిలో దరఖాస్తు ఫారాల కోసం ప్రజలు ఎగబడ్డారు. మొదటి రోజు కావడంతో దరఖాస్తు ఫారాలు ఎక్కువ రాకపోవడంతో తమకు దొరుకుతాయో లేదోనని ప్రజలు ఆందోళన చెందారు. ప్రజలంతా ఎగబడడంతో
ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలనే ఉద్దేశంతో రాష్ట్రప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలు కోసం ‘ప్రజాపాలన’ అనే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి, జిల్లా �
Nizamabad | జిల్లా పరిధిలోని ఇందల్వాయి టోల్ప్లాజా వద్ద ఓ లారీ బీభత్సం సృష్టించింది. పీకల దాకా మద్యం సేవించిన లారీ డ్రైవర్.. ముందు వెళ్తున్న కారును ఢీకొట్టాడు. దీంతో లారీ, కారు టోల్ప్లాజా కౌంటర్లోకి ద�
ప్రజాభవన్ (Praja Bhavan) వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. అర్ధరాత్రి వేళ మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన కారు ప్రజాభవన్ ముందున్న ట్రాఫిక్ బారికేడ్లను ఢీకొట్టి దూసుకెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Boy dies of heart attack | పదమూడేళ్ల బాలుడు(Boy dies) గుండెపోటు(Heart attack)తో మృతిచెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్(Nizamabad)లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. నిరుపేద కుటుంబానికి చెందిన తాళ్లపల్లి శంకర్, సర
బ్యాంకు ఖాతా, ఓటీపీ వివరాలు ఎవరికీ చెప్పొద్దని అదనపు కలెక్టర్ యాదరెడ్డి సూచించారు. కలెక్టరేట్లోని జిల్లా పౌరసరఫరాల అధికారి కార్యాలయంలో జిల్లా పౌరసరఫరాల అధికారి చంద్రప్రకాశ్ ఆధ్వర్యంలో ఆదివారం జాత�
న్యాయవాదుల సంక్షేమం, వృత్తిపరమైన ఎదుగుదలకు బార్ కౌన్సిల్ కృషి చేస్తున్నదని తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ నర్సింహారెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా కోర్టు ప్రాంగణంలోని పీపీ గంగా రెడ్డి మ�
జిల్లా కేంద్రంలోని రాజారెడ్డి గార్డెన్లో శుక్రవారం కామారెడ్డి నియోజకవర్గ బీజేపీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి హాజరై మాట్లాడారు.
పార్లమెంట్లో ప్రతిపక్ష పార్టీలు, ఇండియా కూటమి ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా కేంద్రాల్లో కాంగ్రెస్, వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్
అర్హులందరూ ఓటర్లుగా నమోదు చేయించుకునేలా రాజకీయ పార్టీలు చొరవ చూపాలని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు సూచించారు. ఓటరు జాబితాను పక్కాగా రూపొందించేందుకు సహకరించాలని కోరారు. కలెక్టరేట్లో శుక
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో శుక్రవారం భారీ చోరీ జరిగింది. కారులోంచి రూ.90 లక్షల విలువైన కిలోన్నర బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని మహాలక్ష్మీ కాలన�
ముక్కోటి దేవతల అనుగ్రహం పొందే వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఉమ్మడి జిల్లాలోని వైష్ణవాలయాలు ముస్తాబయ్యాయి. శనివారం భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు.
ఆస్తి కోసం ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని దారుణంగా అంతమొందించిన కేసులో పోలీసులు దర్యాప్తులో వేగం పెంచి గురువారం రెండు మృతదేహాలను కనుగొన్నారు. నిజామాబాద్ జిల్లా మాక్లూర్కు చెందిన కూన ప్రసాద్ కుటు�