నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోరాత్రి 10.30 గంటల తరువాత తెరిచి ఉన్న వ్యాపార సముదాయాలను శాశ్వతంగా మూసివేయిస్తామని సీపీ కల్మేశ్వర్ హెచ్చరించారు. నిర్ణీత సమయం పాటించకుండా కొందరు వ్యాపారులు అర్ధరాత�
నేను నిజామాబాద్ జైలులో ప్రవేశించగానే బైట ఏమి జరుగుతున్నదీ తెలుసుకోవాలనే కోరిక, ఆ ఆలోచనలు ఆగిపోయాయి. రెండు మూడు సంవత్సరాలో ఇంకా చాలా ఎక్కువ కాలమో నేను జైలులోనే గడపాల్సి ఉంటుందని అనుకొన్నాను.
నిజామాబాద్ సీపీ కల్మేశ్వర్ మఫ్టీలో మంగళవారం అర్ధరాత్రి నగరంలో తనిఖీలు చేపట్టారు. రాత్రివేళ సిబ్బంది విధులు సక్రమంగా నిర్వహిస్తున్నారో లేదో తెలుసుకున్నారు.
ఇటీవల ప్రధాన మంత్రి ప్రకటించిన జాతీయ పసుపుబోర్డును నిజామాబాద్ జిల్లాలోనే ఏర్పాటు చేయాలని కోరుతూ వ్యవసాయ, మారెటింగ్, సహకార, చేనేత జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రానికి లేఖ రాశారు.
Special Trains | తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క సారక్క జాతర ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు కేంద్ర మంత్రి జీ కిషన్రెడ్డి తెలిపారు. జాతర సందర్భంగా ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు ప్రత్యేక రైళ్లు భక్తుల సౌకర్యార్థం నడుస్�
Road Accident | మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. భోకర్ - ఉమారి రహదారిపై వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి వంతెనపై నుంచి కాల్వలో పడిపోయింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఐదుగురు ప్ర�
Garlic price | ఎల్లిగడ్డ (వెల్లుల్లి) ధర సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నది. గతంలో ఎప్పుడూ లేనంతగా రోజురోజుకు పెరిగిపోతున్నది. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలోని వారపు అంగడిలో మంగళవారం కిలో ఎల్లిగడ్డ ధ
ఉమ్మడి జిల్లాలో నీచ రాజకీయ క్రీడకు తెర లేపారు కొందరు ఉన్నతాధికారులు. ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాల్సిన అధికారులు బ్యూరోక్రసీ వ్యవస్థే సిగ్గుపడే పరిస్థితిని తీసుకొచ్చారు. అధికారంలో ఎవరున్నా కార్యని
Telangana University | తెలంగాణ యూనివర్సిటీ(Telangana University )విద్యార్థులు ఆందోళన(Student protest) బాటపట్టారు. మెస్ బిల్లుల్లో(Mess bills) అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ సోమవారం వర్సిటీ పరిపాల భవనం ఎదుట నిరసన తెలిపారు.
నకిలీ ధ్రువపత్రాలు సమర్పించి పాస్పోర్టులు పొందిన కేసులో మరొకరిని సీఐడీ పోలీసులు మంగళవారం తెల్లవారుజామున అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో అరెస్టుల సంఖ్య 14కు చేరింది. ఇటీవల నిజామాబాద్ జిల్లాలోని భీంగల్�
నకిలీ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి పాస్పోర్టులు ఇప్పించిన కేసులో సీఐడీ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కుంభకోణంలో ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన దర్యాప్తు సంస్థ.. ఇందులో స్పెషల్బ్రాంచ్ (ఎస్బీ) విభా�
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నలుగురు సర్కిల్ ఇన్స్పెక్టర్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు మల్టీజోన్ ఐజీ డాక్టర్తరుణ్ జోషి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
థాయిలాండ్లో శనివారం నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి తైక్వాండో చాంపియన్ షిప్లో నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం హుస్సేన్నగర్ పంచాయతీ పరిధిలోని లొంక తండాకు చెందిన బదావత్ వినోద్ నాయక్ రజత పతకం స�