పోలీసుల ఆంక్షల వేళ మద్యం విక్రయాలు పోటెత్తాయి. బీర్లు, లిక్కర్ అమ్మకాలు వెల్లువెత్తాయి. వాస్తవానికి మద్యం విక్రయాలపై పోలీసులు నిషేధం విధిస్తే అసలు అమ్మకాలే చేపట్టొద్దు. కానీ, అందుకు విరుద్ధంగా భారీగా వ
కరీంనగర్-మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పాత ఉమ్మడి జిల్లాకు సంబంధించిన పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు అతిత్వరలో జరగనున్నాయి. అందుకోసం తాజాగా ఉత్తర్వులు జారీ అయిన విషయం తెలిసిందే. అంతేకాదు, ఈ
క్రీడలు కేవలం శారీరక దారుఢ్యం కోసమే కాదని, జీవితంలో ఎదురుదెబ్బలు తగిలినప్పుడు వాటిని తట్టుకుని నిలబడేలా మనోధైర్యం పెంపొందించేందుకు ఉపయోగపడతాయని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి �
SRSP | శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్కు(SRSP) భారీ వరద(Huge Flood) కొనసాగుతున్నది. ఎగువ మహారాష్ట్ర, గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు(Heavy rains) ఎస్సారెస్పీకి భారీగా వరద వస్తోంది.
ప్రస్తుతం 2 లక్షల 25 వేల క్యూసెక్�
వానలు దంచికొట్టాయి. తాగు, సాగునీటికి ఏ ‘లోటు’ లేకుండా కుండపోత వర్షాలు పడ్డాయి. ఆగస్టు నెలంతా ముఖం చాటేసిన వరుణుడు.. సెప్టెంబర్ ఆరంభంతోనే దాడి చేశాడు. దీంతో ఉమ్మడి జిల్లాలో సగటు కంటే అత్యధిక వర్షపాతం నమోద�
Nizamabad | నిజామాబాద్ జిల్లాలో(Nizamabad) భారీ నుంచి అతి భారీ వర్షాలు(Heavy rains) కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, రెసిడెన్షి�
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు (SRSP) వరద పోటెత్తింది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో ప్రాజెక్టు పూర్తిగా నిండింది. దీంతో అధికారులు ప్రాజెక్టు ఎత్త�
రాష్ట్రంలో రెండు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు కంట్రోల్ రూ మ్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తెలంగాణ యూనివర్సిటీకి దిశానిర్దేశం చేసే వారు కరువయ్యారు. ఇన్చార్జి వీసీ సారథ్యంలోనే వ్యవహారమంతా నడుస్తున్నది. ప్రభుత్వం నియమించిన ఇన్చార్జి వీసీ కనీసం చుట్టప
Road accident | నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు రోజులుగా రోడ్డు పక్కన దిగబడి ఉన్న ఓ లారీని బుధవారం తెల్లవారుజామున వేగంగా దూసుకొచ్చిన ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్
న్యాయం గెలిచింది.. అక్రమ నిర్బంధానికి తెర పడింది. ప్రశ్నించే గొంతుకపై కేంద్రం కక్ష గట్టి, అక్రమ కేసులు పెట్టి నిర్బంధించింది. నెలల తరబడి కారాగారంలో నాలుగు గోడలకే పరిమితం చేసి మానసికంగా హింసించింది.