తెలంగాణకే తలమానికంగా నిలుస్తున్న ఎన్నో అపురూప శిల్పాలు, శిలా శాసనాలు, తాళపత్ర గ్రంథాలు, అరుదైన వస్తువులు నిజామాబాద్ జిల్లా పురావస్తు ప్రదర్శనశాలలో ఉన్నాయి. ఆరున్నరేండ్లుగా సిబ్బంది అల్మారాలు లేవంటూ మ
అధికారం కోల్పోయామని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధైర్యపడొద్దని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్ రూరల్ ని యోజకవర్గంలోని ఎంపీపీలు, బీఆర్ఎస్ నాయకులు హైదరాబాద్లో ఎమ్మెల
మిగ్జాం తుఫాన్ ప్రభావమేమో కానీ ఉమ్మడి జిల్లా గజగజ వణికిపోతున్నది. ఉష్ణోగ్రతలు వేగంగా తగ్గిపోతుండడంతో ప్రజానీకం తీవ్ర ఇబ్బంది పడుతున్నది. చలికాలం ఇలా ప్రారంభమైందో లేదో శీతల గాలులు దడ పుట్టిస్తున్నాయ�
తెలంగాణ కశ్మీర్ ఆదిలాబాద్ (Adilabad) జిల్లాను మంచు దుప్పటి కమ్మేసింది. పల్లెలే కాదు జిల్లా కేంద్రంపై దట్టంగా మంచు అలముకున్నది. ఉదయం 8 గంటలవుతున్నా పొగ మంచు కురుస్తూనే ఉన్నది.
జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఆదివారం నిర్వహించిన ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా ముగిసింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో నిజామాబాద్ అర్బన్, రూరల్, బాన్సువాడ, బోధన�
Telangana | ఎన్నికల్లో డబ్బులు పంచుతూ ఓటర్లను ప్రలోభపెడుతున్నావని, నీ అంతు చూస్తానని బీజేపీ నాయకులు బెదిరించడంతో బీఆర్ఎస్ కార్యకర్త ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఎన్నికల షెడ్యూల్ వెలువడినప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీకి ప్రజల మద్దతు కూడగట్టడానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అలుపెరగని ప్రచారం చేశారు. నెల రోజులకు పైగా నిజామాబాద్లోనే బస చేసిన కవిత ఉమ్మడి నిజామాబా�
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణానికి శనివారం కాంగ్రెస్ అగ్రనేత రాహూల్గాంధీ రాక సందర్భంగా శుక్రవారం రాత్రి నుంచి పట్టణంలో ఎక్కడ చూసినా రాహూల్గాంధీ తప్పులను ఎత్తిచూపుతూ పెద్ద ఎత్తున పోస్టర్లు వెలిశ
‘కేసీఆర్ గొంతు నొక్కాలని మోదీ, షా చూస్తున్నారు. అయినా మేం వారికి భయపడేది లేదు. తల నరుక్కుంటాం కానీ ఢిల్లీకి తలవంచేది లేదు. మోదీని ఢీకొట్టేది కేసీఆర్ ఒక్కరే. కాంగ్రెస్కు ఓటేస్తే బీజేపీకే లాభమని గుర్తుం�
KTR | గత పదేండ్ల కాలంలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి మీ కళ్ళ ముందే ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా చేసిన అభివృద్ధికి నేనే సాక్షమన్నారు మంత్రి �
MLC Kavitha | వచ్చే ఐదేళ్లలో పేదల సొంతింటి కలను తాము నిజం చేస్తామని ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha ) అన్నారు. నిజామాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ గుప్తా తరఫున నాగారంలో రోడ్ షో(Road show) నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. 60 �
ఎన్నికల ప్రచారానికి వరుసకట్టి వస్తున్న బీజేపీ నేతలకు ఇందూరు గడ్డపై పరాభవమే మిగులుతున్నది. సాక్షాత్తు ప్రధాని మోదీ పాల్గొన్న సభకే జనాల నుంచి స్పందన అంతంత మాత్రంగానే ఉండగా, ఇప్పుడు బీజేపీ జాతీయ అధ్యక్షు�